జాతీయ వార్తలు
మినీ ఎలక్షన్ వార్కు రంగం సిద్ధం కానుందా?
దేశ రాజకీయాల్లో మరోసారి మినీ ఎన్నికల యుద్ధానికి రంగం సిద్ధమవుతోంది. తమిళనాడు, కేరళ, అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడనుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రత్యేక ...
‘ఏడు తరాలు గుర్తుండిపోయేలా చంపేస్తాం’ – రణ్వీర్కు బిష్ణోయ్ గ్యాంగ్ వార్నింగ్
రణ్వీర్ సింగ్ను లక్ష్యంగా చేసుకుని బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి తీవ్ర బెదిరింపులు రావడం బాలీవుడ్లో కలకలం రేపుతోంది. ఇటీవల రణ్వీర్ సింగ్ హీరోగా విడుదలైన ధురంధర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధిస్తూ ...
ప్రధాన మంత్రి కొత్త కార్యాలయం ‘సేవా తీర్థ్’ ప్రారంభం
బ్రిటిష్ పాలన నుంచి ప్రధాన మంత్రి కార్యాలయంగా ఉన్న సౌత్ బ్లాక్ కొత్త చిరునామా ‘‘సేవా తీర్థ్’’కు మారింది. ప్రధానమంత్రి కార్యాలయం (PMO)తో కూడిన ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ సేవా తీర్థ్ను ప్రధానమంత్రి Narendra ...
జాతీయ గీతంపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు..
కేంద్రం వందేమాతర గీతంపై కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రభుత్వ కార్యక్రమాలు, పాఠశాలల్లో జాతీయ గీతం జనగణమన ఆలాపనకు ముందే వందేమాతరం ప్లే చేయాల్సిన ఆదేశాలు జారీ అయ్యాయి. అలాగే, గతంలో తొలగించబడిన ...
స్పీకర్ ఓం బిర్లాపై కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం!
లోక్సభలో రాజకీయ వాతావరణం ఉద్రిక్తమైంది. కాంగ్రెస్ పార్టీ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చింది. స్పీకర్ను సెక్షన్ 94C కింద తొలగించాలని విపక్షం డిమాండ్ చేస్తూ 103 మంది ఎంపీల ...
మోడీ ట్రంప్ కు కృతజ్ఞతలు
భారత్ మరియు అమెరికా మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందంపై అధికారికంగా ముసాయిదా విడుదలయ్యింది. రెండు దేశాలు ఫ్రేమ్వర్క్కు అంగీకరించగా, రష్యా దగ్గర చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్పై విధించిన 25 శాతం సుంకాన్ని ...
భర్తను వాకింగ్కు తీసుకెళ్లి.. ప్రియుడితో కలిసి హత్య
ఇటీవల కొందరు భార్యలను చేస్తున్న ఘోరమైన కుట్రలకు భర్తలు బలవుతున్నారు. హనీమూన్కు తీసుకెళ్లి భర్తను అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన మరువక ముందే.. రాజస్థాన్లో చోటు చేసుకున్న ఓ దారుణ హత్య ...
UPSC 2026 నోటిఫికేషన్ విడుదల
సివిల్ సర్వీసెస్ (CSE) 2026 మరియు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) 2026 కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) అధికారిక నోటిఫికేషన్లను విడుదల చేసింది. IAS, IPS, IFS పరీక్షలకు ...
మణిపూర్లో రాష్ట్రపతి పాలనకు ముగింపు..
మణిపూర్లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. గత ఏడాది ఫిబ్రవరి నుంచి అమలులో ఉన్న రాష్ట్రపతి పాలనను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేస్తూ హోం మంత్రిత్వ శాఖ అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ...















‘ఆ హైదరాబాద్ వాడిని రానివ్వొద్దు.. వస్తే ఖతం చేస్తాడు!’
పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. హైదరాబాద్కు చెందిన ఒక నేతను ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యల వీడియో ప్రస్తుతం నెట్టింట ...