
Telugu Feed
రాజ్యసభ సీట్లు ఎవరికిద్దాం.. చంద్రబాబుతో పవన్ భేటీ
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మధ్య కీలక భేటీ జరిగింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలు, రాబోయే రాజ్యసభ ఎన్నికలపై ...
తెలంగాణ లో బీజేపీకి జనసేన మద్దతు!
తెలంగాణ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణలో బీజేపీకి మద్దతు ప్రకటించడమే ...
గుంటూరు బయల్దేరిన వైఎస్ జగన్.. అడుగడుగునా పోలీస్ ఆంక్షలు
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుంటూరు పర్యటనకు బయల్దేరారు. టీడీపీ శ్రేణుల దాడిలో తీవ్రంగా ధ్వంసమైన మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసం, కార్యాలయాన్ని పరిశీలించడంతో పాటు ...
Tirumala Laddu Truth vs. Toxic Propaganda: How False Claims Hurt Devotees’ Faith
The Tirumala laddu controversy is not just a political issue — it is a matter that directly touches the faith of crores of devotees ...
జాబ్ క్యాలెండర్ పాతరేసి జేబులు నింపుకుంటున్నారు: కేటీఆర్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి హామీల విషయంలో విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ...
శ్రీవారి లడ్డూ.. మళ్లీ విచారణకు ‘కూటమి’ కమిషన్!
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ ఆరోపణలపై సీబీఐ నేతృత్వంలోని సిట్ నివేదిక వెలువడిన తర్వాత చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మళ్లీ విచారణకు సిద్ధమవుతోంది. తిరుమలేశుని లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు ...
హిట్-ఫ్లాప్ సినిమాలతో ప్రియాంక మోహన్
ప్రియాంక అరుళ్ మోహన్ తమిళ్, తెలుగు మరియు కన్నడ పరిశ్రమల్లో తన ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన బ్యూటీ హీరోయిన్. ఆమెకన్నడ చిత్రం ఒంధ్ కథే హెల్లా (2019) తో డెబ్యూట్ చేసిన ...
ఇండియాతో మ్యాచ్ బహిష్కరణపై పాక్ మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు
టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో, ఇండియాతో మ్యాచ్ బహిష్కరించిన పాకిస్తాన్ పై క్రికెట్ వర్గాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు, స్పోర్ట్స్ అనలిస్టులు ఈ నిర్ణయంపై ...
కడియం శ్రీహరి అనర్హత పిటిషన్పై విచారణ రేపు
తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల వ్యవహారం ఇప్పుడు రాజకీయ హీట్కు కారణమైంది. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిమాండ్లు పెరుగుతున్న సమయంలో, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కృషి ...















టీడీపీ నేర్పిన “సంస్కారం” ఇదేనా?