
Telugu Feed
‘దేవర-2’పై ఆసక్తికరమైన అప్డేట్
యంగ్ టైగర్ NTR, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్లో వచ్చిన దేవర చిత్రం పాన్ ఇండియా లెవల్లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దీనికి సీక్వెల్గా వచ్చే ...
‘నాపై వార్తలు రాస్తే రైలు పట్టాలపై పడుకోబెడతా..’ – టీడీపీ ఎమ్మెల్యే వార్నింగ్
టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మీడియా ప్రతినిధులపై రెచ్చిపోయారు. తనపై కథనాలు రాస్తే రైలు పట్టాలపై పడుకోబెడతా అంటూ జర్నలిస్టులకు వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యే జయరాం మీడియా ప్రతినిధులను బెదిరించడం, పట్టాల మీద ...
తండేల్ ట్రైలర్.. శ్రీకాకుళం యాసలో అదరగొట్టిన చైతూ-సాయిపల్లవి
నాగచైతన్య(Naga Chaitanya), సాయి పల్లవి (Sai Pallavi) జంటగా నటించిన చిత్రం ‘తండేల్’ ట్రైలర్ (Thandel Trailer)మంగళవారం సాయంత్రం విడుదలైంది. విడుదలైన 14 గంటలు కూడా గడవకముందే సుమారు 6 మిలియన్ల వ్యూస్ ...
సెంచరీ కొట్టిన ఇస్రో.. GSLV-F15 ప్రయోగం ఘనవిజయం
శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుండి ఇస్రో (ISRO) శాస్త్రవేత్తలు చేపట్టిన GSLV-F15 రాకెట్ ప్రయోగం (Satellite Launch) విజయవంతమైంది. ఈ ప్రయోగం ద్వారా NVS-02 నావిగేషన్ శాటిలైట్ను కక్ష్యలోకి ...
కుంభమేళాలో తొక్కిసలాట.. 17 మంది మృతి
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాలో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. మౌని అమావాస్య సందర్భాన్ని పురస్కరించుకుని పుణ్యస్నానాలకు సంగమం వద్దకు లక్షలాది భక్తులు తరలివచ్చారు. అయితే, భక్తుల అధిక సంఖ్యతో ...
వైసీపీ నేత నందిగం సురేష్కు బిగ్ రిలీఫ్
వైసీపీ నేత, మజీ ఎంపీ నందిగం సురేష్ (Nandigam Suresh)కు మంగళగిరి కోర్టు(Mangalagiri Court) లో భారీ ఊరట లభించింది. మరియమ్మ హత్య కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న నందిగం సురేష్కు కోర్టు ...
ఏపీ మాజీ గవర్నర్కు అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక
ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ను భువనేశ్వర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. అధునాతన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ...
పెళ్లిపీటలెక్కనున్న ‘ఆరెంజ్’ హీరోయిన్
‘ఆరెంజ్’ సినిమాలో రూబా పాత్రతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోయిన్ షాజన్ పదమ్సీ (Shazahn Padamsee) తన జీవితంలో కొత్త అధ్యాయంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఆమె ప్రియుడు, వ్యాపారవేత్త ఆశిష్ కనకియాతో ఈ ఏడాది ...
చరిత్ర సృష్టించిన క్రికెటర్ గొంగడి త్రిష
తెలంగాణ రాష్ట్రం భద్రాచలం ప్రాంతానికి చెందిన గొంగడి త్రిష (Gongadi Trisha) అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్లో చరిత్ర సృష్టించింది. మలేషియాలోని కౌలాలంపూర్లో జరిగిన మ్యాచ్లో, తొలి సెంచరీ కొట్టిన బ్యాటర్గా ...
ఎక్స్పిరియం పార్కు ప్రారంభించిన సీఎం రేవంత్
రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం పొద్దుటూరులో 150 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఎకో ఫ్రెండ్లీ ఎక్స్పీరియం పార్క్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్కులో ...















