
Telugu Feed
జాతీయ క్రీడా పురస్కారాలు ప్రదానం
2024 ఏడాదికి సంబంధించిన క్రీడా రంగంలో విశిష్ట ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ క్రీడా అవార్డులు ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో, దేశంలో అత్యున్నత ...
విమాన ప్రమాదం వెనుక పక్షుల దాడి? దర్యాప్తులో సంచలన విషయాలు
దక్షిణ కొరియాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 179 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ప్రమాదానికి గల అసలు కారణం తెలుసుకోవడానికి దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ...
‘ది బెస్ట్ పేరెంట్స్’
యస్.. వైఎస్ జగన్ దంపతులు బెస్ట్ పేరెంట్స్. ఈ మాట ఎవ్వరైనా అంగీకరించాల్సిందే. ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా, పారిశ్రామిక వేత్తగా వైఎస్ జగన్ ఎంత సక్సెస్ అయ్యారో.. పిల్లలను పెంచి, పెద్ద ...
షారుక్ ఖాన్ ఇంటిపై దుండగుడి దృష్టి!
బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్ నివాసం ‘మన్నత్’ వద్ద అనుమానాస్పద వ్యక్తి రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. పొడవాటి నిచ్చెన ఉపయోగించి గోడ పైకి ఎక్కి, ఇంటి పరిసరాలను పరిశీలించినట్లు సమాచారం. సైఫ్ ...
రైతు రుణమాఫీపై సీఎం రేవంత్కు కేటీఆర్ సవాల్
తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీ అమలుపై బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రంగారెడ్డి జిల్లా షాబాద్లో జంగ్ సైరన్ పేరుతో బీఆర్ఎస్ రైతుల పక్షాన ఆందోళన కార్యక్రమం ...
సంచలనం.. జగన్ జిమ్కి కోటి రూపాయల కరెంట్ బిల్లు
అనకాపల్లిలోని ఒక జిమ్కు ఏకంగా కోటి రూపాయల కరెంట్ బిల్లు రావడం సంచలనం సృష్టించింది. ప్రతీ నెల 18,000 నుంచి 20,000 రూపాయల బిల్లుతో సాగుతున్న జగన్ వెల్నెస్ అండ్ ఫిట్నెస్ జిమ్కు ...
నార్త్ అమెరికాలో బెస్ట్ కలెక్షన్స్ సాధిస్తున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’
వెంకటేశ్ కథానాయకుడిగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధిస్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 106 కోట్లు (గ్రాస్) వసూలు చేయడంతో ...
SSMB29లో ప్రియాంక చోప్రా?
సూపర్స్టార్ మహేశ్ బాబు, దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న SSMB29పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రాజెక్ట్ గురించి వచ్చిన తాజా వార్తలు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్గా మారాయి. బాలీవుడ్ ...
‘కంగువ’ విమర్శలపై స్పందించిన దేవీశ్రీ ప్రసాద్
తమిళ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో రూపొందుతున్న “కంగువ” సినిమా పాటలపై వచ్చిన విమర్శల గురించి ప్రముఖ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ స్పందించారు. “మనం ఏది చేసినా విమర్శించేవారుంటారు. ఇది ...
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్?
ఐపీఎల్ 2025 సీజన్కు ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్గా అక్షర్ పటేల్ వ్యవహరించనున్నట్లు సమాచారం. జట్టులో KL రాహుల్, డుప్లెసిస్ వంటి అనుభవజ్ఞులు ఉన్నా, టీమ్ మేనేజ్మెంట్ అక్షర్ పటేల్ వైపే ఆసక్తి ...















బాబు పాలనలో గంజాయి పంటకే గిట్టుబాటు ధర