
Telugu Feed
పిల్లలు ఎండలో ఉన్నా పర్లేదా..? స్కూల్లో లోకేశ్ బర్త్ డే వీడియో వైరల్
సీఎం చంద్రబాబు కుమారుడు, ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ బర్త్ డే వేడుకలు ప్రభుత్వ స్కూల్ విద్యార్థుల పాలిట శాపంగా మారింది. ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెం జెడ్పీ బాలుర ...
ప్రభాస్ ‘స్పిరిట్’లో విలన్గా మెగా హీరో
పాన్ ఇండియా సూపర్ స్టార్ హీరో ప్రభాస్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కలయికలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘స్పిరిట్’ గురించి మరో ఆసక్తికర సమాచారం బయటపడింది. ఈ చిత్రంలో ప్రభాస్ పోలీస్ ...
భార్యను నరికి తల కాల్చిన రాక్షసుడు.. ‘దృశ్యం’ సినిమా ప్రభావం?
ఒక మనిషి అంత క్రూరంగా ప్రవర్తిస్తాడా అనే సందేహం కలిగించే ఘటన తెలంగాణలో జరిగింది. భార్యను నరికి తలకాయను కాల్చిన భర్త గురుమూర్తి విషయంలో మరిన్ని విపరీతాలు వెలుగుచూస్తున్నాయి. ఈ దారుణానికి ‘దృశ్యం’ ...
నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. .. వీడియో
అనంతపురం సమీపంలోని నారాయణ కాలేజీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న చరణ్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. క్లాస్ జరుగుతున్న సమయంలో చరణ్ అకస్మాత్తుగా బయటకు వచ్చి, ...
ఐటీ సోదాలు.. మూడో రోజు కూడా వారి ఇళ్లలోనే..
హైదరాబాద్లో ఐటీ అధికారుల సోదాలు మూడో రోజుకు చేరాయి. పలు ప్రముఖ సినీ నిర్మాణ సంస్థల అధిపతుల ఇళ్లు, ఆఫీసులే టార్గెట్గా ఇన్కంట్యాక్స్ రైడ్స్ కొనసాగుతున్నాయి. ఐటీ అధికారులు నిర్మాతల మూడు రోజులుగా ...
ఏపీ నూతన డీజీపీ ఖరారు.. ఆయనవైపే చంద్రబాబు మొగ్గు
ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీని ప్రభుత్వం ఖరారు చేసింది. ఉత్తర్వులు ఇవ్వడమే తరువాయి. ప్రస్తుతమున్న డీజీపీ ఈనెలాఖరున ఉద్యోగ విరమణ చేయనున్నారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల సమయంలో కీలకంగా వ్యవహరించిన హరీష్కుమార్ గుప్తాను డీజీపీగా ...
మహారాష్ట్రకు జిందాల్.. ఏపీకి రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు లాస్
ప్రపంచ ప్రఖ్యాత గాంచిన జేఎస్డబ్ల్యూ గ్రూప్ ఏపీని విడిచి మహారాష్ట్రకు తరలిపోయింది. గతంలో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉర్రూతలూగిన ఈ ప్రముఖ సంస్థ ఇప్పుడు ఏపీ నుంచి దూరంగా వెళ్లిపోయింది. మహారాష్ట్ర, తెలంగాణలో ...
పెళ్లి తర్వాత తొలి టోర్నీలోనే పీవీ సింధుకు షాక్..
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఇండోనేషియా మాస్టర్స్ 2025 టోర్నీలో నిరాశపరిచింది. ఆమె తొలి రౌండ్లోనే విఫలమై, వియత్నాం ప్లేయర్ గుయెన్ టీఎల్ చేతిలో 20-21, 12-21 తేడాతో ఓడిపోయింది. మ్యాచ్లో ...
కావేరి ట్రావెల్స్ బస్సు బోల్తా.. యువతి మృతి, 18 మందికి గాయాలు
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కావేరి ట్రావెల్స్ బస్సు బోల్తాపడి విశాఖపట్టణానికి చెందిన యువతి మృతిచెందగా, మరో 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. ...















