
Telugu Feed
IPL-2025: ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్ ఎవరో తెలుసా?
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 18వ సీజన్ కోసం సిద్ధమవుతోంది. మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఫ్రాంచైజీ టీమ్స్లలో కొత్తకొత్త మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్గా అక్షర్ ...
నేడు జనసేన ఆవిర్భావ సభ.. ఆ ఒక్కటే పవన్ టార్గెట్
జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పిఠాపురం నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. ఇది ప్రత్యేక సభ. ఎందుకంటే ప్రభుత్వంలో భాగస్వామ్యమైన తర్వాత జరుగుతున్న తొలి ఆవిర్భావ సభ ఇది. ఈ ...
రాజకీయాలు ఖరీదయ్యాయి.. ఇది మంచిది కాదు – యనమల
టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీకి విశేష సేవలు అందించిన ప్రముఖ నేతల్లో యనమల రామకృష్ణుడు ఒకరు. ప్రస్తుతం శాసనమండలి సభ్యుడిగా కొనసాగుతున్న ఆయన పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తు ...
మెగాస్టార్కు మరో అరుదైన గౌరవం
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం దక్కింది. సినిమా రంగంలో ఆయన అందిస్తున్న విశేష సేవలను యూకే ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు చిరంజీవికి యునైటెడ్ కింగ్డమ్ లైఫ్ టైమ్ అచీవ్ ...
ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటమి.. మంత్రులకు సీఎం కీలక ఆదేశం
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య అనుసంధానాన్ని మెరుగుపరిచే దిశగా కీలక ఆదేశాలు జారీ చేశారు. పార్టీకి, ప్రభుత్వానికి మెరుగైన ఫలితాల కోసం మంత్రులు ఎమ్మెల్యేలతో కలిసి ...
అనుపమ మూవీలో సమంత గెస్ట్ రోల్?
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘పరదా’ సినిమాలో సమంత స్పెషల్ అప్పీరెన్స్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. సినిమా క్లైమాక్స్లో ఆమె పాత్ర కీలకంగా ఉంటుందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, దీనిపై ఇప్పటివరకు ...
తమిళనాడు సంచలన నిర్ణయం.. రూపాయి చిహ్నం మార్పు
తమిళనాడులో త్రిభాషా విధానంపై వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. డీఎంకే ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (NEP) ప్రకారం హిందీని మూడో భాషగా తప్పనిసరిగా నేర్చుకోవాలని కేంద్రం కోరుతోంది. ...
రేపు సంపూర్ణ చంద్రగ్రహణం.. భారత్లో కనిపిస్తుందా?
చంద్రగ్రహణం అనేది మనం చిన్నప్పుడు స్కూల్లో చదివిన ఒక ఆసక్తికరమైన ఖగోళ సంఘటన. భూమి, సూర్యుడు, చంద్రుడు మూడు ఒకే సరళరేఖలోకి వచ్చినప్పుడు భూమి సూర్యుడి కాంతిని చంద్రుడి మీదకు వెళ్లకుండా అడ్డుకుంటుంది. ...
ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు ఏకగ్రీవం
ఆంధ్రప్రదేశ్లో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. కూటమి పార్టీల నుంచి నామినేషన్లు దాఖలు చేసిన ఐదుగురు సభ్యులు ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఐదు స్థానాలకు గానూ జనసేన నుంచి ...















