YSRCP vs TDP
చంద్రబాబు ఉప ప్రధాని అయితే దేశం భరిస్తుందా? జగన్ సెటైర్లు (Video)
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో ప్రస్తుతం ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) త్వరలో దేశానికి ఉప ప్రధాని (Deputy Prime Minister) కాబోతున్నారంటూ టీడీపీ అనుకూల మీడియాల్లో ...
మంగళవారం.. మరో రూ. 3 వేల కోట్ల కొత్త రుణం
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఆర్థిక పరిస్థితి (Financial Situation) మరోసారి చర్చనీయాంశమైంది. చంద్రబాబు ప్రభుత్వం (Chandrababu Government) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సెక్యూరిటీల వేలం ద్వారా తాజాగా రూ. 3,000 ...
శ్రీవారి పరకామణిలో దొంగలు.. కోటి బంగారం అపహరణ!
కోట్లాది మంది భక్తులు తమ ఇష్టదైవానికి భక్తితో సమర్పించుకునే కానుకలకు రక్షణ లేకుండా పోయిందన్న వార్త తిరుమలేశుని (Lord Venkateswara) భక్తులకు ఆందోళన కలిగిస్తోంది. కలియుగ వైకుంఠం (Kaliyuga Vaikuntham) తిరుమలలో(Tirumala) అత్యంత ...
నెయ్యి కొనుగోలులో రూ. 200 కోట్ల కుంభకోణం? ‘హెరిటేజ్’ లింకులే టార్గెట్!
ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిరుమల లడ్డూ ప్రసాదం (Tirumala Laddu Prasadam) తయారీకి ఉపయోగించే నెయ్యి (Ghee) కొనుగోళ్లలో భారీ అక్రమాలు జరిగినట్లు సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. గత 12 నుండి ...
Laddu Lies and Indapur–Heritage trail.. Questions mount on TDP
Despite clear reports from the CBI–SIT, NDDB, and NDRI confirming that there was no animal fat in the ghee used for Tirumala laddu prasadam, ...
అసెంబ్లీ సాక్షిగా తేలిపోతున్న ‘చినబాబు’!
రాజకీయాల్లో ఒక నాయకుడి స్థాయిని నిర్ణయించేది అతను మాట్లాడే మాట, అతనికి సబ్జెక్టుపై ఉండే పట్టు, విపత్కర పరిస్థితుల్లో ప్రదర్శించే సంయమనం. కానీ, ప్రస్తుత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను (Assembly Budget Sessions) ...
‘అసైన్డ్ కేసు’లో చంద్రబాబుకు షాక్.. ఆర్కే రీఎంట్రీ
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu)పై నమోదైన అసైన్డ్ భూముల కేసు (Assigned Lands Case) ముగింపు ప్రక్రియకు కీలక మలుపు తిరిగింది. ఈ కేసును “మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్” ...
ఆ క్రెడిట్ జగన్దే.. గూగుల్ లేఖతో బయటపడ్డ నిజం
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి డేటా సెంటర్ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. గూగుల్ డేటా సెంటర్ అంటూ రాష్ట్రవ్యాప్తంగా హడావిడి చేసిన టీడీపీ ప్రచారం, ఇప్పుడు గూగుల్ సంస్థ రాసిన లేఖతో బూటకమని ...
99 పైసలకే భూ కేటాయింపులు.. మండలిలో రచ్చ
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో భూకేటాయింపుల అంశంపై తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. విశాఖపట్నంలోని వేల కోట్ల విలువైన భూములను కేవలం 99 పైసలకే ప్రైవేట్ సంస్థలకు కేటాయించడంపై వైసీపీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ...















గరికపాటిపై ‘గరం గరం’.. ప్రవచనకర్త నోటి వెంట వివాదాలు