ఏపీ పాలిటిక్స్
పిఠాపురంలో కులోన్మాదం.. పసికందు బలి
పిఠాపురంలో కులోన్మాదం పేట్రేగిపోతోంది. ఇటీవల మల్లాం గ్రామంలో దళితుల సాంఘిక బహిష్కరణ జరగ్గా, తాజాగా ఐదు నెలల అమాయక పసికందు కులోన్మాదానికి బలైపోయిన విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. ...
రోడ్డుమార్గంలో కల్లితండాకు వైఎస్ జగన్
పాకిస్తాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ ఇంటికి మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ నేడు వెళ్లనున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలోని ...
చంద్రగిరిలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
తిరుపతి జిల్లా చంద్రగిరి (Chandragiri) మండలంలోని ఐతేపల్లె (Ithaepalle) వద్ద ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరువన్నామలై (Tiruvannamalai) నుంచి తిరుపతి (Tirupati) వస్తున్న ఆర్టీసీ బస్సు (RTC Bus) ...
తిరుమలలో మళ్లీ చిరుత సంచారం.. భయాందోళనలో భక్తులు
దేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన తిరుమల (Tirumala) శ్రీవేంకటేశ్వరస్వామి (Sri Venkateswara Swamy) కొండపై మరోసారి చిరుత (Leopard) సంచారం భక్తులను (Devotees) కలవరపెడుతోంది. సోమవారం ఉదయం రెండవ ఘాట్ రోడ్డు (Second ...
కేశినేని నాని ఇంటిపై దాడి.. చంపేస్తామంటూ బెదిరింపులు
విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని ఇంటిపై దాడి కలకలం సృష్టించింది. దాడి చేసే క్రమంలో ఓ వ్యక్తి తనను చంపుతానంటూ వార్నింగ్ ఇచ్చాడని మాజీ ఎంపీ వెల్లడించారు. తన ఇంటిపై దాడి ...
మాట నిలబెట్టుకున్న జగన్.. పవర్లో లేకపోయినా..
వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. అధికారంలో లేకపోయినా రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న జగన్పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మార్చిలో పులివెందుల నియోజకవర్గంలో అకాల ...















