ఏపీ పాలిటిక్స్
‘నాపై వార్తలు రాస్తే రైలు పట్టాలపై పడుకోబెడతా..’ – టీడీపీ ఎమ్మెల్యే వార్నింగ్
టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మీడియా ప్రతినిధులపై రెచ్చిపోయారు. తనపై కథనాలు రాస్తే రైలు పట్టాలపై పడుకోబెడతా అంటూ జర్నలిస్టులకు వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యే జయరాం మీడియా ప్రతినిధులను బెదిరించడం, పట్టాల మీద ...
వైసీపీ నేత నందిగం సురేష్కు బిగ్ రిలీఫ్
వైసీపీ నేత, మజీ ఎంపీ నందిగం సురేష్ (Nandigam Suresh)కు మంగళగిరి కోర్టు(Mangalagiri Court) లో భారీ ఊరట లభించింది. మరియమ్మ హత్య కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న నందిగం సురేష్కు కోర్టు ...
ఏపీ మాజీ గవర్నర్కు అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక
ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ను భువనేశ్వర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. అధునాతన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ...
దావోస్లో రూ.37 కోట్ల ఖర్చుపై అవినీతి ఆరోపణలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దావోస్లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) 2025 కార్యక్రమం కోసం దాదాపు రూ.37 కోట్లు ఖర్చు వెనుక అవినీతి ఆరోపణలు తీవ్రమయ్యాయి. ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు (APEDB) ...
పార్టీ మార్పు వార్తలపై ఎంపీ అయోధ్యరామిరెడ్డి క్లారిటీ
వైసీపీని వీడుతున్నట్లు వస్తున్న వార్తలపై ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఇటీవల వైసీపీ అగ్ర నేత విజయసాయిరెడ్డి తన వ్యక్తిగత కారణాలతో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి ...
‘సూపర్ సిక్స్’కు ఆఖరి రాగం పాడేసినట్లేనా..?
సూపర్ సిక్స్ పథకాలను విపరీతంగా ప్రచారం చేసిన కూటమి పార్టీలు, అధికారంలోకి రాగానే తమ పథకాల ద్వారా పూర్ పీపుల్ను రిచ్గా మారుస్తామని ప్రకటించింది. ప్రజలంతా నమ్మారు. ప్రతినెలా ఒక పథకం అందిస్తూ ...
గోవిందా.. గోవిందా..! అంబటి ట్వీట్ వైరల్
సూపర్ సిక్స్ (Super Six)పథకాలపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు ...
నంద్యాల చాపిరేవులో గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరు మృతి
నంద్యాల జిల్లాలోని చాపిరేవుల గ్రామంలో ఈరోజు ఉదయం భయానక ఘటన చోటుచేసుకుంది. ఒక ఇంట్లో వంట చేస్తుండగా, ప్రమాదవశాత్తూ గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ పేలుడుతో ఇల్లు పూర్తిగా కుప్పకూలిపోయి, ఇద్దరు వ్యక్తులు ...















అడ్డగోలుగా హామీలిచ్చి, ఖజానా ఖాళీ అనడం కరెక్ట్ కాదు.. – సీపీఐ రామకృష్ణ ఫైర్
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu) పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (CPI Ramakrishna) ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడిచిన తరువాత ఇప్పుడు ఖజానా ...