ఏపీ పాలిటిక్స్
కేజీ చికెన్కు రూ.10 కమీషన్.. ఆళ్లగడ్డలో నయా దందా
వ్యాపారం ఏదైనా వాటాలు అందాల్సిందే. కాదూ, కూడదు అంటే ఆ వ్యాపారానికి అదే ఆఖరి రోజు. కాదేదీ కమీషన్లకు అనర్హం అన్నట్లుగా ఆళ్లగడ్డలో అధికార పార్టీ MLA భర్త వసూళ్ల దందా కొనసాగిస్తున్నట్లు ...
అవమానం తట్టుకోలేక.. స్విగ్గి డెలివరీ బాయ్ సూసైడ్!
తనకు జరిగిన అవమానం తట్టుకోలేక స్విగ్గి డెలివరీ బాయ్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన విశాఖపట్నంలో తీవ్ర కలకలం సృష్టించింది. ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి సీతమ్మధార లోని ఆక్సిజన్ టవర్స్ అపార్ట్మెంట్స్లోకి డెలివరీ బాయ్ ...
ఆ మాట అర్థం కాలేదా..? – కేసీఆర్పై వీర్రాజు అనుచిత వ్యాఖ్యలు
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై ఏపీ బీజేపీ సీనియర్ నేత అనుచిత వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఓ గుంట నక్క అంటూ ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తీవ్ర ...
ఏపీలో తెలంగాణ పోలీసుల హడావుడి
ఆంధ్రప్రదేశ్లో శనివారం అర్ధరాత్రి తెలంగాణ పోలీసుల హడావుడి కలకలం రేపింది. హైదరాబాద్ మాదాపూర్ పోలీసులు విజయ్ భాస్కర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకునేందుకు ప్రకాశం జిల్లా ఒంగోలు చేరుకున్నారు. అయితే, ఆశ్చర్యకరంగా అతని ...
భయపడేదే లేదు.. న్యాయపోరాటం చేస్తా – విడదల రజిని
ఆంధ్రప్రదేశ్లో మరో మాజీ మంత్రిపై కేసు నమోదైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వారిపై వరుసగా కేసులు నమోదవుతుండగా, తాజాగా వైసీసీ మహిళా నాయకురాలు, ...
పోసాని విడుదల.. భావోద్వేగం
నటుడు, రచయిత, ఏపీఎఫ్డీసీ మాజీ చైర్మన్ పోసాని కృష్ణమురళి గుంటూరు జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనపై నమోదైన అన్ని కేసుల్లోనూ బెయిల్ మంజూరు కావడంతో శనివారం సాయంత్రం ఆయన జైలు నుంచి విడుదల ...
శ్రీవారి ఆలయాన్ని మూసేయాలన్న అధికారి ఎవరు? భూమన సూటి ప్రశ్న
తిరుమలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా, తిరుమలలో తాగునీటి కొరత రాబోతోంది.. ఆలయం మూసేయాలని ఓ అధికారి తనతో చెప్పారని చంద్రబాబు మాట్లాడటంపై భూమన ఆగ్రహం ...
అవమానం.. అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండ
ఆంధ్రప్రదేశ్లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం దూబచర్ల గాంధీ కాలనీలో అంబేద్కర్ విగ్రహానికి ఘోర అవమానం జరిగింది. స్థానికంగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి గుర్తు తెలియని దుండగులు చెప్పులు ...















టీడీపీ ఎంపీ భాగోతం బయటపెట్టిన విడదల రజిని
టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వ్యక్తిగత కక్షసాధింపుల్లో భాగంగానే తనపై తప్పుడు కేసులు నమోదయ్యాయని, అందుకు ఎంపీ లెటర్ హెడ్ మీద తనపై చేసిన ఫిర్యాదు కాపీనే సాక్ష్యమని మాజీ మంత్రి విడుదల ...