YSRCP
సూపర్ సిక్స్ లేవు కానీ, విద్యుత్ చార్జీలు పెంచుతారా? – వైసీపీ ఎమ్మెల్యే ప్రశ్న
కూటమి ప్రభుత్వంపై రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన అమలు చేయడం మానేసి, విద్యుత్ చార్జీల పేరుతో ప్రజలపై భారం మోపుతున్నారని ఆరోపించారు. అన్నమయ్య ...
నాలుగు రోజులు పులివెందులలో జగన్.. షెడ్యూల్ ఇదే
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపటి నుంచి నాలుగు రోజుల పాటు తన సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించనున్నారు. పులివెందులలో నాలుగు రోజుల పర్యటనలో సమావేశాలు, ప్రజాదర్భార్, క్రిస్మస్ వేడుకలతో ...
పేర్ని నానికి నోటీసులు.. పోలీసుల చర్యను ఖండిస్తున్న వైసీపీ
వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానికి రాబర్ట్సన్పేట పోలీసులు నోటీసులు పంపించారు. పేర్ని నాని కుటుంబానికి చెందిన గోదాములో ఉంచిన రేషన్ బియ్యం మాయం అయ్యాయన్న అభియోగంతో ఆయన భార్య జయసుధపై ...
‘మీ ప్రేమకు రుణపడి ఉంటా..’ – వైఎస్ జగన్ ఎమోషనల్ ట్వీట్
వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలే కాకుండా విదేశాల్లో ఉన్న ఆయన అభిమానులు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. అభిమాన నేతకు ...
డ్రగ్స్, ఇప్పటం కూల్చివేతలు అన్నీ అబద్ధాలే.. బాబు, పవన్ క్షమాపణలు చెప్పాలి
వైసీపీ ప్రభుత్వంపై వదంతులు, అపోహలు సృష్టించేలా నిత్యం అసత్యాలను ప్రచారం చేయడం ద్వారానే కూటమి అధికారంలోకి వచ్చిందని వైసీపీ సీనియర్ నేత కనుమూరి రవిచంద్రారెడ్డి అన్నారు. ఎన్నికల సమయంలో పవన్ కల్యాణ్, చంద్రబాబు ...
చంద్రబాబు ‘విజన్ 2047’పై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పేరుతో జరుగుతున్న మోసాలు, కుంభకోణాలను వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆక్షేపించారు. “చంద్రబాబును నమ్మడమంటే చంద్రముఖిని నమ్మినట్లే. ఆయన ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా వంటి అవినీతి కుంభకోణాలకు ...
చేరిక మళ్లీ వాయిదా.. ఆళ్ల నానిని ఎవరు ఆపుతున్నారు?
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలవడిన తొలినాళ్లలోనే వైసీపీని వీడిన ఆళ్ల నాని, ఆరు నెలలు గడుస్తున్నా ఇతర పార్టీల కండువా కప్పుకునేందుకు సంకోచిస్తున్నారు. టీడీపీకి చేరేందుకు సిద్ధమైన ఆళ్ల నాని తన చేరికను ...
కుప్పంలో టీడీపీ కార్యకర్తల దాష్టీకం.. జగన్ పేరున్న శిలాఫలకం ధ్వంసం
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో జరిగిన తాజా సంఘటనపై ప్రతిపక్ష వైసీపీ తీవ్రంగా మండిపడుతోంది. సీఎం చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. నియోజకవర్గ పరిధిలోని ...
‘జగన్కు చేసింది చెప్పుకోవడం చేతకాడం లా’.. కడపలో ఫ్లెక్సీ కలకలం
కడపలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురించి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. "జగన్కు చేసింది చెప్పుకోవడం చేతకాడం లా" అంటూ ఓ ఫ్లెక్సీ ఏర్పాటైంది. 2018-19లో ...















కూటమి ప్రభుత్వానికి ఆర్కే రోజా బహిరంగ సవాల్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా తిరుపతి జిల్లా నగరిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని కూటమి ...