అంతర్జాతీయ వార్తలు
ఇజ్రాయెల్ బాంబు దాడి.. తృటిలో తప్పించుకున్న WHO చీఫ్
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధానోమ్ గ్యాబ్రియాసిస్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఈ షాకింగ్ ఘటన యెమెన్లో జరిగింది. ఇజ్రాయెల్ వైమానిక దాడి నేపథ్యంలో, సనాలోని అంతర్జాతీయ ...
2025లో చైనా పర్యటనకు మోదీ, భారత్కు ట్రంప్, పుతిన్
2025లో భారత ప్రధాని నరేంద్రమోదీ చైనా పర్యటనకు వెళ్ళే అవకాశం కనిపిస్తోంది. 2020 గల్వాన్ ఘర్షణల తర్వాత ఉద్రిక్తతల కారణంగా దెబ్బతిన్న భారత్-చైనా సంబంధాలు, సరిహద్దు సమస్యలపై తీసుకున్న తాజా నిర్ణయాలతో కొంతమేర ...
ఉక్రెయిన్ రక్షణ కోసం బైడెన్ కీలక అడుగు
ఉక్రెయిన్పై రష్యా దాడులు ఉధృతం అయ్యాయి. ఈ క్రమంలో క్రిస్టమస్ రోజున కూడా ఉక్రెయిన్ను టార్గెట్ చేస్తూ 70 క్షిపణులు, 100కు పైగా డ్రోన్లతో అత్యంత భీకర దాడులకు పాల్పడింది. ఈ దాడులు ...
సిరియాలో ఉద్రిక్తత పరిస్థితులు.. టార్టస్ ఘర్షణల్లో 17 మంది మృతి
సిరియాలో టార్టస్ ప్రావిన్స్లో ఘర్షణలు తారాస్థాయికి చేరి, 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన సిరియా మాజీ అధ్యక్షుడు బషర్-అల్-అసద్ ప్రభుత్వంలోని ఓ అధికారిని రెబల్స్ అరెస్టు చేసేందుకు చేసిన ప్రయత్నం ...
ఉక్రెయిన్పై రష్యా దాడి.. క్రిస్మస్ రోజు బాంబుల మోత
ప్రపంచమంతా క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటుంటే ఉక్రెయిన్ దేశం బాంబుల శబ్దాలతో దద్దరిల్లిపోయింది. రష్యా తాజాగా ఉక్రెయిన్పై మరొకసారి దాడి చేసింది. రష్యా 70కి పైగా బాలిస్టిక్ క్షిపణులు మరియు 100కి పైగా డ్రోన్లను ...
ఘోర విమాన ప్రమాదం.. 72 మంది మృతి
కజకిస్థాన్లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. అజర్బైజాన్ ఎయిర్లైన్స్కు చెందిన ఈ విమానం బాకు నుండి రష్యాలోని గ్రోజ్నీకి ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగింది. వాతావరణ పరిస్థితుల ప్రభావం కారణంగా విమానం ...
హనియా హత్య.. ఇజ్రాయెల్ ప్రకటనపై ఇరాన్ ఆగ్రహం
హమాస్ చీఫ్ ఇస్మాయెల్ హనియాను తాము హత్య చేశామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ ధృవీకరించిన నేపథ్యంలో ఇరాన్ ఈ చర్యను తీవ్రంగా ఖండించింది. ఐక్యరాజ్యసమితి వేదికగా ఇరాన్ రాయబారి అమీర్ సయీద్ ...
హంతకులకు ఊరట.. బైడెన్పై ట్రంప్ ఘాటు విమర్శలు!
అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ పై కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రమైన విమర్శలు గుప్పించారు. బైడెన్ ఇటీవల 37 మంది ఖైదీలకు మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చిన విషయం వివాదాస్పదంగా ...
అఫ్గాన్పై పాక్ వైమానిక దాడులు..15 మంది అమాయకుల మృతి!
అఫ్గానిస్థాన్లో పాకిస్థాన్ చేపట్టిన వరుస ఎయిర్ స్ట్రైక్స్ తీవ్ర విషాదానికి దారితీశాయి. పక్టికా ప్రావిన్సులోని బార్మల్ జిల్లాలో జెట్స్ ద్వారా బాంబులతో చేసిన దాడుల్లో చిన్నపిల్లలు, మహిళలతో సహా 15 మంది ప్రాణాలు ...















