జాతీయ వార్తలు

సిద్ధార్థ్ లూథ్రాకి ఝలక్..! సుప్రీంకోర్టు హాల్‌లో నవ్వులు

సిద్ధార్థ్ లూథ్రాకి ఝలక్..! సుప్రీంకోర్టు హాల్‌లో నవ్వులు

ఏపీ లిక్కర్ స్కాం (AP Liquor Scam) కేసు విచారణలో సుప్రీంకోర్టు (Supreme Court)లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా సిట్(SIT) ప‌రిగ‌ణిస్తున్న వైసీపీ (YCP) నేత‌ చెవిరెడ్డి మోహిత్ ...

హర్యానాలో సీనియర్ ఐపీఎస్ అధికారి ఆత్మహత్య!

హర్యానాలో సీనియర్ ఐపీఎస్ అధికారి ఆత్మహత్య!

సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ (IPS Officer) సర్వీస్ రివాలర్‌ (Service Revolver)తో తనను తాను కాల్చుకొని ఆత్మహత్య (Suicide) చేసుకున్న ఘటన మంగళవారం హర్యానా (Haryana)లో వెలుగు చూసింది. హర్యానా రాష్ట్రానికి చెందిన ...

మావోయిస్టు నేత‌ మల్లోజుల సంచలన ప్రకటన.. పార్టీకి గుడ్‌బై!

మావోయిస్టు నేత‌ మల్లోజుల సంచలన ప్రకటన.. పార్టీకి గుడ్‌బై!

మావోయిస్టు పార్టీ (Maoist Party) పోలిట్‌ బ్యూరో సభ్యుడు మల్లోజుల (Mallojula) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై పార్టీలో కొనసాగబోనని ప్రకటిస్తూ, అనివార్య కారణాల వల్ల మావోయిస్టు పార్టీలో నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. ...

బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

దేశవ్యాప్తంగా రాజకీయ ఉత్కంఠ రేపుతున్న బిహార్ (Bihar) అసెంబ్లీ (Assembly) ఎన్నికల (Elections) పూర్తి షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ)(EC) తాజాగా ప్రకటించింది. ఈ రోజు సాయంత్రం (అక్టోబరు 6న) 4 ...

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై లాయర్ దాడి యత్నం! దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో అమానుష ఘటన చోటుచేసుకుంది. దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్‌పై ఓ న్యాయవాది దాడికి యత్నించడం కోర్టు ప్రాంగణంలో ఒక్కసారిగా గందరగోళం సృష్టించింది. సీజేఐ గవాయ్ నేతృత్వంలోని బెంచ్ ముందు కేసుల విచారణ జరుగుతున్న సమయంలో, కిషోర్ రాకేష్ అనే వృద్ధ న్యాయవాది వేదిక దగ్గరకు దూసుకెళ్లి, ప్రధాన న్యాయమూర్తిపైకి షూ విసిరేందుకు ప్రయత్నించాడు. అయితే, అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది వేగంగా స్పందించి ఆయన్ను అడ్డుకున్నారు. దాడికి యత్నించిన ఆ న్యాయవాది "సనాతన్ కా అప్మాన్ నహీ సహేంగే" (సనాతన్‌ను అవమానించడాన్ని మేము సహించం) అని గట్టిగా అరుస్తూ కనిపించాడు. భద్రతా సిబ్బంది ఆయన్ని కోర్టు గది నుంచి బయటకు లాక్కెళ్లిపోయారు. వివాదానికి కారణమైన సీజేఐ వ్యాఖ్యలు ఈ దాడి యత్నానికి ప్రధాన కారణం.. ఖజురహోలోని విష్ణువు విగ్రహం కేసు విచారణ సందర్భంగా సీజేఐ బీఆర్ గవాయ్ చేసిన వ్యాఖ్యలే. ఏడు అడుగుల ఎత్తైన విష్ణువు విగ్రహాన్ని మళ్లీ తిరిగి ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. విచారణ సందర్భంగా సీజేఐ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. సీజేఐ వ్యాఖ్యలు: "మీరు మిమ్మల్ని విష్ణువు ఆరాధకుడిగా పిలుచుకుంటే... కొంచెం ప్రార్థన చేసి ధ్యానం చేయండి. వెళ్లి భగవంతుడినే దీనిపై చర్యలు తీసుకోమని అడగండి," అంటూ వ్యాఖ్యానించారు. "ఖజురహో ఒక పురావస్తు ప్రదేశం. ఇది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) కిందకు వస్తుంది. వారి అనుమతి లేకుండా దీనిలో ఎలాంటి మార్పు సాధ్యం కాదు, క్షమించండి" అని గవాయ్ స్పష్టం చేశారు. మనోభావాలు దెబ్బతిన్నాయంటూ నిరసన సీజేఐ చేసిన ఈ వ్యాఖ్యలు మతపరమైన మనోభావాలను దెబ్బతీశాయని పలువురు న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయవాది సత్యం సింగ్ రాజ్‌పుత్ సీజేఐకి బహిరంగ లేఖ రాస్తూ, వ్యాఖ్యలను పునః పరిశీలించాలని లేదా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మరో న్యాయవాది వినీత్ జిందాల్ రాష్ట్రపతికి లేఖ రాసి, హిందూ భావాలకు వ్యతిరేకంగా చేసిన ఈ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలని కోరారు. అయితే, దాడి యత్నం జరిగినప్పటికీ సీజేఐ గవాయ్ ఏమాత్రం ఆందోళన చెందలేదు. ఇలాంటి దాడులు తనను ప్రభావితం చేయవని వ్యాఖ్యానించి, యథావిధిగా విచారణను కొనసాగించారు.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడికి యత్నం!

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court)లో అమానుష ఘటన చోటుచేసుకుంది. ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్‌ (B.R. Gavai)పై ఓ న్యాయవాది (Lawyer) దాడికి యత్నించడం కోర్టు ప్రాంగణంలో ఒక్కసారిగా గందరగోళం ...

బీహార్‌లో ఈసీ భేటీ..రాజకీయ పార్టీలతో ఎన్నికల కసరత్తుపై చర్చ

బీహార్‌లో ఈసీ భేటీ.. రాజకీయ పార్టీలతో ఎన్నికల కసరత్తుపై చర్చ

బీహార్‌ (Bihar)లో అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో, కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కసరత్తును ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఎన్నికల అధికారులు ఈరోజు, రేపు బీహార్ రాజధాని పాట్నాలో పర్యటిస్తున్నారు. ...

ఏపీ యువతిపై కానిస్టేబుళ్ల అత్యాచారం

ఏపీ యువతిపై కానిస్టేబుళ్ల అత్యాచారం

ప్ర‌జ‌ల‌కు రక్షణ కల్పించాల్సిన పోలీసులు నేరస్తులుగా మారిన ఘటన తమిళనాడులో వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతిపై తిరువణ్ణామలై జిల్లాలో ఇద్దరు కానిస్టేబుళ్లు అత్యాచారానికి పాల్పడిన సంఘ‌ట‌న రెండు రాష్ట్రాల్లో సంచ‌ల‌నంగా మారింది. ...

సీఎం సార్‌.. మీకు న‌చ్చింది చేయండి.. -క‌రూర్ ఘ‌ట‌న‌పై విజ‌య్ రియాక్ష‌న్‌

సీఎం సార్‌.. మీకు న‌చ్చింది చేయండి.. – క‌రూర్ ఘ‌ట‌న‌పై విజ‌య్ రియాక్ష‌న్‌

క‌రూర్‌లో తమిళగ వెట్రి కళగం (టీవీకే) ర్యాలీలో జ‌రిగిన తొక్కిస‌లాట ఘ‌ట‌న అనంత‌రం న‌టుడు, టీవీకే అధినేత విజ‌య్ స్పందించారు. కరూర్ తొక్కిసలాటలో 41 మంది మృతిచెందడం గురించి ఎమోష‌న‌ల్ అవుతూనే త‌మిళ‌నాడు ...

ఇండియన్‌ సినిమాలకు ట్రంప్‌ బిగ్‌షాక్‌

ఇండియన్‌ సినిమాలకు ట్రంప్‌ బిగ్‌షాక్‌

అమెరికా అధ్యక్షుడు, రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకున్న తాజా నిర్ణయం భారతీయ సినీ పరిశ్రమకు భారీ షాక్‌గా మారింది. ఇప్ప‌టి వ‌ర‌కు అమెరిక‌న్ వ‌స్తువులు, ఆహార ప‌దార్థాల‌పై ట్యాక్స్‌ల మీద ట్యాక్స్‌లు ...

టీవీకే సభలో తొక్కిసలాట.. ఎవరు అబద్ధం చెబుతున్నారు?

టీవీకే సభలో తొక్కిసలాట.. ఎవరు అబద్ధం చెబుతున్నారు?

తమిళనాడు (Tamil Nadu)లోని కరూర్‌లో తమిళగ వెట్రి కళగం (టీవీకే)(TVK) పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు దళపతి విజయ్(Vijay) ప్రచార సభలో జరిగిన తొక్కిసలాటపై సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ తొక్కిసలాటకు ...