Telugu Feed

రంగా వ‌ర్ధంతి.. అంబటి రాంబాబు సంచలన ట్వీట్

రంగా వ‌ర్ధంతి.. అంబటి రాంబాబు సంచలన ట్వీట్

వంగవీటి మోహన రంగా వర్ధంతి రోజున వైసీపీ నేత‌, మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. టీడీపీ టార్గెట్‌గా అంబ‌టి ఓ ట్వీట్ చేశారు. అంబ‌టి ట్వీట్ ప్ర‌స్తుతం ...

సీఎంతో భేటీకి మెగాస్టార్ గైర్హాజ‌రు.. కార‌ణం ఇదే

సీఎంతో భేటీకి మెగాస్టార్ గైర్హాజ‌రు.. కార‌ణం ఇదే

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో జరుగుతున్న సినీ ప్రముఖుల సమావేశానికి మెగాస్టార్ చిరంజీవి గైర్హాజ‌ర‌య్యారు. టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి పెద్ద దిక్కుగా చిరంజీవికి పేరుంది. నేటి స‌మావేశాన్ని చిరంజీవే ముందుండి న‌డిపిస్తార‌ని అంద‌రూ భావించారు ...

ప్రజలపై రూ.15 వేల కోట్లు భారం.. రేపు వైసీపీ నిర‌స‌న‌

ప్రజలపై రూ.15 వేల కోట్లు భారం.. రేపు వైసీపీ నిర‌స‌న‌

కూటమి ప్రభుత్వం ప్రజలపై రూ.15 వేల కోట్ల విద్యుత్ చార్జీల భారాన్ని మోపడాన్ని నిర‌సిస్తూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపు మేరకు ఈ నెల 27వ తేదీన తలపెట్టిన ర్యాలీలు, వినతిపత్రాల ...

నేటి నుంచి కాంగ్రెస్ 'నవ సత్యాగ్రహ బైఠ‌క్‌' స‌మావేశాలు

నేటి నుంచి కాంగ్రెస్ ‘నవ సత్యాగ్రహ బైఠ‌క్‌’ స‌మావేశాలు

కర్ణాటకలోని బెళ‌గావిలో నేటి నుంచి రెండ్రోజుల పాటు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు “నవ సత్యాగ్రహ భైఠక్‌” అని నామకరణం చేయడం గమనార్హం. మ‌హాత్మా గాంధీ ...

ఇల్లు కట్టుకునేవారికి తెలంగాణ ప్ర‌భుత్వం శుభవార్త

ఇల్లు కట్టుకునేవారికి తెలంగాణ ప్ర‌భుత్వం శుభవార్త

నూత‌న ఇళ్లు నిర్మించుకునేవారికి తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు 4 విడతల్లో రూ.5 లక్షల ఆర్థికసాయం అందించడంతో పాటు సిమెంట్, ఇసుక, స్టీల్ వంటి నిర్మాణ సామగ్రిని ...

నేడు సీఎంతో సినీ ప్రముఖుల భేటీ.. వివాదం ముగిసేనా?

నేడు సీఎంతో సినీ ప్రముఖుల భేటీ.. వివాదం ముగిసేనా?

తెలుగు సినీ పరిశ్రమలో గ‌త కొన్ని రోజులుగా నెల‌కొన్న సంఘటనలు, వివాదాలపై చ‌ర్చించేందుకు నేడు తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ కానున్నారు. ఈ భేటీలో టాలీవుడ్ ప్రముఖులు పాల్గొని ...

ఏపీలో పొరుగు రాష్ట్రాల మద్యం.. కొత్త లిక్కర్ పాలసీపై సందేహాలు

ఏపీకి పొరుగు రాష్ట్రాల మద్యం.. కొత్త లిక్కర్ పాలసీపై సందేహాలు

ఆంధ్రప్రదేశ్‌లో కూట‌మి పార్టీలు అధికారంలోకి వ‌చ్చిన అనంత‌రం కొత్త లిక్కర్ పాలసీ అమల్లోకి తీసుకువ‌చ్చారు. రూ.99కే మ‌ద్యం అని ప్ర‌క‌టించిన మందుబాబుల‌ను ఆక‌ట్టుకున్న ప్ర‌భుత్వం, మ‌ద్యం అక్ర‌మ ర‌వాణాను మాత్రం అరిక‌ట్ట‌లేక‌పోతుంద‌నే వ‌ధంతులు ...

జ‌నవరి 7న బ్రేక్ దర్శనాలు రద్దు

జ‌నవరి 7న బ్రేక్ దర్శనాలు రద్దు

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో 2025 జనవరి 7న బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు. ...

ఎంటీ వాసుదేవన్ నాయర్ కన్నుమూత

ఎంటీ వాసుదేవన్ నాయర్ కన్నుమూత

మలయాళ సాహిత్య ప్రముఖుడు, రచయిత, డైరెక్టర్ ఎంటీ వాసుదేవన్ నాయర్ (91) అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మరణ వార్తకు కేరళ రాష్ట్రం శోకసంద్రంలో మునిగిపోయింది. కేరళ సీఎం పినరయి విజయన్ ఆయన మృతిపై ...

శాంటా టోపీతో కృతిశెట్టి స్టైలిష్ పోజ్

శాంటా టోపీతో కృతిశెట్టి స్టైలిష్ పోజ్

టాలెంటెడ్ నటి కృతిశెట్టి ఈ సంవత్సరం క్రిస్మస్ పండగను ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకుంది. శాంటా క్లాజ్ టోపీ ధరించిన స్టైలిష్ ఫొటోను తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేస్తూ, అభిమానులకు ...