ఏపీ పాలిటిక్స్
రిన్యూ పవర్ ప్రాజెక్ట్.. వైసీపీకి దొరికిపోయిన మంత్రి లోకేష్
రిన్యూ ఎనర్జీ ప్రాజెక్ట్పై ఏపీ (Andhra Pradesh)లో అధికార తెలుగుదేశం, విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య ‘సోషల్’ వార్ (Social War) నడుస్తోంది. గత ఐదేళ్లలో రాష్ట్రం నుంచి రిన్యూ ప్రాజెక్ట్ను ...
దేవుడి ఆభరణాల చోరీ.. టీడీపీ ఎమ్మెల్యే అనుచరుడి చేతివాటం
అధికార తెలుగుదేశం పార్టీ (TDP) ఎమ్మెల్యే అనుచరుడు ఆలయంలో దొంగతనం చేసిన సంఘటన ఆంధ్ర రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఆలయంలో దొంగతనం కేసు కలకలం రేపుతోంది. పొన్నూరు టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ...
“క్రెడిట్ చోరీ స్కీం’’.. చంద్రబాబు నాటకాల రాయుడు – జగన్ సెటైర్లు
సీఎం చంద్రబాబు కథ, స్క్రీన్, ప్లే, దర్శకత్వంలో విజయవంతంగా నడుస్తున్న “క్రెడిట్ చోరీ స్కీం’’ చాలా బాగుంది అంటూ మాజీ సీఎం వైఎస్ జగన్ సెటైర్లు పేల్చారు. నిన్న అన్నమయ్య జిల్లాలో 3 ...
అధికారం మారిపోతే.. రేపు మన పరిస్థితి ఏమిటీ?
అదే పనిగా కేసులు పెడుతున్నాం.. వైసీపీ కార్యకర్త కాస్త యాక్టీవ్గా ఉన్నాడని తెలిస్తే మనోభావాలు దెబ్బతిన్నాయని అరెస్టులు చేయిస్తున్నాం. ఇక మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధుల్ని అయితే ఆధారాలు చూపకుండానే జైళ్ళకు పంపుతున్నాం. రోజూ ...
లోకేష్ ప్రెస్మీట్లో వివాదం.. తెలుగు మీడియాకు నో ఎంట్రీ!
ఢిల్లీ (Delhi)లోని ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) భవన్లో మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) నిర్వహించిన మీడియా సమావేశం పెద్ద వివాదానికి దారితీసింది. విశాఖపట్నం (Visakhapatnam)లో జరగబోయే పెట్టుబడుల సదస్సు నేపథ్యంతో ఏర్పాటు ...
“నీ ఇంట్లోకొచ్చి కూర్చుంటారు” – ఆదినారాయణరెడ్డికి ఎంపీ అవినాష్ వార్నింగ్ (Video)
వైఎస్సార్ జిల్లాలో రాజకీయ వేడి మరోసారి పెరిగింది. ఇటీవల బీజేపీ (BJP) ఎమ్మెల్యే (MLA) ఆదినారాయణరెడ్డి (Adinarayana Reddy) చేసిన వ్యాఖ్యలపై కడప (Kadapa) వైసీపీ (YSRCP) ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ...
‘నమో’ అంటే నాయుడు – మోడీ.. – లోకేష్ కొత్త భాష్యం
ఢిల్లీ (Delhi)లోని ఆంధ్ర భవన్ (Andhra Bhavan)లో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) నేషనల్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు మరియు రాబోయే సీఐఐ సదస్సు ...
నకిలీ మద్యం కేసు.. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో సంచలనం రేపిన నకిలీ మద్యం కేసు (Fake Liquor Case)పై హైకోర్టు (High Court) కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ కేసులో సీబీఐ(CBI) విచారణ కోరుతూ వైసీపీ నేత, ...
విశాఖ గో మాంసం దందాలో కొత్త కోణం.. సనాతన వాదులెక్కడ..?
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గోమాంసం ఎపిసోడ్ రోజురోజుకూ కొత్త విషయాలను బయటపెడుతూ షాక్కు గురిచేస్తోంది. విశాఖ (Visakhapatnam)లోని ఓ కోల్డ్ స్టోరేజ్లో డీఆర్ఐ (DRI) అధికారులు 1.89 లక్షల కిలోల గోమాంసం (Beef) ...
అమాయకులే టార్గెట్.. మదనపల్లిలో కిడ్నీ రాకెట్
అమాయక మహిళలకు డబ్బు ఆశ చూపించి, ధనవంతులైన రోగులకు కిడ్నీలు విక్రయించే దందా వెలుగులోకి వచ్చింది. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కిడ్నీ రాకెట్ సంచలనం సృష్టిస్తోంది. ఎస్బిఐ కాలనీలోని గ్లోబల్ ఆసుపత్రి (Global ...















