
Telugu Feed
ఆ సిగ్నల్తో డేటింగ్లో ఉన్నట్లు సమంత కన్ఫర్మ్ చేసిందా?
టాలీవుడ్ స్టార్ సమంత (Samantha) ప్రేమలో ఉందా? ఈ విషయాన్నే ఆమె కన్ఫార్మ్ చేసింది అని, ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరు(Raj Nidimoru)తో ఆమె డేటింగ్లో ఉందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ...
ముద్రగడ అంటే గిట్టకపోయినా స్పందించాల్సిందే.. – పవన్పై అంబటి సెటైర్లు
కాపు నాయకుడు, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం ఇంటిపై జరిగిన దాడిని ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ దాడికి పాల్పడిన యువకుడు గనిశెట్టి గంగాధర్ జనసేన యాక్టివిస్టు అని గుర్తించారు. ...
హైదరాబాద్లో బీరప్ప ఆలయం ధ్వంసం, విగ్రహాల చోరీ
హైదరాబాద్లో ఆలయాలపై దాడులు కొనసాగుతుండటంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పటాన్చెరు నియోజకవర్గంలోని రామచంద్రాపురం ఈఎస్ఐ ఆసుపత్రి సమీపంలో ఉన్న బీరప్ప ఆలయాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేసి, విగ్రహాలను అపహరించారు. ...
గొంగడి త్రిష అండర్-19 ప్రపంచకప్ హీరో!
తెలంగాణ యువ క్రికెటర్ గొంగడి త్రిష(Gongadi Trisha) అండర్-19 ఉమెన్స్ వరల్డ్కప్ (U19 Women’s World Cup)లో తన అసాధారణ ప్రదర్శనతో భారత జట్టుకు ట్రోఫీ అందించడంలో కీలక పాత్ర పోషించింది. 19 ...
అమ్మాయిల జోరు.. అండర్-19 టీ20 ప్రపంచకప్ మనదే
భారత అండర్-19 మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. టీ20 ప్రపంచకప్ ఫైనల్లో సౌతాఫ్రికాపై ఘన విజయం సాధించి విశ్వవిజేతగా అవతరించింది. ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా, భారత బౌలర్ల ధాటికి ...
మూసీ నిర్వాసితులకు నిధులు విడుదల.. ఎంతంటే
మూసీ నిర్వాసితులకు ఆర్థిక సహాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం 37 కోట్ల 50 లక్షల రూపాయలు విడుదల చేసింది. ఇందుకోసం, కుటుంబానికి రూ. 25 వేలు చొప్పున నగదు అందించనున్నట్లు మున్సిపల్ శాఖ ...
యోగా గురువు బాబా రాందేవ్పై అరెస్ట్ వారెంట్
ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ మరియు పతంజలి ఆయుర్వేద ఎండీ ఆచార్య బాలకృష్ణపై కేరళ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల గురించి ప్రచారం ...
నా జీవితానికి ఆమె ఆదర్శం.. – దర్శకుడు బాబీ
ప్రముఖ దర్శకుడు బాబీ కొల్లి తన జీవితాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి గురించి ప్రస్తావించారు. తన భార్య అనూషను ప్రశంసించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. “నేను స్కూల్లో చదువుతున్నప్పుడు నా భార్య ...
వృద్ధాశ్రమంలో అగ్నిప్రమాదం.. ముగ్గురు మృతి, 9 మందికి గాయాలు
ఫ్రాన్స్లోని వాల్-డి’ఓయిస్ ప్రావిన్స్లోని ఒక వృద్ధాశ్రమంలో జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. వారి వయస్సు 68, 85, 96 సంవత్సరాలుగా గుర్తించారు. ఈ ప్రమాదం వల్ల మరో తొమ్మిది మంది ...















