Telugu Feed

మహాకుంభ్ ‘మృత్యుకుంభ్’గా మారుతోంది.. మమతా బెనర్జీ విమర్శలు

మహాకుంభ్ ‘మృత్యుకుంభ్’గా మారుతోంది.. మమతా బెనర్జీ విమర్శలు

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభ మేళా నిర్వహణలో తీవ్ర లోపాలున్నాయంటూ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్ర‌భుత్వంపై ధ్వజమెత్తారు. కుంభ‌మేళాలో స‌రైన ఏర్పాట్లు చేయ‌క‌పోవ‌డంతో ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయ‌ని, మహాకుంభ్ ‘మృత్యుకుంభ్’గా మారుతుందని ...

హైకోర్టులో షాకింగ్‌ ఘటన.. కుప్ప‌కూలిన న్యాయ‌వాది

హైకోర్టులో షాకింగ్‌ ఘటన.. కుప్ప‌కూలిన న్యాయ‌వాది

తెలంగాణ హైకోర్టులో షాకింగ్‌ ఘ‌ట‌న‌ చోటుచేసుకుంది. 21వ కోర్టు హాలులో ఓ కేసుకు సంబంధించి వాదనలు వినిపిస్తున్న న్యాయవాది వేణుగోపాలరావు అకస్మాత్తుగా కుప్పకూలారు. ఈ ఘటన తోటి న్యాయవాదులను షాక్‌కు గురి చేసింది. ...

బీసీలకు న్యాయం చేయడంలో కాంగ్రెస్ విఫ‌లం

బీసీలకు న్యాయం చేయడంలో కాంగ్రెస్ విఫ‌లం

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నిక‌ల ముందు ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైందని బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అన్ని రంగాలకు హామీలు ఇచ్చినప్పటికీ, వాటిని నెరవేర్చడంలో కాంగ్రెస్ సర్కార్ ...

వంశీ కోసం విజ‌య‌వాడ జైలుకు జూ.ఎన్టీఆర్‌?

వంశీ కోసం విజ‌య‌వాడ జైలుకు జూ.ఎన్టీఆర్‌?

గ‌న్న‌వ‌రం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వ‌ల్ల‌భ‌నేని వంశీ విజ‌య‌వాడలోని జిల్లా జైల్‌లో ఉన్నారు. కిడ్నాప్, బెదిరింపులు వంటి అభియోగాలు కేసులో వంశీని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజ‌రుప‌రిచారు. ప్ర‌స్తుతం విజ‌య‌వాడ ...

సీఈసీ ఎంపికపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు

సీఈసీ ఎంపికపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు

భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC)గా జ్ఞానేశ్ కుమార్ నియమితులైన నేపథ్యంలో ఈ నిర్ణయంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. సుప్రీం కోర్టులో విచారణ కొనసాగుతున్న సమయంలోనే ...

30 వేల అమ్మాయిలు, సుగాలి ప్రీతి కేసు.. - ప‌వ‌న్‌కు సినీ నిర్మాత‌ ప్ర‌శ్న‌లు

30 వేల అమ్మాయిలు, సుగాలి ప్రీతి కేసు.. – ప‌వ‌న్‌కు సినీ నిర్మాత‌ ప్ర‌శ్న‌లు

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై ప్రముఖ సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విమర్శలు గుప్పించారు. 2017లో చంద్ర‌బాబు అధికారంలో ఉండ‌గా జ‌రిగిన సుగాలి ప్రీతి హత్యకేసును ప్రస్తావిస్తూ.. అధికారంలోకి వ‌చ్చాక‌ పవన్ ...

కొత్త సీఈసీ జ్ఞానేశ్ కుమార్.. కేంద్రం కీలక నిర్ణయం

కొత్త సీఈసీ జ్ఞానేశ్ కుమార్.. కేంద్రం కీలక నిర్ణయం

భారత ఎన్నికల కమిషనర్‌గా ఉన్న జ్ఞానేశ్ కుమార్‌ (Gyanesh Kumar)ను 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (CEC India)గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం హర్యానా ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్ (సీఎస్‌)గా ...

ఢిల్లీ సీఎంగా రేఖ గుప్తా..? నేడు కీలక ప్రకటన

ఢిల్లీ సీఎంగా రేఖ గుప్తా..? నేడు కీలక ప్రకటన

ఢిల్లీలో కొత్త ముఖ్యమంత్రి ఎవరు? అన్న ప్రశ్నకు బీజేపీ హైకమాండ్ ఇవాళ సమాధానం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం, ఢిల్లీ సీఎంగా రేఖ గుప్తా పేరు దాదాపు ఖరారైనట్లు ...

రష్యా-అమెరికా కీలక భేటీ.. ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు ప‌డ‌నుందా?

రష్యా-అమెరికా కీలక భేటీ.. ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు ప‌డ‌నుందా?

ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగింపు దశకు చేరుకుంటుందా? ఈ ప్రశ్నకు త్వ‌ర‌లో సమాధానం దొరకే అవకాశముంది. మూడేళ్లు పూర్తి చేసుకున్న ఈ యుద్ధం చివరి అంకానికి చేరుకుంటుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. నేడు సౌదీ అరేబియాలోని ...

అదుపుత‌ప్పి విమానం బోల్తా.. ముగ్గురి పరిస్థితి విషమం

అదుపుత‌ప్పి విమానం బోల్తా.. ముగ్గురి పరిస్థితి విషమం

కెనడాలో మరో భయానక విమాన ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం టొరంటోలోని పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో డెల్టా ఎయిర్‌లైన్స్ కు చెందిన విమానం ల్యాండ్ అయిన వెంటనే అదుపు తప్పి బోల్తా పడింది. ...