జాతీయ వార్తలు
అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం.. 242 మంది ప్రయాణికులు..
గుజరాత్ (Gujarat)లోని అహ్మదాబాద్ (Ahmedabad)లోని ఘోర విమాన ప్రమాదం (Airplane Accident) జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ (Sardar Vallabhbhai Patel) అంతర్జాతీయ విమానాశ్రయం (International Airport) సమీపంలో ఎయిర్ ఇండియా విమానం ...
సరిహద్దు రాష్ట్రానికి కీలక కనెక్టివిటీ, భద్రతకు బలం!
దేశంలో మరో రాష్ట్రం ప్రధాన రైల్వే నెట్వర్క్తో అనుసంధానించబడింది. ప్రధానమంత్రి ‘కనెక్ట్ నార్త్ ఈస్ట్’ మిషన్ కింద మిజోరం రాష్ట్రం ఇప్పుడు భారతీయ రైల్వే మ్యాప్లో చేరింది. ఈ ప్రాజెక్ట్లో భాగంగా మిజోరం ...
బెంగళూరు తొక్కిసలాటపై గవర్నర్ సంచలన ఆరోపణలు
ఐపీఎల్ చరిత్ర (IPL History)లో 18 ఏళ్ల తర్వాత టైటిల్ (Title) గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టును ఘనంగా సత్కరించేందుకు బెంగళూరులో ఏర్పాటు చేసిన వేడుక తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ...
కార్గో షిప్లో అగ్నిప్రమాదం.. రెండో రోజూ పేలుళ్లు
కేరళ తీరాన్ని తాకిన కార్గో నౌకలో (Cargo Ship) ఉద్రిక్తత కొనసాగుతోంది. సింగపూర్ నుంచి వచ్చిన ఈ కంటైనర్ షిప్ (Container Ship)లో మంగళవారం రెండో రోజు కూడా భారీ మంటలు, పేలుళ్లు ...
ఫేక్ పోలీస్ స్టేషన్.. ఏడాదిపాటు వసూళ్లు!
బీహార్ (Bihar)లోని పూర్ణియా (Purnia) జిల్లాలో సంచలనం సృష్టించిన ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. మోహని గ్రామంలో (Mohani Village) రాహుల్ కుమార్ షా (Rahul Kumar Shah) అనే వ్యక్తి ఏకంగా ...
మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. ఆ రాష్ట్రంలోనే అధికం
భారతదేశంలో (India) కోవిడ్-19 కేసులు (COVID-19 Cases) మళ్లీ (Again) స్వల్పంగా పెరుగుతున్న (Slightly Increasing) సూచనలు కనిపిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 300కిపైగా కొత్త కరోనా కేసులు (New Corona Cases) ...
హనీమూన్లో భర్తను చంపిన భార్య
ఇండోర్కు (Indore) చెందిన ఓ దారుణ ఘటన (Brutal Incident) ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. హనీమూన్ (Honeymoon) కోసం మేఘాలయ (Meghalaya) వెళ్లిన ఓ నూతన దంపతుల్లో భర్త (Husband) శవమై ...
సోనియాగాంధీకి అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియాగాంధీ (Sonia Gandhi) స్వల్ప అస్వస్థతకు గురైనట్టు సమాచారం. ప్రస్తుతం ఆమె హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)లోని సిమ్లా (Shimla)లో ఉన్నారు. అక్కడి ఇందిరా గాంధీ మెడికల్ కాలేజ్ ...















