
Telugu Feed
‘బకాయిలు చెల్లిస్తేనే.. ఆరోగ్యశ్రీ సేవలు కంటిన్యూ చేస్తాం’.. ప్రభుత్వానికి లేఖ
ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య శ్రీ పథకం కొనసాగింపు డైలమాలో పడింది. పెండింగ్ బిల్లుల సమస్య తీవ్రత ఉచిత చికిత్స పథకానికి అడ్డుగా నిలుస్తోంది. ఆస్పత్రులకు చెల్లించాల్సిన రూ.3,000 కోట్ల బిల్లులను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో ...
మద్యం సేవించారా..? ఈ ఫ్రీ రైడ్ బుక్ చేసుకొని ఇంటికెళ్లండి
న్యూ ఇయర్ వేళ మద్యం సేవించి వాహనాలు డ్రైవ్ చేయకుండా, ప్రమాదాలను నివారించేందుకు తెలంగాణ ఫోర్ వీలర్స్ డైవర్స్ అసోసియేషన్ మరియు గిగ్ వర్కర్స్ అసోసియేషన్ ప్రత్యేక ఆఫర్ అందిస్తోంది. హైదరాబాద్, సైబరాబాద్, ...
31 నైట్ ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు.. పట్టుబడ్డారా? అంతే
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రాత్రి వేళ డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రగ్ డిటెక్షన్ టెస్టులకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈరోజు రాత్రి 8 గంటల నుంచి ...
సీఎం రేవంత్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?
దేశంలోని సంపన్న ముఖ్యమంత్రుల జాబితాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఏడో స్థానంలో నిలిచారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తాజా నివేదిక ప్రకారం, రేవంత్ వద్ద రూ.30.04 కోట్ల విలువైన ఆస్తులు ...
సీఆర్పీఎఫ్ డీజీగా వితుల్ కుమార్కు ఛాన్స్
సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్గా వితుల్ కుమార్ (Vitul Kumar) బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం సీఆర్పీఎఫ్ డీజీగా ఉన్న అనీష్ దయాల్ సింగ్ ఈనెల 31న (నేడు) పదవీ విరమణ చేయనున్నారు. కాగా, వితుల్ ...
టెన్త్ పేపర్ లీక్ వెనుక ఇంత కథ నడిచిందా..!
ఆంధ్రప్రదేశ్లో పదోతరగతి ఎస్ఏ-1 గణితం పరీక్ష పేపర్ లీక్ కేసు తీవ్ర దుమారం రేపింది. ఈనెల 16న జరగాల్సిన గణితం పరీక్ష పేపర్ పరీక్షకు ముందు రోజే యూట్యూబ్లో వెలుగుచూసింది. సైబర్ క్రైమ్ ...
రెండెకరాలతో మొదలై.. నేడు దేశంలోనే రిచ్చెస్ట్ సీఎం
భారతదేశ ముఖ్యమంత్రులలో అత్యంత సంపన్న సీఎంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిలిచారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, చంద్రబాబు సుమారు రూ.931 కోట్ల ...
కేసులకు అస్సలు భయపడం.. చెప్పినదానికి కట్టుబడి ఉన్నా.. – కేటీఆర్
ఫార్ములా ఈ-కారు రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) నోటీసులు జారీ చేసింది. అయితే, ఈ కేసుల గురించి భయపడేది లేదని, తనపై తనకు నమ్మకం ...
పేర్ని జయసుధకు ముందస్తు బెయిల్
వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి రేషన్ బియ్యం కేసులో కృష్ణా జిల్లా కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. పేర్ని జయసుధకు ముందస్తు బెయిలు మంజూరు చేస్తూ కోర్టు సోమవారం ...
తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలకు టీటీడీ అనుమతి.. వారానికి ఎన్నంటే..
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సిఫార్సు లేఖల విషయంలో గత కొంతకాలంగా తెలంగాణ ప్రజాప్రతినిధుల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు జారీ చేసే సిఫారసు లేఖలను టీటీడీ పరిగణనలోకి ...















