YSRCP

'అందుకే చంద్రబాబును 420 అంటారు' - జగన్

‘అందుకే చంద్రబాబును 420 అంటారు’ – జగన్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం రాజుకుంది. వైసీపీ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ప్రజలను విజన్-2047 పేరుతో మభ్యపెడుతున్నారని ఎక్స్ వేదిక‌గా జ‌గ‌న్‌ ...

2027లోనే ఎన్నికలు.. పార్టీ నేతలందరూ సిద్ధంగా ఉండాలి

2027లోనే ఎన్నికలు.. పార్టీ నేతలందరూ సిద్ధంగా ఉండాలి

దేశ వ్యాప్తంగా జ‌మిలి ఎన్నిక‌ల‌పై చ‌ర్చ జ‌రుగుతున్న వేళ వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. విశాఖపట్నంలో వైసీపీ నూత‌న కార్యాలయాన్ని పార్టీ నేత‌ల‌తో క‌లిసి విజ‌య‌సాయిరెడ్డి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ...

దువ్వాడ శ్రీనివాస్‌కు నోటీసులు.. ఏమైంది?

దువ్వాడ శ్రీనివాస్‌కు నోటీసులు.. ఏమైంది?

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మరోసారి వార్తల్లో నిలిచారు. జనసేన కార్యకర్తల ఫిర్యాదు మేర‌కు టెక్క‌లి పోలీస్ స్టేష‌న్‌లో దువ్వాడ‌పై కేసు న‌మోదు అయ్యింది. ఈ నేపథ్యంలో టెక్కలి పోలీసులు 41ఏ నోటీసులు ...

లోక్‌స‌భ‌లో 'ఏపీ రెడ్ బుక్ రూలింగ్‌'పై ప్ర‌స్తావ‌న‌

లోక్‌స‌భ‌లో ‘ఏపీ రెడ్ బుక్ రూలింగ్‌’పై ప్ర‌స్తావ‌న‌

లోక్‌సభలో రాజ్యాంగంపై చర్చ సందర్భంగా ఏపీలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై వైసీపీ ఎంపీ గురుమూర్తి తీవ్రంగా స్పందించారు. ఏపీ ప్రభుత్వంపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చ‌ర్చ‌కు దారితీశాయి. అంబేద్క‌ర్ ర‌చించిన రాజ్యాంగానికి బదులుగా ...

అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తా

తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌, తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ నేత జేసీ ప్రభాకర్‌ రెడ్డి పోలీసుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో తనపై అక్రమ కేసులు పెట్టిన వారిపై ఫిర్యాదు ...

జమిలీ ఎన్నిక‌ల‌పై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

కేంద్రం జమిలీ ఎన్నికల విధానాన్ని అమలు చేసే దిశగా కీలక అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర కేబినెట్ ఇప్పటికే ఈ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈనెల 16న ఈ బిల్లును ...

వేముల‌లో 'సాక్షి' మీడియా ప్ర‌తినిధుల‌పై దాడి

వేముల‌లో ‘సాక్షి’ మీడియా ప్ర‌తినిధుల‌పై దాడి

సాగునీటి సంఘం ఎన్నికల కవరేజీకి వెళ్ళిన సాక్షి మీడియా ప్రతినిధులపై టీడీపీ కార్యకర్తలు దాడి జరిపిన ఘటన కలకలం రేపింది. వైఎస్సార్ జిల్లా వేముల తహసీల్దార్ కార్యాలయం వద్ద కవరేజీ చేస్తున్న మీడియా ...

6 నెలల్లో ఒక్కరికైనా రూ.15,000 వచ్చాయా?

6 నెలల్లో ఒక్కరికైనా రూ.15,000 వచ్చాయా? – వైసీపీ ప్ర‌శ్న‌

‘తల్లికి వందనం’ పథకం కింద స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థి తల్లికి రూ. 15,000 అందిస్తామని కూటమి పార్టీలు ఎన్నికల ముందు హామీ ఇచ్చాయి. అధికారంలోకి వ‌చ్చి 6 నెలలు పూర్తయినా త‌ల్లికి ...

అవంతి శ్రీ‌నివాస్‌పై బుద్దా వెంకన్న సంచ‌ల‌న‌ వ్యాఖ్యలు

అవంతి శ్రీ‌నివాస్‌పై బుద్దా వెంకన్న సంచ‌ల‌న‌ వ్యాఖ్యలు

మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ (ముత్తంశెట్టి శ్రీ‌నివాస‌రావు)పై టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. “నీ సానుభూతి కూటమి అవసరం లేదు. నిన్ను రాజకీయంగా ఎదగనిచ్చిన చిరంజీవి కుటుంబానికి ...

వైసీపీకి మ‌రో షాక్‌.. అవంతి రాజీనామా

వైసీపీకి మ‌రో షాక్‌.. అవంతి రాజీనామా

అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తర్వాత వైసీపీకి వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, కీలక నేత‌లు పార్టీని వీడిపోగా.. తాజాగా మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ...