YCP leader

పోసానికి తీవ్ర అస్వ‌స్థ‌త‌.. రాజంపేట నుంచి క‌డ‌ప‌కు త‌ర‌లింపు

పోసానికి తీవ్ర అస్వ‌స్థ‌త‌.. రాజంపేట నుంచి క‌డ‌ప‌కు త‌ర‌లింపు

నటుడు, ఏపీ ఫిల్మ్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ మాజీ చైర్మ‌న్ పోసాని కృష్ణ‌ముర‌ళి తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. ఇటీవ‌ల అరెస్టై కోర్టు ఆదేశాల మేర‌కు జ్యుడిషియ‌ల్ క‌స్ట‌డీలో ఉన్న పోసానికి నిన్న రాత్రి ఛాతి ...

డ్రైవ‌ర్‌పై టీడీపీ ఎమ్మెల్యే బూతుపురాణం.. వీడియో వైర‌ల్‌

డ్రైవ‌ర్‌పై టీడీపీ ఎమ్మెల్యే బూతుపురాణం.. వీడియో వైర‌ల్‌

వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో నిత్యం వార్త‌లో నిలిచే టీడీపీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ మ‌రోసారి ఏపీ రాజ‌కీయాల్లో మ‌రోసారి హ‌ట్ టాపిక్‌గా నిలిచారు. కారు డ్రైవ‌ర్ బూతుపురాణంతో విరుచుకుప‌డ్డారు. త‌న కారుకు అడ్డం పెట్టాడ‌ని ...

కూటమి పాలనలో తిరుపతి పవిత్రత మంట కలిసింది - భూమ‌న‌

కూటమి పాలనలో తిరుపతి పవిత్రత మంట కలిసింది – భూమ‌న‌

తిరుపతి డిప్యూటీ మేయర్‌ ఎన్నికల్లో కూటమి ప్ర‌భుత్వం అరాచకం సృష్టించింద‌ని వైసీపీ సీనియ‌ర్ నేత భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి అన్నారు. మెజారిటీ లేకున్నా డిప్యూటీ మేయర్‌ పీఠంపై టీడీపీ కన్ను వేసింద‌ని, వైసీపీ కార్పొరేటర్లకు ...

ముద్ర‌గ‌డ అంటే గిట్ట‌క‌పోయినా స్పందించాల్సిందే.. - ప‌వ‌న్‌పై అంబ‌టి సెటైర్లు

ముద్ర‌గ‌డ అంటే గిట్ట‌క‌పోయినా స్పందించాల్సిందే.. – ప‌వ‌న్‌పై అంబ‌టి సెటైర్లు

కాపు నాయ‌కుడు, వైసీపీ నేత‌ ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ఇంటిపై జ‌రిగిన దాడిని ఆ పార్టీ నేత‌లు తీవ్రంగా ఖండించారు. ఈ దాడికి పాల్ప‌డిన యువ‌కుడు గ‌నిశెట్టి గంగాధ‌ర్‌ జ‌న‌సేన యాక్టివిస్టు అని గుర్తించారు. ...

వారిపై రూ.50 కోట్లకి పరువు నష్టం దావా వేస్తా.. - పెద్దిరెడ్డి

వారిపై రూ.50 కోట్లకి పరువు నష్టం దావా వేస్తా.. – పెద్దిరెడ్డి

భూఆక్ర‌మ‌ణ‌లంటూ త‌న‌పై వ‌స్తున్న వార్త‌ల‌ను, జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని తీవ్రంగా ఖండించారు వైసీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి. 2001లో కొనుగోలు చేసిన భూమిని ఆక్ర‌మ‌ణ‌లు అంటూ త‌న‌పై కూట‌మి ప్ర‌భుత్వం ...

'గేమ్ ఛేంజ‌ర్' మృతుల కుటుంబాల‌కు వైసీపీ ప‌రామ‌ర్శ‌

‘గేమ్ ఛేంజ‌ర్’ మృతుల కుటుంబాల‌కు వైసీపీ ప‌రామ‌ర్శ‌

గేమ్ ఛేంజ‌ర్ ఈవెంట్‌కు వెళ్లి తిరిగి వ‌స్తూ రోడ్డు ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయిన మ‌ణికంఠ‌, చ‌ర‌ణ్‌ల కుటుంబాల‌ను వైసీపీ నేత‌, మాజీ మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు ప‌రామ‌ర్శించారు. మ‌ణికంఠ‌, చ‌ర‌ణ్ చిత్ర‌ప‌టాల‌కు నివాళుల‌ర్పించిన ...

ముచ్చెర్ల‌లో 100 శాతం టీడీపీ స‌భ్య‌త్వం ప‌చ్చి అబ‌ద్ధం - గుడివాడ అమ‌ర్‌

ముచ్చెర్ల‌లో 100 శాతం టీడీపీ స‌భ్య‌త్వం ప‌చ్చి అబ‌ద్ధం – గుడివాడ అమ‌ర్‌

అన‌కాప‌ల్లి జిల్లా ముచ్చెర్ల గ్రామంలో వందకు వంద శాతం టీడీపీ సభ్యత్వం నమోదు అనేది పచ్చి అబద్ధమ‌ని వైసీపీ జిల్లా అధ్య‌క్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమ‌ర్‌నాథ్ అన్నారు. గ్రామంలో 1400 మంది ...

హైకోర్టులో పేర్ని నానికి ఊర‌ట‌..

హైకోర్టులో పేర్ని నానికి ఊర‌ట‌..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అత్యున్న‌త ధ‌ర్మాస‌నంతో వైసీపీ నేత పేర్ని నానికి ఊరట ల‌భించింది. రేష‌న్ బియ్యం కేసులో త‌న‌ను ఏ6గా చేర్చ‌డంతో ముంద‌స్తు బెయిల్ కోసం పేర్ని నాని హైకోర్టును ఆశ్ర‌యించారు. కోర్టులో లంచ్‌ ...

రేష‌న్ బియ్యం కేసు.. A6గా పేర్ని నానిని చేర్చిన పోలీసులు

రేష‌న్ బియ్యం కేసు.. A6గా పేర్ని నానిని చేర్చిన పోలీసులు

రేష‌న్ బియ్యం కేసులో వైసీపీ నేత‌, మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు న‌మోదైంది. ఈ కేసులో నాని పేరును ఏ6గా చేర్చారు. పూర్తి ఆధారాలు సేక‌రించిన త‌రువాతే కేసులో పేర్ని నాని ...