Telugu Feed

తిరుప‌తి తొక్కిసలాట.. ప‌వ‌న్‌పై రోజా సంచలన వ్యాఖ్యలు

తిరుప‌తి తొక్కిసలాట.. ప‌వ‌న్‌పై రోజా సంచలన వ్యాఖ్యలు

తిరుపతి తొక్కిసలాట ఘటనపై వైసీపీ మాజీ మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆరుగురు భక్తుల మరణానికి దారితీసిన ఈ ఘటనపై ప్రభుత్వం, టీటీడీ, పోలీసులు తప్పుదారులు తొక్కుతున్నారని ఆమె ఆరోపించారు. సంధ్య ...

తొక్కిసలాట ఘ‌ట‌న‌.. టీటీడీకి మ‌ద్ద‌తుగా చింతామోహన్ వ్యాఖ్య‌లు

తొక్కిసలాట ఘ‌ట‌న‌.. టీటీడీకి మ‌ద్ద‌తుగా చింతామోహన్ వ్యాఖ్య‌లు

వైకుంఠ ఏకాదశి దర్శన టికెట్ల జారీ సందర్భంగా తిరుమలలో జరిగిన తొక్కిసలాటపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చింతామోహన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ ఘటనపై టీటీడీ వైఫల్యం ...

రేపు తిరుమ‌ల‌కు సీఎం రేవంత్ రెడ్డి

రేపు తిరుమ‌ల‌కు సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు తిరుమల తిరుపతిని సందర్శించనున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శించుకోనున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కారణంగా ఇప్పటికే టీటీడీ ...

కాసేప‌ట్లో తిరుప‌తికి వైఎస్ జ‌గ‌న్‌.. బాధితులకు పరామర్శ

కాసేప‌ట్లో తిరుప‌తికి వైఎస్ జ‌గ‌న్‌.. బాధితులకు పరామర్శ

తిరుపతిలో వైకుంఠ ఏకాద‌శి టోకెన్ల కార‌ణంగా జ‌రిగిన‌ తొక్కిసలాట ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను వైసీపీ అధినేత‌, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు పరామర్శించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 3 ...

అరుదైన రికార్డుకు అడుగు దూరంలో కోహ్లీ

అరుదైన రికార్డుకు అడుగు దూరంలో కోహ్లీ

టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లి, ఒక అరుదైన‌ రికార్డుకు కొన్ని అడుగుల దూరంలో ఉన్నాడు. ఆసీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో అనుకున్న ఫలితాలు సాధించలేకపోయినప్పటికీ, ఛాంపియన్స్ ట్రోఫీ-2025 కంటే ముందు ప్రారంభ‌మ‌య్యే ...

లాస్ ఏంజెల్స్‌లో కార్చిచ్చు కలకలం.. బైడెన్ కుమారుడి ఇల్లు దగ్ధం

లాస్ ఏంజెల్స్‌లో కార్చిచ్చు కలకలం.. బైడెన్ కుమారుడి ఇల్లు దగ్ధం

అమెరికాలోని లాస్ ఏంజెల్స్ ప్రాంతం తీవ్రమైన కార్చిచ్చుతో అల్లకల్లోలంగా మారింది. వేలాది ఎకరాల్లోని పచ్చని భూములు, విలాసవంతమైన ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ విపత్తులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ ...

తిరుపతి ఘటనపై రాష్ట్రపతి దిగ్భ్రాంతి

తిరుపతి ఘటనపై రాష్ట్రపతి దిగ్భ్రాంతి

క‌లియుగ దైవం శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామి కొలువైన తిరుపతి న‌గ‌రంలో జ‌రిగిన ఘోర దుర్ఘ‌ట‌న‌పై రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము స్పందించారు. వైకుంఠ ద‌ర్శ‌న టోకెన్ల‌ జారీ కేంద్రాల వద్ద జ‌రిగిన తొక్కిసలాట ఘటనపై ఆమె విచారం ...

మృతుల కుటుంబాల‌కు ఏపీ ప్ర‌భుత్వ ప‌రిహారం.. ఎంతంటే

మృతుల కుటుంబాల‌కు ఏపీ ప్ర‌భుత్వ ప‌రిహారం.. ఎంతంటే

తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఘోర తొక్కిసలాట జరిగి భ‌క్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలను తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, అనిత, పార్థసారథి, ఆనం ...

సుప్రీం కోర్టులో మోహ‌న్‌బాబుకు ఊర‌ట‌

సుప్రీం కోర్టులో మోహ‌న్‌బాబుకు ఊర‌ట‌

జ‌ర్న‌లిస్ట్‌పై దాడి కేసులో ప్ర‌ముఖ న‌టుడు మోహ‌న్‌బాబుకు ఊర‌ట ల‌భించింది. ముంద‌స్తు బెయిల్‌పై విచార‌ణ ముగిసేంత వ‌ర‌కు మోహ‌న్‌బాబును అరెస్టు చేయ‌వ‌ద్ద‌ని సుప్రీం కోర్టు ఆదేశించింది. జ‌ల్‌ప‌ల్లిలోని నివాసంలో త‌లెత్తిన కుటుంబ వివాదాల‌ను ...

టీటీడీని రాజ‌కీయ క్రీడా మైదానంగా మార్చారు.. భూమ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

టీటీడీని రాజ‌కీయ క్రీడా మైదానంగా మార్చారు.. భూమ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తిరుప‌తి తొక్కిస‌లాట ఘ‌ట‌న‌పై టీటీడీ మాజీ చైర్మ‌న్‌, వైసీపీ తిరుప‌తి జిల్లా అధ్య‌క్షుడు భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. టీటీడీని చైర్మ‌న్ బీఆర్ నాయుడు రాజ‌కీయ క్రీడా మైదానంగా మార్చార‌ని తీవ్ర ...