
Telugu Feed
ముగిసిన పేర్ని జయసుధ విచారణ
రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని జయసుధ విచారణకు హాజరయ్యారు. సుమారు రెండున్నర గంటల పాటు సాగిన విచారణ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. న్యాయవాదుల సమక్షంలో పేర్ని జయసుధ విచారణ జరగింది. గోదాం ...
దక్షిణ కొరియాలో రాజకీయ ఉత్కంఠ.. యూన్ సుక్ యోల్కు అరెస్ట్ వారెంట్
దక్షిణ కొరియా రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. అభిశంసనకు గురైన దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్కు, సియోల్లోని జిల్లా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కోర్టు ఆయన ...
ఇజ్రాయెల్ డ్రోన్ దాడి.. హమాస్ టాప్ కమాండర్ హతం
2023 అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్పై జరిగిన ఘోర దాడిలో కీలక పాత్ర పోషించిన హమాస్ టాప్ కమాండర్ అల్హదీ సబాను ఇజ్రాయెల్ సైన్యం హతమార్చినట్లు ప్రకటించింది. గాజాలోని ఖాన్ యూనిస్లో ఉన్న ...
శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో నీరు లీక్..
శ్రీశైలం డ్యామ్ తెలంగాణ జల విద్యుత్ కేంద్రంలో నీరు లీక్ అవుతున్న సంఘటన వెలుగు చూసింది. ఇది ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో చోటుచేసుకుంది. వరుసగా పంప్ మోడ్ ఆపరేషన్ జరుపుతున్న ...
ఫార్ములా -ఈ కేసు ఒక ‘లొట్టపీసు కేసు’.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
ఫార్ములా -ఈ కార్ రేస్ కేసుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో పసలేదని, అదొక లొట్టపీసు కేసు అని కొట్టిపారేశారు. రేవంత్రెడ్డి తనను ...
పింక్ జెర్సీతో బరిలోకి ఆసిస్.. కారణం ఏంటంటే..
భారత్ – ఆస్ట్రేలియా మధ్య ఈనెల 3 నుంచి జరగనున్న ఐదో టెస్ట్ (పింక్ టెస్ట్) మైదానంలో అత్యంత ప్రత్యేకంగా ఉండబోతోంది. ఈ మ్యాచ్కి సంబంధించిన స్టేడియం మొత్తం పింక్ కలర్లో అలంకరించనున్నట్లు ...
హైదరాబాద్ శివార్లలో రూ.2 కోట్ల నకిలీ మెడిసిన్ పట్టివేత
హైదరాబాద్ శివార్లలో బుధవారం (జనవరి 1) డ్రగ్ కంట్రోల్ అధికారులు భారీ నకిలీ మెడిసిన్ రాకెట్ను చేధించారు. ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీల పేరుతో నకిలీ మందులు తయారు చేస్తూ, ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి ...
న్యూఇయర్ ఎఫెక్ట్.. పెరిగిన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు
హైదరాబాద్లో న్యూఇయర్ సంబరాల సందర్భంగా పెద్ద మొత్తంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. అర్ధరాత్రి సమయంలో నగర వ్యాప్తంగా మొత్తం 1184 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. ...
విద్యుత్ తీగలపై నాట్యం.. మద్యం మత్తులో వింత విన్యాసం
మద్యం మత్తులో ఓ వ్యక్తి చేసిన హంగామా అంతాఇంతా కాదు. తప్పతాగి విద్యుత్ తీగలపై విన్యాసాలు చేశాడు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన్యం జిల్లా పాలకొండ మండలం ఎం.సింగిపురంలో జరిగిన ఈ సంఘటన స్థానికులను భయాందోళనకు ...
గుజరాత్లో భూకంపం.. భయంతో బయటకు పరుగులు
గుజరాత్ రాష్ట్రం కచ్ జిల్లాలో బుధవారం ఉదయం 3.2 తీవ్రతతో ఒక భూకంపం సంభవించింది. ఇనిస్టిట్యూట్ ఆఫ్ సిస్మోలాజికల్ (ISR) ప్రకారం.. ఈ భూకంపం భచౌ నుండి 23 కిలోమీటర్ల ఉత్తర-ఈశాన్య దిశలో ...















