
Telugu Feed
44 బంతుల్లో 144 పరుగులు.. ఏబీడీ సంచలన ఇన్నింగ్స్కు పదేళ్లు
సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ తన ఆటతీరు ద్వారా ఎప్పటికీ గుర్తుండిపోతారు. సరిగ్గా ఇదేరోజు (2015 జనవరి 18న) వెస్టిండీస్తో జరిగిన వన్డే మ్యాచ్లో డివిలియర్స్ తన జీవితకాలపు గొప్ప ఇన్నింగ్స్ ...
సంధ్య థియేటర్ వద్ద బన్నీ ఫ్యాన్స్ హంగామా
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు సుకుమార్ కాంబోలో వచ్చిన మాస్ ఎంటర్టైనర్ పుష్ప-2 రీలోడెడ్ వెర్షన్ విడుదలతో హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద ఫ్యాన్స్ సంబరం అంబరాన్ని తాకింది. పుష్పరాజ్ పాత్రను ...
అమిత్ షాకు ఏపీలో అడుగుపెట్టే హక్కు లేదు – వైఎస్ షర్మిల
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ను అవమానించారని, అంబేద్కర్ను అవమానించిన వ్యక్తికి ఏపీలో అడుగుపెట్టే హక్కు లేదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం ...
అదంతా నిజమే కానీ, రింకూ-ప్రియా ఎంగేజ్మెంట్లో ట్విస్ట్
టీమిండియా స్టార్ క్రికెటర్ రింకూ సింగ్ మరియు యువ ఎంపీ ప్రియా సరోజ్ నిశ్చితార్థంపై వచ్చిన వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. అయితే, ఈ వార్తలను ప్రియా తండ్రి తుఫానీ సరోజ్ ...
‘దమ్ముంటే నాతో చర్చకు రా’.. ముదురుతున్న మాటల యుద్ధం
ప్రముఖ నటుడు మోహన్బాబు తనయులు మంచు విష్ణు మరియు మంచు మనోజ్ మధ్య తలెత్తిన మాటల యుద్ధం రోజుకో కొత్త మలుపు తీసుకుంటోంది. ఇటీవల సోషల్ మీడియాలో వీరిద్దరి మధ్య జరిగిన ట్వీట్లు ...
మంత్రి అచ్చెన్న అన్నకు కీలక పోస్టింగ్.. ప్రభుత్వ వ్యూహం ఏంటి?
మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్న ప్రభాకర్కు విశాఖపట్నం కేంద్రంగా కీలకమైన పోస్టింగ్ను కూటమి ప్రభుత్వం కట్టబెట్టింది. ఇది నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని విమర్శలు వస్తున్నాయి. విశాఖపట్నంలో ప్రతిపక్ష పార్టీల నేతల వ్యాపార సంస్థలపై ...
సైఫ్పై దాడి కేసు.. కరీనా కపూర్ వాంగ్మూలం రికార్డ్
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్పై జరిగిన కత్తి దాడి కేసు బాలీవుడ్లో పెద్ద దుమారం రేపింది. ఈ కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేస్తూ, దాడి ఘటనపై సైఫ్ భార్య, ప్రముఖ ...
జేసీ ప్రభాకర్డ్డిపై నటి మాధవీలత ఫిర్యాదు
ఇటీవల బీజేపీ మహిళా నేతలపై టీడీపీ నేత జేసీ ప్రభాకర్రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. కాగా, జేసీ వ్యాఖ్యలపై స్ట్రాంగ్ రిప్లయ్ ఇచ్చిన సినీ నటి ...
మాంసాహారంతో భక్తులు.. తిరుమల కొండపై అపచారం
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమల కొండపై మాంసాహారం కలకలం రేపింది. తమిళనాడుకు చెందిన భక్తులు 18 మంది బృందం గా వచ్చి మాంసాహారం తినడంపై వివాదం చోటుచేసుకుంది. తమిళనాడుకు చెందిన కొంతమంది ...
ఫార్ములా – ఈ రేసు కేసులో ఏసీబీ దర్యాప్తు వేగవంతం
ఫార్ములా–ఈ కారు రేసు నిర్వహణకు సంబంధించిన వివాదాస్పద లావాదేవీలపై ఏసీబీ (ఆంటీ కరప్షన్ బ్యూరో) దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఏస్ నెక్ట్స్జెన్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు గ్రీన్కో సంస్థల ప్రతినిధులు శనివారం ...















