
Telugu Feed
వివాదాల వేళ.. ‘అదానీ’ కృష్ణపట్నం పోర్టుపై కేంద్రం కీలక నిర్ణయం
అదానీ గ్రూప్ ఆధీనంలో కృష్ణపట్నం పోర్ట్కు సముద్ర మార్గంలో పెట్రోలియం దిగుమతుల కోసం కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ అనుమతి ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే, ఈ ...
షేర్ మార్కెట్కి శక్తివంతమైన మార్పు.. 500 షేర్లకు T+0 సెటిల్మెంట్ అమలు!
క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ (SEBI) మరో కీలక నిర్ణయం తీసుకుంది. షేర్ మార్కెట్లో వేగవంతమైన లావాదేవీలకు T+0 సెటిల్మెంట్ విధానాన్ని మరింత విస్తరించింది. ఈ ప్రక్రియ ద్వారా లావాదేవీ జరిగిన రోజే ...
తుపాను ప్రభావం.. శ్రీవారి భక్తులకు తప్పని ఇబ్బందులు
తిరుపతి జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడన ప్రభావంతో గత రాత్రి నుంచి తిరుపతి నగరం, తిరుమల ప్రాంతాల్లో వర్షాలు ఎడతెరపి లేకుండా కురుస్తున్నాయి. వర్షాల ధాటికి ...
రైతులకు కేంద్రం షాక్.. ‘పీఎం కిసాన్’లో కీలక మార్పులు
రైతులకు కేంద్ర ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం (పీఎం కిసాన్) కింద గతంలో అందిన ప్రయోజనాలకు సంబంధించిన కొత్త మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది. పీఎం కిసాన్ ...
ఈవీఎంలపై అనుమానాలు.. భారత్లో మాత్రమే వినియోగం ఎందుకు?
దేశంలో ఈవీఎంలపై అనుమానాలు మరింత పెరిగిపోతున్నాయి. ప్రధానంగా దేశంలో ఎన్నికల పరిస్థితేంటీ అన్న ప్రశ్నలు కొన్ని రోజులుగా విపక్షాల్లో చర్చకు వస్తున్నాయి. బీజేపీ సారథ్యంలోని కూటములు విజయాన్ని సాధిస్తున్న సమయంలో, ప్రతిపక్షాలు ఈవీఎంలపై ...
హెల్మెట్ ధరించాల్సిందే.. ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరిస్తే రాష్ట్రంలో రోడ్డు ప్రమాద మరణాల సంఖ్య తగ్గుముఖం పడుతుందని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అభిప్రాయపడింది. ఇటీవలే ఈ అంశంపై విచారణ చేపట్టిన హైకోర్టు, మూడు నెలలలో 667 మంది ...
వైసీపీకి మరో షాక్.. అవంతి రాజీనామా
అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తర్వాత వైసీపీకి వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, కీలక నేతలు పార్టీని వీడిపోగా.. తాజాగా మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ...
జనంలోకి జగన్.. కూటమి తీరుపై వరుస ఆందోళనలు
కూటమి పాలనలో ప్రజలు పడుతున్న సమస్యలపై పోరాటానికి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెడీ అయ్యారు. తాను నిత్యం జనంలో ఉండేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం ...
నేడు చిత్తూరులో విద్యాసంస్థలకు సెలవు.. ఎందుకంటే
భారీ వర్షాల కారణంగా చిత్తూరు జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు నేడు సెలవు ప్రకటించారు. ఇన్చార్జ్ కలెక్టర్ విద్యాధరి ఈ విషయాన్ని తెలియజేశారు. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ప్రైవేట్ విద్యాసంస్థల ...















