
TF Tirupati
ఢిల్లీ మద్యం కేసులో కీలక మలుపు.. కవిత సహా 23 మందికి హైకోర్టు నోటీసులు
దేశవ్యాప్తంగా పెద్ద రాజకీయ చర్చకు దారి తీసిన ఢిల్లీ మద్యం కేసులో (Delhi Liquor Case) మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రముఖ రాజకీయ నాయకులు సహా మొత్తం 23 ...
“మైక్ ఉందని ఏది పడితే అది మాట్లాడొద్దు”… పార్తీబన్కు త్రిష కౌంటర్
కోలీవుడ్లో నటి త్రిష (Trisha) చుట్టూ ప్రస్తుతం పెద్ద చర్చ నడుస్తోంది. నటుడు విజయ్ (Vijay) తన భార్య సంగీతతో (Sangeetha) విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు వినిపిస్తున్న వేళ, విజయ్–త్రిష (Vijay–Trisha) ఒకే ...
చరిత్ర సృష్టించిన టీమిండియా.. టీ20 ప్రపంచకప్ భారత్ సొంతం
భారత క్రికెట్ జట్టు (India Cricket Team) మరోసారి ప్రపంచ క్రికెట్పై (World Cricket)తన ముద్ర వేసింది. గుజరాత్లోని (Gujarat) అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం (Narendra Modi Stadium) లక్షలాది మంది ...
సూర్యకుమార్ యాదవ్ రిటైర్మెంట్? అభిమానుల్లో టెన్షన్
టీ20 ప్రపంచకప్ 2026 (T20 World Cup)లో ఇవాళ (మార్చి 8) అత్యంత కీలకమైన తుది సమరం జరగనుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో (Narendra Modi Stadium) భారత్ (India), న్యూజిలాండ్ ...
నేడు భారత్–న్యూజిలాండ్ ఫైనల్ ఫైట్.. హెడ్ టు హెడ్ రికార్డులు ఇవే!
టీ20 ప్రపంచకప్ 2026 (T20 World Cup Final 2026) ఫైనల్ మ్యాచ్ (Final Match) నేడు జరగనుంది. భారత్ (India), న్యూజిలాండ్ (New Zealand) జట్లు అహ్మదాబాద్లోని (Ahmedabad) నరేంద్ర మోడీ ...
2025 గద్దర్ అవార్డ్స్.. విజేతలు వీరే
తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ప్రజా గాయకుడు గద్దర్ పేరు మీద ఏర్పాటు చేసిన గద్దర్ ఫిల్మ్ అవార్డులను ప్రతి సంవత్సరం ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 2025 సంవత్సరానికి సంబంధించిన ...
టీటీడీ ఈఓగా ముద్దాడ రవిచంద్ర బాధ్యతలు స్వీకారం
తిరుమల తిరుపతి దేవస్థానాల ఈఓగా (TTD EO) ముద్దాడ రవిచంద్ర (Muddada Ravichandra) శుక్రవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం టీటీడీ పాలకమండలి సభ్య కార్యదర్శిగా (TTD Governing Board Member Secretary) ...
మండలిలో మాట్లాడుతుండగా బొత్సకు అస్వస్థత… ఒక్కసారిగా పెరిగిన బీపీ
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు (Botsa Satyanarayana) శాసనమండలిలో స్వల్ప అస్వస్థత (Illness) ఏర్పడింది. కాగ్ నివేదికపై (CAG Report) మాట్లాడుతుండగా ఆయనకు ఒక్కసారిగా రక్తపోటు (Blood Pressure) పెరిగి ...
ఇంజినీరింగ్ కాలేజీల ఫీజులు ఖరారు… జీవో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణలో(Telangana) ఈఏపీసెట్ (EAPCET) ప్రవేశాలకు సంబంధించి ఇంజినీరింగ్ కాలేజీల (Engineering Colleges) ట్యూషన్ ఫీజులపై (Tuition Fees) ఉన్న అనిశ్చితికి ప్రభుత్వం ముగింపు పలికింది. 2025–26 నుంచి 2027–28 వరకు మూడు సంవత్సరాల ...















