ఏపీ పాలిటిక్స్
ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు శ్రమిస్తున్నాం.. – సీఎం చంద్రబాబు
గత ప్రభుత్వ పాలనలో ఆర్థిక వ్యవస్థ (Economic System) తీవ్రంగా దెబ్బతిన్నదని, ఇప్పుడు దాన్ని పునరుద్ధరించేందుకు తమ ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (N. Chandrababu Naidu) అన్నారు. ప్రతి ...
భవానీ భక్తులపై కానిస్టేబుల్ దాడి.. విజయవాడలో ఉద్రిక్తత
కనకదుర్గమ్మ (Kanakadurgaamma) కొలువైన విజయవాడ (Vijayawada) నగరంలో భవానీ భక్తులపై (Bhavani devotees) పోలీస్ కానిస్టేబుల్ (Police Constable) చెయ్యి చేసుకోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. భవానీ భక్తులు, పోలీసులు మధ్య జరిగిన ...
మంత్రి రామ్మోహన్ దేశం పరువు తీస్తున్నాడు – మాజీ ఎంపీ
ఇండిగో (IndiGo) విమాన సేవల (Air Services)సంక్షోభంపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు (Ram Mohan Naidu) పనితీరును మాజీ ఎంపీ మార్గాని భరత్ (Margani Bharat) తీవ్రంగా తప్పుబట్టారు. ...
ఏపీలో స్క్రబ్ టైఫస్ విజృంభణ.. రెండు రోజుల్లో ముగ్గురు మృతి
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో స్క్రబ్ టైఫస్ (Scrub Typhus) మళ్లీ విజృంభిస్తోంది. గుంటూరు జీజీహెచ్ (Guntur GGH) లో గత రెండు రోజుల్లో ఈ వ్యాధి కారణంగా మృతుల సంఖ్య మూడుకు చేరింది. ...
తిరుపతి కీచక ప్రొఫెసర్ ఘటనపై లోక్సభలో వాయిదా తీర్మానం
తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం (Tirupati National Sanskrit University)లో ఫస్ట్ ఇయర్ విద్యార్థిని (Female Student)పై అసిస్టెంట్ ప్రొఫెసర్ (Assistant Professor) లైంగిక దాడి (sexual Assault) చేసిన ఘటన దేశవ్యాప్తంగా ...
విద్యార్థిని గర్భవతిని చేసిన ప్రొఫెసర్.. తిరుపతిలో దారుణం
తిరుపతి (Tirupati)లోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం (National Sanskrit University)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఫస్ట్ ఇయర్ విద్యార్థిని (First Year Girl Student))పై అసిస్టెంట్ ప్రొఫెసర్ (Assistant Professor) లైంగిక (Sexual) ...
ఇండిగో వివాదంలో ఇరుక్కున్న లోకేష్.. రిపబ్లిక్ టీవీ డిబేట్లో దుమారం
దేశవ్యాప్తంగా ఇండిగో (IndiGo) సంక్షోభం ఉధృతంగా కొనసాగుతున్న వేళ, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) పనితీరుపై అసంతృప్తి చర్చలు జోరందుకున్నాయి. ఇదే సమయంలో రిపబ్లిక్ టీవీలో జరిగిన డిబేట్లో టీడీపీ(TDP) ...
‘ఇదెక్కడి న్యాయం చంద్రబాబు’.. యాదవ సంఘాల ఆగ్రహం
ఏపీలో కూటమి ప్రభుత్వం తీసుకున్న మరో నిర్ణయంపై యాదవ సంఘాలు మండిపడుతున్నాయి. గతంలో వైసీపీ ప్రభుత్వం యాదవుల భవనం కోసం కేటాయించిన భూమిని ఇప్పుడు కూటమి ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలనుకోవడమే ఇందుకు కారణం. ...
సీఎం పర్యటనకు మంత్రి డుమ్మా.. టీడీపీలో వేడి చర్చ
పార్వతీపురం మన్యం జిల్లాలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ పర్యటన సందర్భంగా రాష్ట్ర మహిళా సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి హాజరు కాకపోవడం టీడీపీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. శుక్రవారం ...















ముదురుతున్న స్టీల్ ప్లాంట్ ఉద్యమం.. నిర్వాసితుల ఆందోళన
విశాఖ (Visakhapatnam) స్టీల్ ప్లాంట్ని (Steel Plant)ర్వాసితుల ఉద్యమం (Movement) ఉధృతంగా మారింది. ప్లాంట్ మెయిన్ గేట్ వద్ద నిర్వాసితుల ఆందోళన ఉద్యమంగా మారింది. భూములు (Lands) కోల్పోయిన కుటుంబాలకు ఇప్పటికీ సరైన ...