పోసాని కృష్ణమురళీ అక్రమ అరెస్ట్ను మచిలీపట్నం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ పేర్ని కిట్టు తీవ్రంగా ఖండించారు. మచిలీపట్నంలో పేర్ని కిట్టు మీడియాతో మాట్లాడారు. ఏపీలో అరెస్టుల పర్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని గుర్తుచేస్తోందన్నారు. ఇలాంటి ఘటనలను ఇంతకుముందెన్నడూ ఎక్కడా జరగలేదన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితేనే అరెస్టులు చేస్తున్నారని, మరి టీడీపీ, జనసేన పెట్టిన పోస్టుల సంగతేంటి అని ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న అరెస్టులకు పర్యవసానం కచ్చితంగా అనుభవిస్తారని, రూల్స్ దాటి అక్రమ అరెస్టులకు పాల్పడుతున్న అధికారులను గుర్తు పెట్టుకుంటామని పేర్ని కిట్టు హెచ్చరించారు.
News Wire
-
01
టీడీపీ నేత చరణ్ మైనింగ్ లో పేలుడు..
ఇద్దరు కార్మికులకు తీవ్రగాయాలు, ఆసుపత్రికి తరలింపు. పెద్దవడుగూరు మండలం కొండుపల్లిలో ఘటన
-
02
మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిపై మరో 2 కేసులు నమోదు
సీఎం చంద్రబాబు, సోమిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులు. పొదలకూరు పీఎస్ లో కాకాణిపై కేసు నమోదు చేసిన పోలీసులు
-
03
మాజీ మంత్రి విడదల రజనిపై కేసు నమోదు..
టీడీపీ నేతల ఫిర్యాదుతో విడదల రజనితో పాటు 21 మంది వైసీపీ నేతలపై ఎడ్లపాడు పోలీసుల కేసు నమోదు
-
04
వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడుపై కేసు నమోదు
బొల్లా బ్రహ్మనాయుడుతో పాటు 27 మందిపై కేసులు నమోదు. తనపై దాడి చేసినట్లు కానిస్టేబుల్ ఫిర్యాదుతో కేసులు నమోదు
-
05
కడప కార్పొరేషన్ వద్ద ఉద్రిక్తత
విజయకుమారి మృతికి పని ఒత్తిడే కారణమని ఆరోపణలు. ఆందోళనకు దిగిన సచివాలయ ఉద్యోగులు.మృతికి పని ఒత్తిడే కారణమని ఆరోపణలు.
-
06
డీజీపీకి వైయస్ఆర్ సీపీ నేతల ఫిర్యాదు
డీజీపీని కలిసిన అంబటి ,వెలంపల్లి, రజిని ,మేరుగు నాగార్జున. సాల్మన్ హత్యపై డీజీపీకి వైయస్ఆర్ సీపీ నేతల వినతిపత్రం
-
07
ఏపీ అప్పు రూ. 3లక్షల కోట్లు
ఇవాళ మరో రూ. 6,500 కోట్లు అప్పు తెచ్చిన సర్కార్.వారం క్రితం రూ. 4వేల కోట్లు అప్పు చేసిన సర్కార్
-
08
సీఆర్ డీఏ సమావేశం
చంద్రబాబు అధ్యక్షతన సీఆర్ డీఏ సమావేశం. రాజధాని నిర్మాణాలు, భూ సమీకరణపై చర్చ..
-
09
కొయ్యలగూడెంలో టీడీపీ నేతల గూండాయిజం
రవితేజ అనే యువకుడిపై బీరుసీసాలతో దాడి. పోలవరం టీడీపీ ప్రచార కార్యదర్శి మదన్ ఆధ్వర్యంలో దాడి. ఆసుపత్రికి తరలింపు
-
10
టిడిపి కార్యాలయానికి భూమి కేటాయింపు
బాపట్లలో 2 ఎకరాల భూమిని 33 సంవత్సరాలకి ఎకరానికి రూ.1000/- చొప్పున అద్దెకు కేటాయింపు







