
Telugu Feed
వరంగల్-ఖమ్మం హైవేపై ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతి
వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఖిల్లా వరంగల్లోని మామునూరు నాలుగో బెటాలియన్ సమీపంలో ఈ దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఇనుప స్తంభాలను ...
‘SSMB29′ కోసం ప్రియాంక చోప్రా భారీ రెమ్యునరేషన్?
మహేశ్ బాబు(Mahesh Babu)-రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘SSMB29′ సినీ ప్రపంచంలో భారీ అంచనాలు నెలకొల్పింది. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా (Priyanka Chopra) కూడా కీలక పాత్రలో నటించనున్నట్లు ...
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు షాక్.. కోత మొదలైంది
గణతంత్ర దినోత్సవం రోజున గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. సచివాలయాల సిబ్బందిని కుదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయాలను A, B,C కేటగిరీలుగా విభజించిన ...
‘పద్మ’ అవార్డులు అందకునే తెలుగువారు వీరే..
76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల జాబితాలో తెలుగు రాష్ట్రాల ప్రముఖులకు చోటు దక్కింది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఏడుగురు ప్రముఖులు ఈ ప్రతిష్ఠాత్మక ...
రెండో టీ20లో టీమిండియాను గట్టెక్కించిన తి’లక్’
స్వదేశంలో ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ను హైదరాబాదీ ప్లేయర్ తిలక్ వర్మ గట్టెక్కించాడు. ఒంటరి పోరాటం చేసి జట్టును విజయ తీరానికి చేర్చాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా కెప్టెన్ ...
ఇండోనేషియా అధ్యక్షుడితో మోదీ కీలక భేటీ
ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియంటోతో భారత ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఈ భేటీలో రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలపరచడం కోసం పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. సమావేశం ...
చీనాబ్ బ్రిడ్జ్పై వందే భారత్ రైలు పరుగులు
జమ్మూ కశ్మీర్లోని చీనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే వంతెనపై (Chenab Rail Bridge) వందే భారత్ రైలు తొలిసారి ప్రయాణం చేసింది. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ను ఊపేస్తోంది. ...















బండి సంజయ్ క్షమాపణ చెప్పాల్సిందే.. – మహేశ్ గౌడ్ డిమాండ్
తెలంగాణ బీజేపీ నేత, కేంద్రమంత్రి బండి సంజయ్పై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తీవ్రంగా మండిపడ్డారు. ఇటీవల బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు, ముఖ్యంగా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ గురించి ...