ఏపీ పాలిటిక్స్
ఫిబ్రవరి 5న వైసీపీ ఫీజు పోరు.. పోస్టర్ ఆవిష్కరణ
రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల కోసం ఫిబ్రవరి 5న తలపెట్టిన ‘ఫీజు పోరు’ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను వైసీపీ విడుదల చేసింది. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్, వెల్లంపల్లి ...
ఏపీ-తెలంగాణ సరిహద్దులో ఉద్రిక్తత.. మావోయిస్టు నేత అరెస్ట్!
ఏపీ, తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలంలో పోలీసులు కీలక మావోయిస్టు నేత సోడిపొజ్జ అలియాస్ లలిత్ను అరెస్ట్ చేశారు. పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని ...
Exclusive : సరస శృంగార దావోస్.. బయటపడిన చీకటి కోణాలు
ప్రపంచ ఆర్థిక సదస్సు వేదిక, స్విట్జర్లాండ్లోని ప్రఖ్యాత పట్టణం దావోస్ తన ఖ్యాతిని కోల్పోతుందా..? దావోస్ బ్రాండ్ క్రమేణా క్షీణిస్తోందా..? అవునంటోంది బ్రిటన్కు చెందిన ‘డెయిలీ మెయిల్’ మేగజీన్. ఎప్పటిలానే ఈ ఏడాది ...
ఆగని దారుణాలు.. ఆరేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి యత్నం
గణతంత్ర దినోత్సవం రోజున ఆరేళ్ల చిన్నారుపై ఓ యువకుడు లైంగిక దాడికి యత్నించాడు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సీఐ ...
వారిపై రూ.50 కోట్లకి పరువు నష్టం దావా వేస్తా.. – పెద్దిరెడ్డి
భూఆక్రమణలంటూ తనపై వస్తున్న వార్తలను, జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. 2001లో కొనుగోలు చేసిన భూమిని ఆక్రమణలు అంటూ తనపై కూటమి ప్రభుత్వం ...
పంచాయతీ కార్యదర్శిపై జనసేన నేత తీవ్ర వ్యాఖ్యలు
పంచాయతీ కార్యదర్శిపై జనసేన నేత రెచ్చిపోయాడు. కన్నెర్రజేసి బూతులు తిడుతూ ఊగిపోయాడు. విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడులో విగ్రహాల ఏర్పాటుపై చోటుచేసుకున్న వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జనసేన పార్టీ గన్నవరం నియోజకవర్గ ...
ఏబీవీపై ఎందుకంత ప్రేమ..?
తాజా పరిస్థితులు గమనిస్తే ఈ ప్రశ్న ఉత్పన్నం కాకతప్పదంటున్నారు ఆంధ్రరాష్ట్ర ప్రజలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7నెలల కాలం గడుస్తున్నా.. ప్రజలకు ఇచ్చిన పథకాలు అమలు కాలేదు కానీ, చంద్రబాబు మద్దతుదారుగా ...
రామ్ గోపాల్ వర్మకు మరోసారి నోటీసులు – ఎందుకు?
టాలీవుడ్ వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) కు ఒంగోలు పోలీసులు (Ongole Police) మరోసారి నోటీసులు పంపించారు. ఫిబ్రవరి 4న విచారణకు హాజరుకావాలని రూరల్ సీఐ శ్రీకాంత్ వాట్సాప్ ...
‘నాపై వార్తలు రాస్తే రైలు పట్టాలపై పడుకోబెడతా..’ – టీడీపీ ఎమ్మెల్యే వార్నింగ్
టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మీడియా ప్రతినిధులపై రెచ్చిపోయారు. తనపై కథనాలు రాస్తే రైలు పట్టాలపై పడుకోబెడతా అంటూ జర్నలిస్టులకు వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యే జయరాం మీడియా ప్రతినిధులను బెదిరించడం, పట్టాల మీద ...















