ఏపీ పాలిటిక్స్

“మళ్లీ చంపడానికి వచ్చారా?”.. కేంద్ర‌మంత్రికి నిరసన సెగ

“మళ్లీ చంపడానికి వచ్చారా?”.. మంత్రి పెమ్మసానికి నిరసన సెగ (Video)

అమరావతి (Amaravati) రైతుల (Farmers) నుంచి కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ (Pemmasani Chandrasekhar), టీడీపీ(TDP) ఎమ్మెల్యే తెనాలి శ్ర‌వ‌ణ్ కుమార్‌ (Tenali Sravan Kumar)ల‌కు నిర‌స‌న సెగ ఎదురైంది. మందడం గ్రామంలో రాజధాని ...

నారా లోకేష్ అడ్రస్ ఎక్కడ? - వైసీపీ ట్వీట్ వైరల్

విదేశీ పర్యటనకు లోకేష్.. మూడు నెలల్లో నాలుగోసారి?

ఏపీ (Andhra Pradesh) మంత్రి నారా లోకేష్‌ (Nara Lokesh)పై వైసీపీ చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. “నిక్కర్ మంత్రి నారా లోకేష్ అడ్రస్ ఎక్కడ..?” అంటూ ...

దుర్గమ్మ గుడికి ప‌వ‌ర్ క‌ట్‌.. APCPDCL భారీ షాక్

దుర్గమ్మ గుడికి ప‌వ‌ర్ క‌ట్‌.. APCPDCL భారీ షాక్

విజయవాడ (Vijayawada)లోని ప్రసిద్ధ కనకదుర్గమ్మ ఆలయానికి (Kanaka Durga Temple) ఏపీసీపీడీసీఎల్ (APCPDCL) భారీ షాక్ ఇచ్చింది. విద్యుత్ బిల్లుల బకాయిల (Electricity Bill Dues) పేరుతో దుర్గగుడికి విద్యుత్ సరఫరాను నిలిపివేసింది. ...

విశాఖ స్టీల్ ప్లాంట్‌.. తెలంగాణ కాంగ్రెస్ నేత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

విశాఖ స్టీల్ ప్లాంట్‌.. తెలంగాణ కాంగ్రెస్ నేత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

విశాఖ స్టీల్ ప్లాంట్‌ (Visakhapatnam Steel Plant)పై ప్రధాని మోదీ (Prime Minister Narendra Modi) కన్నుపడిందని, ఆంధ్రుల ఆస్తిని ప్రైవేట్‌కు కట్టబెట్టాలనే కుట్ర మొదలైందని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ...

జర్నలిస్టులపై డిప్యూటీ స్పీక‌ర్ బూతు వ్యాఖ్య‌లు

జర్నలిస్టులపై డిప్యూటీ స్పీక‌ర్ బూతు వ్యాఖ్య‌లు

ఇటీవ‌ల తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) నాయ‌కుల మాట‌లు మితిమీరుతున్నాయనే విమర్శలు తాజా ఘ‌ట‌న‌లు బ‌లం చేకూర్చుతున్నాయి. ఒకవైపు ఐఏఎస్ అధికారుల‌ను కించ‌ప‌రిచే వ్యాఖ్య‌లు, మరోవైపు జర్నలిస్టులపై బూతు పదజాలంతో మాట్లాడడం ...

టీటీడీలో ‘50 కేజీల బంగారం మాయం’.. సాధ్యమా..? వాస్త‌వాలిలా..!!

టీటీడీలో ‘50 కేజీల బంగారం మాయం’.. సాధ్యమా..? వాస్త‌వాలిలా..!!

తిరుమలలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయం (Sri Govindaraja Swamy Temple, Tirumala)లో 50 కేజీల బంగారం (50 kilograms of Gold) మాయమైందన్న ఆరోపణలు తీవ్ర రాజకీయ దుమారానికి దారి తీశాయి. ...

చెత్త రిక్షాలో మృత‌దేహం.. ఏపీలో హృదయవిదారక ఘటన

చెత్త రిక్షాలో మృత‌దేహం.. ఏపీలో హృదయవిదారక ఘటన (Video)

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లోని మన్యం జిల్లా (Manyam District)లో చోటుచేసుకున్న హృద‌య‌విదార‌క‌ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆవేదనకు గురి చేస్తోంది. గుమ్మలక్ష్మీపురం గ్రామానికి చెందిన రాధ‌మ్మ (Radhamma (65) అనే వృద్ధురాలు తీవ్ర ...

మంత్రి నారాయ‌ణ ఎదుటే కుప్ప‌కూలి అమ‌రావ‌తి రైతు

మంత్రి నారాయ‌ణ ఎదుటే కుప్ప‌కూలి అమ‌రావ‌తి రైతు మృతి

అమరావతి రాజధాని ప్రాంతం (Amaravati Capital Region)లో జరిగిన మందడం గ్రామసభలో విషాదం నెల‌కొంది. మున్సిప‌ల్‌ మంత్రి నారాయ‌ణ (Municipal Minister Narayana) పాల్గొన్న‌ గ్రామసభలో రైతు రామారావు (Farmer Rama Rao) ...

న‌న్ను చంపాల‌ని చూశారు - ఆర్ఆర్ఆర్‌ షాకింగ్ ఆరోపణలు

న‌న్ను చంపాల‌ని చూశారు – ఆర్ఆర్ఆర్‌ షాకింగ్ ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ (Sunil Kumar – IPS) మరియు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు (ఆర్ఆర్ఆర్) (Raghurama Krishnam Raju – RRR) మధ్య ...

'IAS వ్యవస్థలో దొంగలున్నారు'.. టీడీపీ నేత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

‘IAS వ్యవస్థలో దొంగలున్నారు’.. టీడీపీ నేత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లోనే కాదు, బ్యూరోక్రసీ (Bureaucracy)లో కూడా పెను దుమారం రేపేలా టీడీపీ అధికార ప్ర‌తినిధి దీపక్ రెడ్డి (Gunapati Deepak Reddy) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ...