ఏపీ పాలిటిక్స్
కొత్త హెలికాప్టర్ ముందే కొనేసి తర్వాత కమిటీ!
ఆంధ్రప్రదేశ్లో టీడీపీ నేతృత్వంలోని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కొత్త హెలికాప్టర్ కొనుగోలు నిర్ణయం వివాదాస్పదంగా మారింది. ఇప్పటికే నెలనెలా అప్పులతో నెట్టుకొస్తున్న ప్రభుత్వం.. ఏకంగా వందల కోట్ల రూపాయల ప్రజాధనంతో కొత్త హెలికాప్టర్ ...
జైల్లో వంశీకి అస్వస్థత.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు (Video)
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరారు. ఇది స్థానిక రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. శ్వాసకోశ సమస్యల కారణంగా జైలులో అస్వస్థతకు గురైన వంశీ, ...
విశాఖలో దారుణం.. మహిళ ప్రాణం తీసిన మత్తు డాక్టర్!
విశాఖపట్నం జిల్లాలోని నీరుకొండలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. చెయ్యి ఫ్యాక్చర్ కారణంగా చికిత్స కోసం ఆసుపత్రిలో చేరిన ఓ మహిళకు అధిక మోతాదులో మత్తు ఇంజెక్షన్ ఇవ్వడంతో ఆమె ...
కడప మేయర్ తొలగింపు.. మాధవీరెడ్డి పంతం నెగ్గిందా..?
కడప మున్సిపల్ కార్పొరేషన్ (Kadapa Municipal Corporation) మేయర్ (Mayor), వైసీపీ నేత సురేష్ బాబు (Suresh Babu) ను ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం (Andhra Pradesh Coalition Government) పదవి నుంచి ...
కొత్త హెలికాప్టర్ కొనుగోలు.. ప్రభుత్వంపై విమర్శలు
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త హెలికాప్టర్ కొనుగోలుకు రంగం సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం, సీఎం మరియు ...
”లం.. ముం.. చంపేస్తా..” చంద్రబాబు తిట్ల దండకం (Video)
‘లం.. ముం.. చంపేస్తా.. చెప్పిన మాట విని ఆ పొలం వదిలేయండి. మిమ్మల్ని కాపాడేవాడు లేడు.. ఎక్కువ మాట్లాడితే నేనే చంపేస్తా’ అని ఓ పోలీస్ అధికారి మహిళా రైతుపై దుర్భాషలాడిన ఘటన ...
బ్రహ్మంగారిమఠంలో విషాదం.. ఐదుగురు చిన్నారులు మృతి
కడప (Kadapa) జిల్లా బ్రహ్మంగారిమఠం (Brahmamgari Matam) మండలం మల్లెపల్లె (Mallepalle) గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వేసవి సెలవుల్లో సరదాగా చెరువులో ఈతకు వెళ్లిన ఐదుగురు చిన్నారులు నీట మునిగి ప్రాణాలు ...
కాంగ్రెస్ లీడర్ హత్య కేసులో టీడీపీ ఎమ్మెల్యే తమ్ముడు అరెస్ట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీ ఎమ్మెల్యే తమ్ముడి అరెస్ట్ సంచలనం రేపుతోంది. కర్నూల్ జిల్లా కాంగ్రెస్ నేత చిప్పగిరి లక్ష్మీనారాయణ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో టీడీపీ ...
‘ఎర్రచందనం, మద్యం విక్రయాలతో ఆదాయం పెంచాలి’
రాష్ట్రంలోని ఎర్రచందనం (Sandalwood) నిల్వల విక్రయం, మద్యం అమ్మకాల (Liquor Sales) ద్వారా రాష్ట్ర ఆదాయం పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అధికారులకు సూచించారు. రాష్ట్ర ఆదాయం మరింతగా పెంచేందుకు ...















