ఏపీ పాలిటిక్స్
అంధకారంలో ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ.. పరీక్షలపై ప్రభావం?
ఇడుపులపాయ (Idupulapaya) ట్రిపుల్ ఐటీ (Triple IT)లో విద్యార్థులు (Students) తీవ్ర విద్యుత్ సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రత్యేకంగా PUC-1 విద్యార్థులు పరీక్షల (Exams) సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల చోటుచేసుకున్న ఈదురుగాలులతో ...
కేంద్రమంత్రి రామ్మోహన్కి భద్రత పెంపు
భారత్–పాకిస్థాన్ (India–Pakistan) మధ్య ఉద్రిక్తతలు ఉధృతమవుతున్న నేపథ్యంలో కేంద్రమంత్రుల భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. ఈ నేపథ్యంలో పౌర విమానయాన శాఖ మంత్రి (Civil Aviation Department Minister) కింజరాపు రామ్మోహన్ నాయుడు ...
‘పేర్లు రాసిపెట్టుకోండి.. వేరే లెవెల్ సినిమా చూపిద్దాం’ – వైఎస్ జగన్
స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సమావేశంలో (Local Bodies Public Representatives Meeting) వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ (Former CM Y. S. Jagan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ ...
ఏపీ కేబినెట్ భేటీ.. ముగ్గురు మంత్రుల డుమ్మా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) నేతృత్వంలో గురువారం రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. మొత్తం 31 అంశాలతో ఈ సమావేశం నిర్వహించారు. ప్రధానంగా అమరావతి (Amaravati) రాజధానిపై ...
హెలికాప్టర్ ప్రమాదంలో టీడీపీ ఎంపీ సోదరి మృతి
తెలుగుదేశం పార్టీ (TDP) ఎంపీ (MP) ఇంట విషాదం నెలకొంది. ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉత్తరకాశీ (Uttarkashi) లో గంగోత్రి వైపు పర్యాటకులతో వెళ్తున్న ప్రైవేట్ హెలికాప్టర్ కుప్పకూలింది . ఈ ప్రమాదంలో టీడీపీ ...
విశాఖలో నకిలీ ఏసీబీ అధికారి.. కేసులో భారీ ట్విస్టులు
విశాఖపట్నంలోని మధురవాడ సబ్రిజిస్ట్రార్ (Sub-Registrar) కార్యాలయంలో బుధవారం ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. విశాఖపట్నం (Visakhapatnam) టీడీపీ (TDP) పార్లమెంటరీ పార్టీ బీసీ సెల్ (Parliamentary BC Cell) అధికార ప్రతినిధిగా చలామణి ...
‘స్థానిక’ ప్రజాప్రతినిధులతో జగన్ కీలక సమావేశం
వైసీపీ (YSR Congress Party) అధినేత వైఎస్ జగన్ (YS Jagan) అధ్యక్షతన కీలక సమావేశం ప్రారంభమైంది. అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపాలిటీ, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం, శ్రీ ...
’18 లక్షల మందితో పార్టీ నిర్మాణం’ – జగన్ కీలక వ్యాఖ్యలు
వైసీపీ (YSRCP) పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులతో (Parliament Constituency Observers) మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ (Y.S. Jagan) భేటీ అయ్యారు. పరిశీలకుల నియామకం తరువాత ఇదే మొట్టమొదటి సమావేశం. ...
పిఠాపురంలో క్షుద్రపూజలు.. ఆరునెలల పసికందు బలి?
కాకినాడ జిల్లాలో (Kakinada District) ఏపీ డిప్యూటీ సీఎం (AP Deputy CM) ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. పిఠాపురం (Pithapuram) లోని జగ్గయ్య చెరువు కాలనీలో క్షుద్రపూజల ...















పాకిస్తాన్ వెళ్తున్నా.. యుద్ధం ఆపేస్తా.. – కేఏ పాల్ సంచలన వ్యాఖ్య
భారత్–పాకిస్తాన్ (India–Pakistan) మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ, ప్రజాశాంతి పార్టీ (Praja Shanti Party) అధ్యక్షుడు కేఏ పాల్ (K.A. Paul) సంచలన ప్రకటన చేశారు. రెండు దేశాల మధ్య యుద్ధాన్ని తాను ...