ఏపీ పాలిటిక్స్
విశాఖలో మూగ బాలికపై అత్యాచారం.. ఇద్దరు నిందితులు అరెస్ట్
విశాఖపట్నం (Visakhapatnam)లో హృదయ విదారక సంఘటన వెలుగుచూసింది. ద్వారక(Dwaraka) పోలీస్ స్టేషన్ (Police Station) పరిధిలో మద్యం మత్తులో ఇద్దరు కీచకులు మూగ బాలిక (Dumb Girl)పై అత్యాచారానికి ఒడిగట్టారు. 11 ఏళ్ల ...
ఉద్దేశపూర్వకంగానే విడుదల జాప్యం – వైసీపీ ఫైర్
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లిక్కర్ కేసు (Liquor Case)లో అరెస్టయిన రిటైర్డ్ అధికారులు ధనుంజయరెడ్డి (Dhanunjaya Reddy), కృష్ణమోహన్రెడ్డి (Krishna Mohan Reddy), బాలాజీ గోవిందప్ప (Balaji Govindappa) ఆదివారం (Sunday) జైలు ...
ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. ముగ్గురికి బెయిల్
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లిక్కర్ కేసు (Liquor Case)లో ఒకేరోజు వరుసగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటికే రిమాండ్లో ఉన్న వైసీపీ(YSRCP) ఎంపీ మిథున్రెడ్డి (Mithun Reddy)కి మధ్యంతర బెయిల్(Bail) మంజూరైన ...
లోకేష్ హామీ.. పెట్రోల్ భారం ఏపీలోనే అధికం
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో పెట్రోల్ (Petrol) ధరలు దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఇండియా టెక్ అండ్ ఇన్ఫ్రా (India Tech And Infra) అనే ఎక్స్ హ్యాండిల్(X Handle) ...
మంత్రి లోకేష్ ఇంటి ముట్టడికి SFI యత్నం.. తీవ్ర ఉద్రిక్తత (Video)
విజయవాడ (Vijayawada) ధర్నా చౌక్ (Dharna Chowk) రణరంగంగా మారింది. విద్యార్థుల సమస్యలు, విద్యా సంస్థలపై కూటమి ప్రభుత్వ షరతులను నిరసిస్తూ ఎస్ఎఫ్ఐ(SFI) పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. విద్యార్థి సంఘం SFI ...
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్
ఏసీబీ కోర్టులో ప్రతిపక్ష వైసీపీ లోక్సభ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్రెడ్డికి ఊరట లభించింది. విజయవాడ ఏసీబీ కోర్టు ఎంపీ మిథున్ రెడ్డికి లిక్కర్ కేసులో మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఉపరాష్ట్రపతి ఎన్నిక ...
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ.. వైసీపీ తీవ్ర ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో మెడికల్ కాలేజీ (Medical Colleges)ల భవిష్యత్తుపై కూటమి ప్రభుత్వం (Coalition Government) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర కేబినెట్ (State Cabinet) సమావేశంలో వైఎస్ జగన్(YS Jagan) హయాంలో ...
లేబరోళ్లు, లో క్యాడర్.. జనసేనలో ఆడియో లీక్ కలకలం!
విజయనగరం (Vijayanagaram)లోని జనసేన పార్టీ (Janasena Party) క్యాడర్ లేబరోళ్లు (Cadre Labourers), లో క్యాడర్, వేరే గ్రహాంతరాల నుంచి వచ్చిన వారిలా ఉంటారంటూ ఆ పార్టీకి చెందిన తూర్పు కాపు సామాజిక ...















‘బాబుది వాటాల పరిపాలన’.. చింతా మోహన్ సంచలన కామెంట్స్
దేశంలోని ఎన్నికల విధానం లోపభూయిష్టమైందని, 60 లక్షల దొంగ ఓట్లు బయటపడ్డాయి అని మాజీ ఎంపీ చింతా మోహన్ (Chinta Mohan) ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో మాజీ ఎంపీ చింతామోహన్ ...