ఏపీ పాలిటిక్స్
ఏపీలో బీజేపీ బలోపేతంపై దృష్టి.. షా కీలక సమావేశం
విజయవాడ నోవాటెల్ హోటల్లో జరిగిన బీజేపీ ముఖ్యనేతల సమావేశంలో కేంద్రమంత్రి అమిత్ షా కీలక సూచనలు చేశారు. సుమారు గంటన్నర పాటు జరిగిన ఈ భేటీలో రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతానికి ...
లోకేశ్ ప్రమోషన్కు ‘పిఠాపురం వర్మ’ మద్దతు.. ఆసక్తికర వ్యాఖ్యలు
చంద్రబాబు సూచన మేరకు పవన్ కళ్యాణ్ కోసం తన సీటును త్యాగం చేసిన ఎస్వీఎస్ఎన్ వర్మ కూడా లోకేశ్ ప్రమోషన్కు మద్దతు తెలిపారు. పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పవన్ ప్రస్తుతం డిప్యూటీ ...
తిరుమల ఘాట్ రోడ్డులో మరో ప్రమాదం.. వీడియో
తిరుమల ఘాట్ రోడ్డులో మరో ప్రమాదం చోటుచేసుకుంది. మొదటి ఘాట్ రోడ్డులో 7వ మైలు వద్ద, అదుపు తప్పిన కారు బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు భక్తులు తీవ్రంగా గాయపడగా, వారిని ...
టీటీడీపై కేంద్రం జోక్యం ‘కూటమి’కి సిగ్గుచేటు.. – భూమన కరుణాకర్రెడ్డి
తిరుమలలో పవిత్రతకు భంగం కలిగే ఘటనలపై కేంద్రం జోక్యం చేసుకోవడం కూటమి ప్రభుత్వానికి సిగ్గుచేటని టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. తిరుపతిలోని క్యాంప్ కార్యాలయంలో ...
ఎన్డీఆర్ఎఫ్, ఎన్ఐడీఎం కార్యాలయాలు ప్రారంభించిన అమిత్ షా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గన్నవరంలోని కొండపావులూరులో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ (NDRF), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ (NIDM) సౌత్ క్యాంపస్ కొత్త కార్యాలయాలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రారంభించారు. ...
నేడు దావోస్ పర్యటనకు సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన బృందంతో కలిసి నేడు దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు. మూడు రోజుల పాటు జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సు (World Economic Forum) సందర్భంగా రాష్ట్రానికి పెట్టుబడులు ...
ఏనుగుల దాడిలో ఐటీడీపీ నేత దుర్మరణం
తిరుపతి జిల్లాలో శనివారం అర్ధరాత్రి ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించి ఓ వ్యక్తిని పొట్టనపెట్టుకుంది. చంద్రగిరి మండలంలోని మామిడి మానుగడ్డ గ్రామంలో పంట పొలాల్లోకి ప్రవేశించిన ఏనుగులు రైతులపై దాడి చేశాయి. ఈ ...
టీటీడీపై నేటి కేంద్రహోంశాఖ సమీక్ష రద్దు.. రాజకీయ జోక్యమే కారణమా?
తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న వరుస ఘటనపై కేంద్ర హోం శాఖ సమీక్షకు సంబంధించిన అంశంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. వైకుంఠ దర్శనం టికెట్స్ కోసం జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో నేడు ...
తిరుమల ఘటనలపై కేంద్రం సీరియస్
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో జరుగుతున్న వరుస ఘటనలపై కేంద్రం తీవ్రంగా స్పందించింది. ఇటీవల వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సమయంలో జరిగిన తొక్కిసలాట, లడ్డూ కౌంటర్లో అగ్ని ప్రమాదం, ఘాట్ ...















