ఏపీ పాలిటిక్స్
తిరుమల లడ్డూ కౌంటర్ల వద్ద అగ్ని ప్రమాదం
తిరుమలలో ప్రసిద్ధి చెందిన లడ్డూ కౌంటర్ల వద్ద జరిగిన అగ్ని ప్రమాదం భక్తులను ఒక్కసారిగా భయభ్రాంతులకు గురి చేసింది. 47వ నెంబర్ కౌంటర్ వద్ద కంప్యూటర్ యూపీఎస్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు ...
తెలుగువారందరికీ జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు. ‘తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి. ఈ పండుగ ...
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా భోగి సంబరాలు
తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు భోగి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. తెల్లవారుజామునే భోగి మంటలు వేసి కుటుంబ సభ్యులతో కలిసి భోగి మంటల ముందు పాటలు పాడుతూ, డ్యాన్స్లు చేస్తూ ప్రజలంతా సంబరాల్లో మునిగిపోయారు. ...
వారిపై చర్యలు తీసుకొని దేవుడిపై మీ భక్తిని చాటండి.. – వైఎస్ జగన్ ట్వీట్
వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల విషయంలో తిరుమలలో జరిగిన తొక్కిసలాట ఘటనకు బాధ్యులైన ఛైర్మన్, ఈవో, జేఈవో, జిల్లా కలెక్టర్, ఎస్పీపై కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ ...
చిన్నారిపై 14 ఏళ్ల బాలుడు అత్యాచారం
అనకాపల్లి జిల్లాలో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఐదేళ్ల చిన్నారిపై 14 ఏళ్ల బాలుడు అత్యాచారం చేశాడు. ఆదివారం వెలుగు చూసిన ఈ ఘటన అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం ఏటికొప్పాకలో శనివారం ...
టీటీడీ సమీక్షకు ప్రైవేట్ వ్యక్తులు ఎందుకొచ్చారు? – కన్నబాబు ప్రశ్న
సంక్రాంతి పండుగ వేళ కూటమి ప్రభుత్వం ప్రజలకు సంతోషాన్ని దూరం చేసిందని, నిరుపేదలకు నిరాశను మిగిల్చిందని మాజీ మంత్రి, వైసీపీ నేత కురసాల కన్నబాబు విమర్శలు గుప్పించారు. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటడం, సంక్షేమ ...
‘ఎన్నికలంటేనే భయమేస్తోంది’ – మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి దశాబ్దం గడుస్తున్నా సమస్యలు అలాగే ఉండిపోయాయని మాజీ సీఎం, బీజేపీ నేత కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో జరిగిన ‘సంక్రాంతి ఆత్మీయ కలయిక’ ...
శ్రీవారి పరకామణిలో బంగారు బిస్కెట్ చోరీకి యత్నం
టీటీడీలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న వరుస ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. వైకుంఠ ఏకాదశి ముందు రోజు టోకెన్ల కోసం తొక్కిసలాట జరిగి ఆరుగురు మృతిచెందగా, నిన్న బైక్పై ఇంటికి వెళ్తున్న టీటీడీ ...















