క్రైమ్
పట్టపగలు దారుణ హత్య.. హోటల్ వద్ద కత్తులతో దాడి
నిత్యం ప్రజలతో కిటకిటలాడే నాంపల్లి ప్రాంతంలోని ఓ హోటల్ వద్ద పట్టపగలు ఓ వ్యక్తిపై ఐదుగురు దుండగులు కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి హతమార్చారు. ఈ ఘటన స్థానికుల్లో భయాందోళనలను రేకెత్తించింది. ఈ ...
విశాఖలో దారుణం.. మహిళ ప్రాణం తీసిన మత్తు డాక్టర్!
విశాఖపట్నం జిల్లాలోని నీరుకొండలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. చెయ్యి ఫ్యాక్చర్ కారణంగా చికిత్స కోసం ఆసుపత్రిలో చేరిన ఓ మహిళకు అధిక మోతాదులో మత్తు ఇంజెక్షన్ ఇవ్వడంతో ఆమె ...
హైదరాబాద్లో నకిలీ సర్టిఫికెట్ల ముఠా అరెస్ట్
హైదరాబాద్ నగరంలో నకిలీ విద్యా సర్టిఫికెట్ల ముఠా సంచలనం సృష్టించింది. మాసబ్ ట్యాంక్ ప్రాంతంలో నకిలీ పత్రాలను సృష్టించి, విక్రయిస్తున్న ముఠాను హైదరాబాద్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ సౌత్ ఈస్ట్ జోన్ బృందం, ...
పెళ్లిలో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్
ఓ వివాహ వేడుకకు హాజరైన బాలిక గ్యాంప్ రేప్కు గురైన సంఘటన తీవ్ర కలకలం సృష్టించింది. జార్ఖండ్ రాష్ట్రంలోని గుమ్లా జిల్లాలో ఈ దుర్మార్గపు ఘటన చోటుచేసుకుంది. బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో ఈ ...
”లం.. ముం.. చంపేస్తా..” చంద్రబాబు తిట్ల దండకం (Video)
‘లం.. ముం.. చంపేస్తా.. చెప్పిన మాట విని ఆ పొలం వదిలేయండి. మిమ్మల్ని కాపాడేవాడు లేడు.. ఎక్కువ మాట్లాడితే నేనే చంపేస్తా’ అని ఓ పోలీస్ అధికారి మహిళా రైతుపై దుర్భాషలాడిన ఘటన ...
బ్రహ్మంగారిమఠంలో విషాదం.. ఐదుగురు చిన్నారులు మృతి
కడప (Kadapa) జిల్లా బ్రహ్మంగారిమఠం (Brahmamgari Matam) మండలం మల్లెపల్లె (Mallepalle) గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వేసవి సెలవుల్లో సరదాగా చెరువులో ఈతకు వెళ్లిన ఐదుగురు చిన్నారులు నీట మునిగి ప్రాణాలు ...
కాంగ్రెస్ లీడర్ హత్య కేసులో టీడీపీ ఎమ్మెల్యే తమ్ముడు అరెస్ట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీ ఎమ్మెల్యే తమ్ముడి అరెస్ట్ సంచలనం రేపుతోంది. కర్నూల్ జిల్లా కాంగ్రెస్ నేత చిప్పగిరి లక్ష్మీనారాయణ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో టీడీపీ ...
పిఠాపురంలో కులోన్మాదం.. పసికందు బలి
పిఠాపురంలో కులోన్మాదం పేట్రేగిపోతోంది. ఇటీవల మల్లాం గ్రామంలో దళితుల సాంఘిక బహిష్కరణ జరగ్గా, తాజాగా ఐదు నెలల అమాయక పసికందు కులోన్మాదానికి బలైపోయిన విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. ...
రూ.25 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన సూర్యాపేట డీఎస్పీ, సీఐ
ఉన్నత హోదాలో ఉన్న ఇద్దరు పోలీస్ ఉన్నతాధికారులు అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. నిబంధనకు విరుద్ధంగా నడుపుతున్న ఓ ఆస్పత్రిపై నమోదైన కేసులో ఏకంగా రూ.25 లంచం డిమాండ్ చేసి ఏసీబీ ...















కూటమి అరాచకాలపై తిరగబడదాం – సజ్జల