ఏపీ పాలిటిక్స్
టీడీపీకి తలనొప్పిగా మారిన ఎమ్మెల్యే.. చంద్రబాబు కీలక నిర్ణయం?
తిరువూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తరచూ వివాదాల్లో కూరుకుపోతుండటం టీడీపీ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది. అమరావతి రైతుల ఉద్యమం సమయంలో ప్రజా దృష్టిని ఆకర్షించి టీడీపీకి దగ్గరైన కొలికపూడి.. ...
నేడు రంగంపేటలో మంచు మనోజ్ సందడి!
తిరుపతి జిల్లా రంగంపేట ఈరోజు ఒక ప్రత్యేక ఆహ్లాదానికి వేదికగా మారనుంది. ప్రముఖ నటుడు మంచు మనోజ్ రంగంపేటకు రానున్నారని సమాచారం. ఆయన అక్కడ నిర్వహించబోయే జల్లికట్లు క్రీడల్లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే, ...
శ్రీశైలం మల్లన్న ఆలయంలో భక్తుల సందడి
శ్రీశైలం మల్లన్న ఆలయంలో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. కనుమ పండుగను పురస్కరించుకొని భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి, భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థం ఆలయానికి తరలివస్తున్నారు. ప్రత్యేకంగా, దర్శనం కోసం ...
లండన్ పర్యటనకు బయల్దేరిన వైఎస్ జగన్
వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లండన్ పర్యటనకు బయల్దేరివెళ్లారు. తన రెండో కుమార్తె వర్షారెడ్డి పట్టా ప్రదానోత్సవానికి జగన్ దంపతులు హాజరుకానున్నారు. జగన్ రెండో కుమార్తె వర్షారెడ్డి ప్రపంచప్రఖ్యాత కింగ్స్ ...
ప్రభుత్వం స్పందించకపోతే కోర్టుకు వెళ్తాం.. – వైవీ సుబ్బారెడ్డి
తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల జారీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాట రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసింది. ఈ ఘటనపై టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సంచలన ...
నంద్యాల టోల్గేట్ వద్ద ప్రైవేటు బస్సులో మంటలు
ఓ ప్రైవేట్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ బస్సులో ప్రయాణిస్తున్న వారంతా ఒక్కసారిగా అరుపులు, కేకలు వేస్తూ బస్సు దిగి రోడ్డు మీదకు పరుగుల తీశారు. ఈ ఘటన ఏపీలోని ...
శ్రీవారిని దర్శించుకున్న యువ క్రికెటర్ నితీశ్కుమార్రెడ్డి
టీమిండియా యువ క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి మంగళవారం తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆచారాలను అనుసరిస్తూ, అలిపిరి కాలినడక మార్గంలో మోకాళ్ల పర్వతం దగ్గర మోకాళ్లపై మెట్లను ...
‘తెలుగు ఫీడ్’ సంక్రాంతి శుభాకాంక్షలు
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ‘తెలుగు ఫీడ్ న్యూస్ వెబ్సైట్’ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు. సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, సొంత గ్రామాల మీద మమకారానికి మనమంతా ఇచ్చే గౌరవానికి ప్రతీక ...
రాజశేఖరం మృతికి వైఎస్ జగన్ సంతాపం
వైసీపీ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ ఎంపీ పాలవలస రాజశేఖరం (78) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, శ్రీకాకుళంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. పాలవలస రాజశేఖరం ప్రజా సేవకు ...
ఏపీలో సచివాలయ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ!
కూటమి ప్రభుత్వ నిర్ణయంపై గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు తీవ్రంగా మండిపడుతున్నారు. చట్టానికి లోబడి ఐక్య కార్యచరణ రూపొందిస్తామని ప్రకటించింది. అసలు ఏం జరిగిందంటే.. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో మార్పులు చేయాలని ...















