వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ పర్యటనకు అనుమతి కోసం సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన జనవరి 11 నుంచి 25 వరకు కుటుంబంతో కలిసి లండన్ వెళ్లేందుకు అనుమతించాలని కోరారు. ఈ పిటిషన్పై సీబీఐ కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. సీబీఐ తమ అభిప్రాయం తెలిపిన తర్వాత ఈ అంశంపై విచారణ జరపనుంది. ఈ టూరుకు అనుమతి ఇచ్చే విషయమై న్యాయస్థానం నిర్ణయం తీసుకోనుంది. జగన్ కుటుంబ సమేతంగా పర్యటనకు అనుమతి కోరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
News Wire
-
01
700 దాటిన మృతుల సంఖ్య
నేపాల్ వరదల్లో 700 దాటిన మృతుల సంఖ్య, 5,851 మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు. 2,426 మంది గల్లంతు అయినట్టు వెల్లడి
-
02
ఆకాశమే హద్దుగా నిత్యావసరాలు
ఏపీలో సామాన్య ప్రజలకు చుక్కలు చూపిస్తున్న నిత్యావసర ధరలు. భారీగా పెరిగిన బియ్యం ధరలపై ప్రజల ఆందోళన. శ్రద్ధ చూపని సర్కార్
-
03
రేవంత్కు రాఖీ కట్టిన కొండా సురేఖ
సీఎం రేవంత్ కోసం ప్రత్యేకంగా గోల్డ్ రాఖీ చేపించి కట్టిన మంత్రి సురేఖ. సీతక్కతో కలిసి సీఎం నివాసానికి వెళ్లి రాఖీ కట్టిన కొండా సురేఖ
-
04
నేపాల్కు మరో జల ప్రళయం
రెండ్రోజుల క్రితం వచ్చిన వరదల కంటే 5 రెట్లు అధికంగా వచ్చే ప్రమాదం. పోలీసుల హెచ్చరికలతో నేపాల్ వాసుల పరుగులు
-
05
ఏపీ టీచర్పై కత్తితో దాడి
గుంతకల్లు రాజేంద్రనగర్లో శ్రీచైతన్య స్కూల్లో పనిచేస్తున్న టీచర్పై కత్తితో దాడి చేసిన ఆర్ఎంపీ డాక్టర్ శ్రీనివాస్. పరిస్థితి విషమం
-
06
జగ్గీ వాసుదేవ్ కన్నీరు
నేపాల్ జలప్రళయంలో 300 మంది భారతీయులు గల్లంతు. ఇషా ఫౌండేషన్ సభ్యులు 77 మంది గల్లంతు. జగ్గీ వాసుదేవ్ కన్నీరు.
-
07
అడ్వకేట్లకు రూ.82 లక్షల ఫీజు
ఏపీ మద్యం కేసులో అడ్వకేట్లకు రూ.82 లక్షలు. ఫీజుల రూపంలో ముకుల్ రోహత్గికి రూ.80 లక్షలు చెల్లిస్తూ ఉత్తర్వులిచ్చిన చంద్రబాబు ప్రభుత్వం
-
08
నేపాల్ వరదల్లో ఏపీ వాసులు
వరదల్లో ముగ్గురు గల్లంతు, వరదలు చిక్కుకున్న మరో నలుగురు. గైరంగ్ ఎంబసీ వద్ద మిస్ అయినట్లు వెల్లడించిన ఏపీ ప్రభుత్వం
-
09
ఏపీలో లొంగిపోయిన మావోయిస్టులు
పోలవరం ఏఎస్పీ ఎదుట లొంగిపోయిన ముగ్గురు మావోలు. హిడ్మా ప్రధాన అనుచరురాలు ముచ్చిక మంగి సహా మరో ఇద్దరు లొంగుబాటు
-
10
భారతీయుల కోసం టోల్ ఫ్రీ నంబర్
నేపాల్లో గల్లంతు అయిన భారతీయుల కోసం ఎమర్జెన్సీ నెంబర్లు. +977 985 131 6807, +977 970 910 7500








