ఏపీ పాలిటిక్స్
మద్యం మత్తులో ఉపాధ్యాయుడి వీరంగం.. విద్యార్థులపై దాడి
ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా హొళగుంద మండలం ముద్దటమాగి గ్రామంలో సోమవారం సంచలన ఘటన చోటుచేసుకుంది. పాఠశాలలో విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు మద్యం సేవించి విద్యార్థులను చితకబాదాడు. ముద్దటమాగి గ్రామంలోని ఆదర్శ ప్రాథమిక ...
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. రిజిస్ట్రేషన్ చార్జీలు పెంపు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచుతూ ఫిబ్రవరి 1 నుంచి అమలు చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు-స్టాంపుల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ...
బాలికపై హాకీ ప్లేయర్ అత్యాచారం.. ఏపీలో రోజుకో దారుణం
అనకాపల్లి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. హాకీ నేర్చుకునేందుకు వచ్చిన బాలికపై సీనియర్ హాకీ ప్లేయర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. అనకాపల్లి పట్టణం గాంధీనగర్కు చెందిన 13 ఏళ్ల మైనర్ ...
RRRకు సుప్రీం కోర్టు షాక్.. పిటిషన్ డిస్మిస్
టీడీపీ ఎమ్మెల్యే, శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు (Raghu Rama Krishnam Raju)కు దేశ అత్యున్నత న్యాయస్థానం (Supreme Court)లో ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ...
మరో ఆందోళనకు సిద్ధమవుతోన్న వైసీపీ.. ఎప్పుడంటే..
ఎన్నికల అనంతరం ప్రతిపక్షంలో కూర్చున్న వైసీపీ(YCP).. వివిధ అంశాలపై అధికార కూటమి పార్టీలపై ఒత్తిడి పెంచేందుకు ఆందోళన కార్యక్రమాలు చేపడుతోంది. గతంలో రైతులు, విద్యుత్ సమస్యలపై నిరసన కార్యక్రమాలు చేపట్టిన వైసీపీ తాజాగా ...
ఏపీలో వరుస హత్యలు.. నిన్న ఫీల్డ్ అసిస్టెంట్, నేడు వైసీపీ నేత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుస హత్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. నిన్న కర్నూలు (Kurnool) జిల్లా ఆలూరులో ఫీల్డ్ అసిస్టెంట్ (Field Assistant) దారుణ హత్య నుంచి తేరుకోకముందే ఇవాళ శ్రీకాకుళం (Srikakulam) జిల్లా ...
‘ఆవిడను రీల్స్ చూసుకోమనండి’.. హోంమంత్రికి వైసీపీ నేత చురకలు
ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వేడి మరింత పెరుగుతోంది. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ (Amarnath) హోంమంత్రి అనిత (Home Minister Anitha)పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. విలేకరుల సమావేశం అనంతరం మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు సమాధానమిస్తూ.. ...
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు షాక్.. కోత మొదలైంది
గణతంత్ర దినోత్సవం రోజున గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. సచివాలయాల సిబ్బందిని కుదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయాలను A, B,C కేటగిరీలుగా విభజించిన ...















