
Telugu Feed
నటి, బిగ్బాస్ కంటెస్టెంట్ మృతి.. కారణం అదేనా..?
‘కాంటా లగా’ సాంగ్ ఫేమ్, నటి షఫాలీ జరివాలా (42) ఆకస్మిక మరణం చిత్ర పరిశ్రమను, ఆమె అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమె కార్డియాక్ అరెస్టుతో మరణించినట్లు తొలుత వార్తలు వచ్చినప్పటికీ, ముంబయి ...
ఆ ఆలయానికి భారీ బహుమతి ఇచ్చిన హీరోయిన్ త్రిష..
ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ ఫాంలో దూసుకుపోతుంది హీరోయిన్ త్రిష. సెకండ్ ఇన్నింగ్స్ లోనూ కుర్ర భామలకే టెన్షన్ పుట్టిస్తోంది. 42 ఏళ్ల వయసులో తెలుగు, తమిళం భాషలలో వరుస అవకాశాలు అందుకుంటుంది. ...
టీవీ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య.. ఆ వ్యక్తిపై అనుమానాలు
ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ టీ న్యూస్లో సీనియర్ జర్నలిస్ట్ మరియు యాంకర్గా పనిచేస్తున్న స్వేచ్ఛ వోటార్కర్ (40) శుక్రవారం రాత్రి హైదరాబాద్లోని చిక్కడపల్లి జవహర్ నగర్లోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. ...
గంభీర్పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు!
టీమిండియా హెడ్కోచ్ గౌతమ్ గంభీర్పై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశారు. గంభీర్ నాయకత్వంలో భారత జట్టు బలపడుతుందని ఆశించినప్పటికీ, ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్లో ఎదురైన తాజా ఓటమి ఆ ...
బెంగాల్ అత్యాచార కేసు.. క్రిమినల్ లాయర్ చుట్టూ వివాదం
పశ్చిమ బెంగాల్లో సంచలనం సృష్టించిన అత్యాచార కేసులో మనోజిత్ మిశ్రా అనే క్రిమినల్ లాయర్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. కోల్కతాలోని సౌత్ కలకత్తా లా కాలేజీ ప్రాంగణంలో జూన్ 25న 24 ఏళ్ల ...
‘కన్నప్ప’ తొలిరోజు షాకింగ్ వసూళ్లు: అంచనాలు తలకిందులు!
మంచు విష్ణు హీరోగా నటించిన తాజా మైథలాజికల్ చిత్రం ‘కన్నప్ప’ శుక్రవారం (జూన్ 27) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదలైంది. సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ, తొలిరోజు వసూళ్ల విషయంలో అంచనాలు తలకిందులయ్యాయి. ...
ఐఏఎంసీకి భూకేటాయింపు రద్దు.. హైకోర్టు సంచలన తీర్పు
సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ స్థాపించిన సంస్థపై కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ)కు 3.5 ఎకరాల భూమి కేటాయింపును రద్దు ...
విశాఖలో వాటర్ ఎమర్జెన్సీ.. ఇబ్బందుల్లో 3 లక్షల కుటుంబాలు
గ్రేటర్ విశాఖపట్నం నగరపాలక సంస్థ (జీవీఎంసీ) పరిధిలో తాగునీటి సరఫరా సమస్య తీవ్రమైన సంక్షోభంగా మారింది. జీవీఎంసీ వాటర్ సప్లై ఔట్సోర్సింగ్ ఉద్యోగుల నిరవధిక సమ్మె కారణంగా నగరంలోని సుమారు మూడు లక్షల ...
ఏపీ, తెలంగాణ బీజేపీకి నూతన సారథులు.. తేదీ ఖరారు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సారథ్య బాధ్యతలు నూతన వ్యక్తుల చేతుల్లోకి వెళ్లనున్నాయి. ఎంతోకాలంగా కొనసాగుతున్న సస్పెన్స్కు మరో రెండ్రోజుల్లో తెరపడనుంది. అధ్యక్ష ఎన్నిక కోసం జులై 1న ...
వైఎస్ జగన్ క్వాష్ పిటిషన్.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
సింగయ్య మృతి కేసుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జూన్ 18న పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా జరిగిన ఒక ఘటనలో ...















