ఏపీ పాలిటిక్స్
నా కూతుర్ని మాయచేసింది.. లేడీ అఘోరీపై పోలీసులకు ఫిర్యాదు
తెలుగు రాష్ట్రాల్లో లేడీ అఘోరీ పేరిట సంచలనం సృష్టించిన వ్యక్తిపై మంగళగిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన తురిమెల్ల కోటయ్య తన కుమార్తె శ్రీ వర్షిణిని మాయమాటలతో ...
భారీ స్టేడియం.. విశాఖకు దూరం
దేశంలోనే అతిపెద్ద స్టేడియం విశాఖపట్టణానికి దూరం అవుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థికంగా, అభివృద్ధిపరంగా కాస్త పేరున్న విశాఖ నగరంలో నిర్మించాల్సిన దేశంలోని సెకండ్ లార్జెస్ట్ క్రికెట్ స్టేడియం గ్రేటర్ వైజాగ్ను విడిచి వెళ్లిపోతోంది. ...
కోల్డ్ స్టేరేజ్లో అగ్ని ప్రమాదం.. మిరప ఘాటుతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి
ఎన్టీఆర్ జిల్లా తొర్రగుంటపాలెంలో సాయి కోల్డ్ స్టోరేజ్లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రమాద తీవ్రత అధికమైంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి ...
శాంతినగర్లో అర్ధరాత్రి హైటెన్షన్
గుంటూరు జిల్లా ఫిరంగిపురంలోని శాంతినగర్లో సోమవారం అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలేరమ్మ ఆలయానికి చెందిన స్థలాన్ని అదే గ్రామానికి చెందిన చిన్నికృష్ణ కుటుంబం ఆక్రమించినట్లు గ్రామస్థులు ఆరోపించారు. దీంతో ఇరువర్గాల మధ్య ...
జగన్పై జనసేన ఎమ్మెల్యే స్కిట్ వెనుక ఆంతర్యం అదేనా?
జనసేన (JanaSena) ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఇటీవల ఎమ్మెల్యేల కల్చరల్ ఈవెంట్లో స్కిట్ చేసి ముఖ్యమంత్రి చంద్రబాబును (CM Chandrababu), జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ను (Pawan Kalyan) పగలబడి ...
ఏప్రిల్ 20న ‘చంద్రన్న నాటకోత్సవాలు’
ఆంధ్రప్రదేశ్ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా ఏపీ నాటక అకాడమీ ప్రత్యేకంగా ‘చంద్రన్న నాటకోత్సవాలు’ నిర్వహించనుంది. ఏప్రిల్ 20 నుంచి 26 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ...
మూడేళ్లు ఓపిక పట్టండి.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
పులివెందుల పర్యటనలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ అకాల వర్షాలతో పంట నష్టపోయిన అరటి రైతులను పరామర్శించారు. నేలకొరిగిన అరటిపంటను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక ...
విజయ్ పార్టీపై పవన్ సంచలన వ్యాఖ్యలు
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఆయన పార్టీపై విస్తృత చర్చ జరుగుతోంది. తమిళగ వెట్రి కళగం పేరుతో పార్టీని స్థాపించి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పిస్తూ ...
మంగళగిరిలో మహిళ దారుణ హత్య
మంగళగిరి నియోజకవర్గంలో మహిళ దారుణ హత్యకు గురైన ఘటన కలకలం రేపుతోంది. ఆదివారం రాత్రి తాడేపల్లి మండలం కొలనుకొండ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన ...
కడప కలెక్టరేట్ ఎదుట ఉద్రిక్తత.. వ్యక్తి ఆత్మహత్యాయత్నం
కడప జిల్లా కలెక్టరేట్ ఎదుట ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వ్యక్తి తన భూమి వివాదానికి పరిష్కారం దక్కకపోవడంతో ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. బ్రహ్మంగారిమఠం మండలం ముడమాల గ్రామానికి చెందిన ...















