ఏపీ పాలిటిక్స్
విద్యుత్ చార్జీల పెంపుపై నిరసన తెలిపినా కేసా..? – వైసీపీ ఆగ్రహం
విద్యుత్ చార్జీల పెంపుదలపై వైసీపీ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి విడదల రజిని సహా 30 మంది నాయకులు, కార్యకర్తలపై చిలకలూరిపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నిరసన ...
ఏపీలో మరో దారుణం.. ఆశ్రమ పాఠశాల విద్యార్థినిపై గ్యాంగ్రేప్
పాడేరు జిల్లా జి.మాడుగుల మండలంలో బాలికను కిడ్నాప్ చేసి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మైనర్ బాలికపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ...
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. దర్శనానికి ఎన్ని గంటలంటే..
తిరుమలలో ప్రస్తుతం భక్తుల రద్దీ కొంత తగ్గింది. ఉచిత సర్వ దర్శనానికి కేవలం 1 కంపార్ట్మెంట్లో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు. ఆదివారం నాడు 84,950 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, 21,098 ...
గుంటూరులో సినిమా డైరెక్టర్పై దాడి.. వీడియో వైరల్
టాలీవుడ్ డైరెక్టర్ కిరణ్ తిరుమలశెట్టిపై జరిగిన దాడి సినీ ప్రపంచంలో సంచలనం సృష్టించింది. ఈ ఘటన సినిమా సక్సెస్ టూర్లో భాగంగా గుంటూరు శివ థియేటర్ వద్ద జరిగింది. దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి ...
రిలయన్స్ స్కాలర్షిప్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల ప్రతిభ
రిలయన్స్ ఫౌండేషన్ 2022లో ప్రారంభించిన అండర్గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్, దేశవ్యాప్తంగా విద్యార్థులకు ఉన్నత విద్యలో మెరుగైన అవకాశాలను అందించడంలో మైలురాయి అయింది. ధీరుబాయి అంబానీ 90వ జయంతి సందర్భంగా ముఖేష్ అంబానీ సతీమణి ...
భీమ్ ప్రాజెక్టుతో గురుకుల విద్యార్థులకు ఆరోగ్య భరోసా
గురుకుల విద్యాలయాల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు కనీస వసతులు లేక అల్లాడిపోతున్నారని విమర్శలు తీవ్రమైన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఓ ప్రకటన చేసింది. ఈ మేరకు మంత్రి బాల వీరాంజనేయ స్వామి ...
కోనేరు హంపి విజయం.. వైఎస్ జగన్ అభినందనలు
తెలుగు తేజం కోనేరు హంపి మహిళల వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్గా నిలిచారు. ఈ అపూర్వ విజయంతో భారతదేశానికి గర్వకారణంగా నిలిచిన ఆమెకు దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ అధినేత, ఏపీ మాజీ ...
టోకెన్ల కోసం శ్రీవారిమెట్టు వద్ద భక్తుల ఆందోళన
తిరుపతి శ్రీవారిమెట్టు వద్ద భక్తులు ఆందోళనకు దిగారు. టైమ్ స్లాట్ దర్శనం టోకెన్లు అందించాలంటూ టీటీడీ అధికారులపై ఒత్తిడి పెంచారు. రోజుకు కేవలం 3,000 టోకెన్లను మాత్రమే జారీ చేస్తున్నారని, అయితే ఈ ...
ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్?
ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా కే. విజయానంద్ (1992) ఎంపిక అవ్వడం ఖాయం అయింది. ప్రస్తుత సీఎస్ ఈ నెల 31న ఉద్యోగ విరమణ చేయనున్న నేపథ్యంలో ఆ తరువాత ఎవరు సీఎస్ అయ్యే ...















