YSRCP
జోగి రమేష్ సత్యప్రమాణం.. చంద్రబాబు, లోకేష్పై ఫైర్
నకిలీ మద్యం (Fake Liquor) కేసులో తనపై వచ్చిన ఆరోపణలపై వైసీపీ(YSRCP) సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ (Jogi Ramesh) పెద్ద నిర్ణయం తీసుకున్నారు. సోమవారం ఆయన కుటుంబ సభ్యులతో ...
Red Book Rule replaces Law & Order in Andhra Pradesh
Andhra Pradesh today stands gripped by a dangerous decay of law and order under the so-called “Red Book rule.” The coalition government led by ...
జగన్ కష్టాన్ని చంద్రబాబు చోరీ చేశాడా..? డేటా సెంటర్ వాస్తవాలు
విశాఖపట్టణానికి (Visakhapatnam) డేటా సెంటర్ (Data Center) వస్తోంది. ఢిల్లీ (Delhi)లో అట్టహాసంగా దీనికి సంబంధించిన కార్యక్రమం జరిగింది. ఏపీ (AP) సీఎం చంద్రబాబు (Chandrababu) ఆయన తనయుడు, మంత్రి లోకేష్ (Lokesh) ...
త్వరలో రాజయ్యపేటకు జగన్.. హోంమంత్రిపై బొత్స ఫైర్
బల్క్ డ్రగ్ పార్క్(Bulk Drug Park) విషయంలో గత 39 రోజులుగా సాగుతున్న రాజయ్యపేట మత్స్యకారుల ఉద్యమం ఒక కొత్త మలుపు తీసుకుంది. మాజీ సీఎం జగన్(Jagan) ఆదేశాల మేరకు వైసీపీ నేతలు ...
కల్తీ మద్యం కేసు.. ఐవీఆర్ఎస్ కాల్స్తో ప్రచారం!!
కల్తీ మద్యం (Fake Liquor) కేసులో ఆంధ్రరాష్ట్రం (Andhra State)లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో ఆధారాలతో దొరికిపోయిన అధికార పార్టీ.. ఆ మచ్చను ప్రతిపక్ష వైసీపీపై వేసేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తోందన్న ఆరోపణలు ...
కల్తీ మద్యం కేసు.. కూటమిని లాజిక్తో కొట్టిన కేతిరెడ్డి
కల్తీ మద్యం తయారీ వెనుక ప్రభుత్వం పెద్దలే ఉన్నారు.. దమ్ముంటే సీబీఐ (CBI) తో విచారణ జరిపించండి అంటే సిట్(SIT) వేసి, అయినా మూలాలన్నీ తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party)వైపే తిరుగుతున్నాయని కొత్తగా ...
“వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడొద్దు” – ఎస్పీకి పేర్ని నాని కౌంటర్
పోలీసులు (Police) వ్యవహారిస్తున్న తీరుపై కృష్ణా జిల్లా వైసీపీ (YSRCP) అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కిందస్థాయి అధికారుల వాదనలకే ఆధారపడి ఎస్పీ ...
Why North Andhra Roared.. Neglect, Loot, and Betrayal by the Coalition Govt
In backward North Andhra, the YS Jagan government had initiated historic plans in education, healthcare, and infrastructure. But in just 16 months, the coalition ...
ఛలో నర్సీపట్నం.. వైసీపీ ‘ప్లాన్-బీ’
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి నేడు ఉమ్మడి విశాఖ జిల్లాల్లో పర్యటించనున్నారు. తాడేపల్లి నుంచి మాజీ సీఎం బయల్దేరారు. జగన్ పర్యటనపై భారీ ఆసక్తి నెలకొంది. ప్రారంభంలో పర్యటనకు ...
రేపు నర్సీపట్నంలో జగన్ పర్యటన.. వైసీపీ నేతల హెచ్చరికలు
అనకాపల్లి (Anakapalli) జిల్లా నర్సీపట్నం (Narsipatnam)లో రేపు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి (YS Jagan Mohan Reddy) పర్యటించనున్నారు. మొదట జగన్ పర్యటనకు అనుమతులు నిరాకరించినా.. ఇవాళ ఆంక్షలతో ...















