ఏపీ పాలిటిక్స్
సభకు ఎమ్మెల్యేల గైర్హాజరు.. ఫోన్ చేసి రప్పించిన విప్లు
అసెంబ్లీ సమావేశం (Assembly Meeting) ప్రారంభం అయ్యే సమయానికి సభలో 30 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. దీంతో సభకు సభ్యుల హాజరు శాతం తక్కువగా ఉండడంపై ముఖ్యమంత్రి (Chief Minister) చంద్రబాబు ...
ఒక అమాత్యుని.. తిరుమల లడ్డూలు
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో ఒక అమాత్యుని వ్యవహారంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆయన ఇంట్లో జరిగిన కార్యక్రమం అధికారుల నెత్తిమీద పడింది. ఆ అమాత్యుని శాఖకు సంబంధించిన రాష్ట్రంలోని ఉన్నతాధికారుల ...
విజయవాడలో దారుణం.. నడిరోడ్డులో మహిళపై అత్యాచారం
బెజవాడ (Bezawada)లో జరుగుతున్న వరుస సంఘటనలు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. రెండ్రోజుల క్రితం భవానీపురం (Bhavanipuram)లో యువతి (Young Woman)పై కత్తితో దాడి ఘటన మరువక ముందే.. విజయవాడ (Vijayawada) పంజాసెంటర్ (Panja Center) ...
దుర్గమ్మను దర్శించుకున్న ఉపరాష్ట్రపతి
దేశ ఉపరాష్ట్రపతి (Vice President) సీపీ రాధాకృష్ణన్ (C.P.Radhakrishnan) కుటుంబ సమేతంగా విజయవాడ (Vijayawada) శ్రీకనకదుర్గ (Sri Kanaka Durga) అమ్మవారిని దర్శించుకున్నారు. దుర్గమ్మ ఆలయానికి చేరుకున్న ఉపరాష్ట్రపతికి అర్చకులు పూర్ణకుంభంతో ఘన ...
కార్యకర్తలకు అండగా.. వైసీపీ డిజిటల్ బుక్ ప్రారంభం
నాయకులు, కార్యకర్తలకు, బాధిత ప్రజలకు అండగా వైసీపీ డిజిటల్ బుక్ ప్రారంభమైంది. ప్రతిపక్ష వైసీపీ (YCP)లో అన్యాయానికి గురవుతున్న క్యాడర్ కోసం ఆ పార్టీ అధినేత, మాజీ (Former)ముఖ్యమంత్రి (Chief Minister) వైఎస్ ...
సీఎం చంద్రబాబుకు సీఐ లీగల్ నోటీసులు
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి సర్కిల్ ఇనిస్పెక్టర్ లీగల్ నోటీసులు పంపించడం సంచలనంగా మారింది. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం(CM) చంద్రబాబు (Chandrababu)కు సీఐ శంకరయ్య (CI Shankarayya) నోటీసులు పంపించడం చర్చనీయాంశంగా మారింది. ...
సవీంద్రారెడ్డి అరెస్టుపై ఏపీ హైకోర్టు సీరియస్
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో సంచలనానికి దారితీసిన వైసీపీ (YCP) సోషల్ మీడియా (Social Media) యాక్టివిస్ట్ సవీంద్రారెడ్డి (Savindra Reddy) కిడ్నాప్ (Kidnap), అరెస్టు ఘటనపై హైకోర్టు(High Court) సీరియస్గా స్పందించింది. ...
‘చంద్రబాబు ప్రోత్సాహంతోనే నేను ఇన్వాల్వ్ అయ్యా’
ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ (Telangana)లో ఎమ్మెల్సీ(MLC) ఓటు సందర్భంగా జరిగిన ఈ కేసులో తాజాగా కొన్ని కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో ఏ4గా ఉన్న ...
మూలపాడులో దారుణం.. మూగజీవాల బలి
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం (Ibrahimpatnam) మండలం మూలపాడు (Moolapadu) గ్రామం సమీపంలో దారుణ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మూలపాడు బటర్ఫ్లై పార్క్ సమీప అటవీ ప్రాంతంలో వేటగాళ్ల ఉచ్చులు మూగజీవాల ప్రాణాలను బలిగొన్నాయి. వేటగాళ్లు ...
వీధి వ్యాపారులపై కూటమి కక్షసాధింపు – వైసీపీ ఆగ్రహం
వీధి వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్న నిరుపేద కుటుంబాలపై ప్రభుత్వం కక్షపూరిత చర్యలు తీసుకుంటోందని వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కెకె రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే ...















