
Telugu Feed
నేడు కర్నూలులో జగన్ పర్యటన
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, YCP అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు కర్నూలులో పర్యటించనున్నారు. బెంగళూరు నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్లో మధ్యాహ్నం 12 గంటలకు కర్నూలుకు చేరుకుంటారు. కర్నూలులో జీఆర్సీ కన్వెన్షన్ ...
కడుపులో కొకైన్ క్యాప్సూల్స్.. చెన్నై ఎయిర్పోర్టులో డ్రగ్స్, గంజాయి, బంగారం పట్టివేత
చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో కళ్లు బైర్లు కమ్మేసీన్ కనిపించింది. కస్టమ్స్ తనిఖీల్లో భారీగా డ్రగ్స్, గంజాయి, బంగారం సీజ్ చేశారు. ఈ ఆపరేషన్లో మొత్తం 14.2 కోట్ల విలువైన ...
వైకుంఠద్వార దర్శన టికెట్ల విడుదల ఎప్పుడంటే..
వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 10 నుంచి 19 వరకు నిర్వహించనున్న వైకుంఠద్వార దర్శనాల కోసం రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను డిసెంబర్ 24న విడుదల చేయనున్నట్టు TTD ఈవో ...
సమాధానం సరిగ్గా ఉంటేనే పెన్షన్.. ముఖ్యమైన సమాచారం
పింఛను సంబంధిత విధివిధానాల్లో కీలక మార్పులు తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అనర్హులుగా గుర్తించిన లబ్ధిదారుల పింఛన్లు రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఈ నిర్ణయానికి ముందుగా కొంత ...
బాబు అవినీతిపై రాష్ట్రం వెలుపలే విచారణ జరగాలి – కాకాణి డిమాండ్
2014-19 మధ్య చంద్రబాబు నాయుడు చేసిన అవినీతి, అక్రమాలపై నమోదైన కేసులను రాష్ట్రం వెలుపల విచారణ చేస్తేనే నిజాలు నిగ్గుతేలుతాయని వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి డిమాండ్ చేశారు. టీడీపీ ...
శ్రీతేజ్ను పరామర్శించిన సీపీ ఆనంద్.. బాలుడి ఆరోగ్యం ఎలా ఉందంటే..
హైదరాబాద్లో సంధ్య థియేటర్ వద్ద ‘పుష్ప-2’ విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో గాయపడిన బాలుడు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనలో బాలుడికి ఆక్సిజన్ సరిపోక బ్రెయిన్ డ్యామేజ్ అయ్యిందని ...
జమిలి ఎన్నికలపై రామ్నాథ్ కోవింద్ కీలక వ్యాఖ్యలు
జమిలి ఎన్నికల దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ఓటర్లు ప్రతి సంవత్సరం ఎన్నికలతో విసుగు చెందుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ...
స్కూటర్ బాంబు బ్లాస్ట్.. రష్యా న్యూక్లియర్ డిఫెన్స్ ఫోర్స్ హెడ్ మృతి
రష్యా న్యూక్లియర్ డిఫెన్స్ ఫోర్సెస్ హెడ్ లెఫ్టినెంట్ జనరల్ ఇగోర్ కిరిల్లోవ్ బాంబు పేలుడులో దుర్మరణం చెందారు. ఈ ఘటన మంగళవారం మాస్కోలోని రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ సమీపంలో జరిగింది. స్కూటర్లో అమర్చిన బాంబు ...
ఇండోనేషియా రక్షణమంత్రితో భారత నేవీ చీఫ్ కీలక భేటీ
ఇండోనేషియాలో పర్యటిస్తున్న భారత నేవీ చీఫ్ అడ్మిరల్ దినేశ్ కే త్రిపాఠి, ఆ దేశ రక్షణ మంత్రి లెఫ్టినెంట్ జనరల్ జాఫ్రీ జంషుద్దీన్తో భేటీ అయ్యారు. ఈ సమావేశం భారత్-ఇండోనేషియా మధ్య రక్షణ ...
ఐదో రోజు ఆటకూ వరుణగండం.. మ్యాచ్ డ్రా అయ్యేనా..?
ఆస్ట్రేలియా-భారత్ మధ్య గబ్బా వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ డ్రా అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీనికి కారణం వర్షం రూపంలో ముప్పు పొంచి ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆస్ట్రేలియా వాతావరణ శాఖ ...















