YS Jagan Mohan Reddy
నేడు ప్రకాశం జిల్లా పొదిలిలో వైఎస్ జగన్ పర్యటన
ప్రకాశం జిల్లాలోని పొదిలిలో వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి ఆయన పొదిలి పొగాకు బోర్డును సందర్శించి, రైతులతో ...
ఏపీలో దారుణం.. ఇంటర్ విద్యార్థిని దారుణ హత్య
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని అనంతపురం (Anantapur) జిల్లాలో ఇంటర్మీడియట్ (Intermediate) విద్యార్థిని (Student) దారుణ హత్య (Brutal Murder) రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. ఉరవకొండ నియోజకవర్గంలోని (Uravakonda Constituency) కూడేరు మండలం ...
తెనాలిలో పోలీసు దుశ్చర్యపై వైఎస్ జగన్ ఆగ్రహం
గుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన ఒక దారుణ ఘటనలో ముగ్గురు యువకులు జాన్ విక్టర్, రాకేష్, షేక్ బాబులాల్పై పోలీసు అధికారులు అమానుషంగా దాడి చేశారు. నడిరోడ్డుపై పట్టపగలు ముగ్గురు యువకులను కూర్చోబెట్టి, ...
కళ్లితండాకు వెళ్లనున్న వైఎస్ జగన్
భారత్-పాక్ (India-Pakistan) మధ్య జరుగుతున్న యుద్ధంలో తెలుగు జవాన్ (Telugu soldier) మురళీ నాయక్ (Murali Naik) వీరమరణం పొందారు. శ్రీసత్యసాయి జిల్లా (Sri Sathya Sai District) పెనుకొండ (Penukonda) నియోజకవర్గం ...
High Court’s Stern Warning to AP Police
The Andhra Pradesh High Court has strongly criticized the state police for repeatedviolation of legal procedures. In the latest case, the court found that ...
వారికి అండగా నిలవండి.. – పార్టీ నేతలతో జగన్ టెలీకాన్ఫరెన్స్
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని కూటమి ప్రభుత్వం (Coalition Government)పై వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ (Y. S. Jagan) కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా ...
అప్పటి నుంచి అపశృతులు, దుర్ఘటనలే.. – వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
సింహాచలం దుర్ఘటనకు ముమ్మాటికీ ప్రభుత్వానిదే బాధ్యత అని, ప్రభుత్వ నిర్లక్ష్యం మూలంగా ఏడుగురు భక్తులు దుర్మరణం చెందారని, ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ ...