ఏపీ పాలిటిక్స్
తిరుమలలో క్యూలైన్లో ఘర్షణ.. భక్తులకు రక్తగాయాలు
ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో భక్తుల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. కూర్చునే స్థానం విషయంలో జరిగిన వివాదం కాస్తా దాడికి దారితీసింది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు తిరుమల శ్రీవారి ...
కొలికపూడి అవినీతిని ఆధారాలతో సహా నిరూపిస్తా.. – జనసేన నేత
కూటమి నేతల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేపై జనసేన నేత సంచలన ఆరోపణలు చేశారు. అవినీతిని పక్కా ఆధారాలతో నిరూపిస్తానని చేసిన ఛాలెంజ్ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ...
విలాసం.. విహారం
రాష్ట్రంలో గతంలో అవసరమైన సందర్భాల్లోనే ముఖ్యమంత్రులు విమానయానం చేసేవారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్లినా ప్రత్యేక విమానాల్లోనే ప్రయాణాలు చేస్తున్నారు. ఈ కొన్ని నెలల్లోనే ...
ఏపీ అప్పుల బండారం.. మండలిలో బట్టబయలు
ఏపీ అప్పులపై ఇన్నాళ్లుగా ప్రజల్లో కొనసాగుతున్న కన్ఫ్యూజన్కు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెరదించారు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సాక్షిగా అప్పుల గురించి వివరణ ఇచ్చారు. గత ఎన్నికల్లో వైఎస్ జగన్ రూ.14 లక్షల ...
చిరంజీవికి అవార్డు.. పవన్ ఎమోషనల్ ట్వీట్
పద్మ విభూషణ్, మెగాస్టార్ చిరంజీవికి యూకే పార్లమెంట్ ప్రతిష్టాత్మక జీవిత సాఫల్య పురస్కారం (Lifetime Achievement Award) అందించడం గర్వించదగిన విషయం అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ ...
విశాఖ స్టేడియం వద్ద ఉద్రిక్తత
విశాఖపట్టణంలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వద్ద వైసీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరగనుంది. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు క్రికెట్ స్టేడియం నుంచి తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ పార్టీ నేతలు పెద్ద ...
విశాఖ స్టేడియం: వైఎస్సార్ పేరు తొలగింపుపై తీవ్ర విమర్శలు
విశాఖపట్నం పీఎంపాలెం వద్ద ఉన్న ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నుంచి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి (YSR) పేరును తొలగించారు. గతంలో 2009లో, వైఎస్సార్ రాష్ట్రానికి అందించిన సేవలకు గుర్తుగా స్టేడియానికి ...
AP Assembly : కీలక బిల్లుకు ఆమోదం తెలిపిన ఏపీ అసెంబ్లీ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఈరోజు కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే వ్యోమగామి సునీత విలియమ్స్కు అభినందనలు తెలియజేసింది శాసనసభ. ఆమె జీవితం స్ఫూర్తిదాయకమని స్పీకర్ అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. అనంతరం ...
మండలి చైర్మన్కు అవమానం.. బొత్స ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజును ప్రభుత్వం అవమానించడంపై విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్రీడా పోటీల్లో మండలి చైర్మన్ మోషేన్రాజుపై వివక్ష చూపించారని బొత్స ...
అనుమానం తట్టుకోలేక.. కన్నబిడ్డను హత్య చేసిన తల్లి
విశాఖపట్నం జిల్లా పెదగదిలి కొండవాలు ప్రాంతంలో హృదయవిదారకమైన ఘటన చోటుచేసుకుంది. భర్త తనను అనుమానించాడని ఓ తల్లి తన ఐదు నెలల పాపను హత్య చేసింది. గొర్రె వెంకటరమణ, శిరీషల వివాహం 2013లో ...















ఆరు గ్యారంటీలపై కేటీఆర్ ఫైర్..