
Telugu Feed
ఇది తెలంగాణ జనతా గ్యారేజ్.. KTR ఆసక్తికర వ్యాఖ్యలు
భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ను కొత్త నిర్వచనం చెప్పారు. “తెలంగాణ జనతా గ్యారేజ్”గా పేర్కొన్నారు. BRS కార్మిక విభాగం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ...
డాకు మహారాజ్.. 8 రోజుల కలెక్షన్లు ఎంతంటే..
బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో వచ్చిన ‘డాకు మహారాజ్’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర అద్భుత విజయాన్ని సాధించింది. ఈ సినిమా విడుదలైన మొదటి 8 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.156 కోట్ల గ్రాస్ను రాబట్టినట్టు ...
కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసు.. నిందితుడికి జీవితఖైదు
గతేడాది ఆగస్టులో జరిగిన కోల్కతా ఆర్జీకర్ ఆస్పత్రి సంఘటన, దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్పై దారుణంగా హత్యాచారం జరిపిన నిందితుడు సంజయ్ రాయ్పై కోల్కతాలోని సీల్దా కోర్టు సంచలన తీర్పు ...
‘తండేల్’ నుంచి క్రేజీ అప్డేట్
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘తండేల్’. ఈ సినిమా విడుదలకు ముందు మరో క్రేజీ అప్డేట్ను చిత్రబృందం పంచుకుంది. ఇది అభిమానులలో ఆసక్తిని మరింత ...
ఎమ్మెల్యే కొలికపూడి పార్టీ లైన్ దాటుతున్నారు – వర్ల రామయ్య
క్రమశిక్షణ కమిటీ ముందు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ విచారణ పూర్తయింది. అధిష్టానం పిలుపు మేరకు విచారణకు హాజరైన కొలికపూడిపై కమిటీ ఇటీవల జరిగిన పరిణామాలపై ప్రశ్నల వర్షం కురిపించింది. విచారణ అనంతరం ...
మంచు మనోజ్కు షాక్.. హాస్టల్ యాజమాన్యాల సంచలన లేఖ
తిరుపతిలోని హాస్టల్ యాజమాన్యాలు మంచు మనోజ్ను షాక్ ఇచ్చేలా ఒక లేఖ రాశాయి. మనోజ్ మాట్లాడిన విషయాలు పూర్తిగా తప్పు అని, తమకు ఎలాంటి సమస్యలు లేవని తెలిపారు. తిరుపతిలోని 39 హాస్టల్ ...
రేవంత్ ప్రజాపాలనపై హరీశ్రావు సెటైర్లు
తెలంగాణలో ఇటీవల జరిగిన ఓ సంఘటనపై మాజీ మంత్రి హరీశ్రావు తీవ్రంగా స్పందించారు. ప్రొఫెసర్ హరగోపాల్ అరెస్టును ఖండిస్తూ ‘ఇది ప్రజాపాలన కాదు, నిర్బంధ పాలన’ అని వ్యాఖ్యానించారు. తన స్వస్థలమైన నాగర్ ...
జనసేన ఆఫీస్పై డ్రోన్ కేసులో కీలక మలుపు
మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం, డిప్యూటీ సీఎం క్యాంపు ఆఫీస్పై ఎగిరిన డ్రోన్ కేసు వ్యవహారంలో కీలక మలుపు చోటుచేసుకుంది. అనుమానాస్పదంగా కనిపించిన డ్రోన్పై డీజీపీకి ఫిర్యాదు చేయగా, అది ఏపీ ...
తిరుమల భక్తులకు అలర్ట్.. టీటీడీ కీలక ప్రకటన
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు ఆదివారంతో ముగిసాయి. ఈ నేపథ్యంలో భక్తులకు శ్రీవారి దర్శనానికి సంబంధించి టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) కీలక ప్రకటన చేసింది. సోమవారం నుంచి ఎలాంటి ప్రత్యేక టోకెన్లు ...















లోకేష్ ఎఫెక్ట్.. పవన్ను సీఎం చేయాలంటూ జనసేన డిమాండ్
ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. కూటమిలోని టీడీపీ, జనసేన మధ్య మాటల యుద్ధం మరోసారి పెల్లుబికింది. తమ మూడో తరం నాయకుడు నారా లోకేష్ను డిప్యూటీ సీఎంను చేయాలని టీడీపీ నేతలు చేసిన ...