ఏపీ పాలిటిక్స్
పీఎం రాష్ట్రీయ బాల పురస్కారాలు – ఏపీ బాలికకు విశేష గౌరవం
దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ చూపిన 17 మంది బాలలకు ఈ ఏడాది ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్’ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు. వీరిలో 10 మంది బాలికలు, ...
అప్పులు తేవడమే సంపద సృష్టా..? – కూటమిపై ఆర్కే రోజా తీవ్ర ఆరోపణలు
ఏపీ కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత ఆర్కే రోజా తీవ్ర ఆరోపణలు చేశారు. సంపద సృష్టిస్తా అన్న చంద్రబాబు నేడు అప్పుల మీద అప్పులు చేస్తున్నాడని, యువత, మహిళలు, విద్యార్థులను మోసం చేసిన ...
రంగా వర్ధంతి.. అంబటి రాంబాబు సంచలన ట్వీట్
వంగవీటి మోహన రంగా వర్ధంతి రోజున వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. టీడీపీ టార్గెట్గా అంబటి ఓ ట్వీట్ చేశారు. అంబటి ట్వీట్ ప్రస్తుతం ...
ప్రజలపై రూ.15 వేల కోట్లు భారం.. రేపు వైసీపీ నిరసన
కూటమి ప్రభుత్వం ప్రజలపై రూ.15 వేల కోట్ల విద్యుత్ చార్జీల భారాన్ని మోపడాన్ని నిరసిస్తూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపు మేరకు ఈ నెల 27వ తేదీన తలపెట్టిన ర్యాలీలు, వినతిపత్రాల ...
ఏపీకి పొరుగు రాష్ట్రాల మద్యం.. కొత్త లిక్కర్ పాలసీపై సందేహాలు
ఆంధ్రప్రదేశ్లో కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చిన అనంతరం కొత్త లిక్కర్ పాలసీ అమల్లోకి తీసుకువచ్చారు. రూ.99కే మద్యం అని ప్రకటించిన మందుబాబులను ఆకట్టుకున్న ప్రభుత్వం, మద్యం అక్రమ రవాణాను మాత్రం అరికట్టలేకపోతుందనే వధంతులు ...
జనవరి 7న బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో 2025 జనవరి 7న బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు. ...
ఆడారి ఆనంద్ బీజేపీలో చేరిక.. స్పీకర్ మాట పట్టించుకోని పురందేశ్వరి
విశాఖ డెయిరీ ఛైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్, డైరెక్టర్లు 12 మంది, ఆనంద్ సోదరి ఎలమంచిలి మున్సిపల్ ఛైర్పర్సన్ రమాకుమారి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ చేరిక బుధవారం విజయవాడలోని బీజేపీ రాష్ట్ర ...
చంద్రబాబు పీఏ పేరుతో మోసం.. కేసు నమోదు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యక్తిగత సహాయకుడు పెండ్యాల శ్రీనివాస్ పేరుతో మోసాలకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ రంజీ క్రికెటర్ బుడుమూరి నాగరాజుపై, ఈ ...
SSC పరీక్ష ఫీజులపై కొత్త తత్కాల్ విధానం
ఏపీ ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులకు మరొక అవకాశాన్ని అందించింది. మార్చి 2025 SSC పరీక్షలకు సంబంధించిన ఫీజు చెల్లించని వారికి తత్కాల్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈనెల 27 నుండి జనవరి 10 ...















