Vizag
చందనోత్సవంలో అపశృతి.. విశాఖకు వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్నం పర్యటనకు సిద్ధమయ్యారు. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవంలో విషాదం చోటుచేసుకుంది. ఆలయంలో బుధవారం తెల్లవారుజామున గోడకూలి ...
భారీ స్టేడియం.. విశాఖకు దూరం
దేశంలోనే అతిపెద్ద స్టేడియం విశాఖపట్టణానికి దూరం అవుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థికంగా, అభివృద్ధిపరంగా కాస్త పేరున్న విశాఖ నగరంలో నిర్మించాల్సిన దేశంలోని సెకండ్ లార్జెస్ట్ క్రికెట్ స్టేడియం గ్రేటర్ వైజాగ్ను విడిచి వెళ్లిపోతోంది. ...
Rushikonda Project: A Visionary Government Initiative for Tourism and Infrastructure Development but not Private Building
The Rushikonda project is a government initiative aimed at enhancing tourism and infrastructure in Visakhapatnam. It has been meticulously planned and executed to serve ...
‘గ్రూప్-2’ ఆందోళన ఉధృతం.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ (వీడియో)
పరీక్షను వాయిదా వేయాలని గ్రూప్-2 అభ్యర్థులు వారి ఆందోళనను ఉధృతం చేశారు. రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లో అభ్యర్థులు రోడ్లపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. రోస్టర్ విధానం క్లియర్ చేసి ...
స్టీల్ ప్లాంట్కు గనులు కేటాయించి చిత్తశుద్ధి నిరూపించుకోండి..
ప్రధానమంత్రి నరేంద్రమోదీ విశాఖ పర్యటన సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ సీహెచ్ నరసింగరావు పలు డిమాండ్లను లేవనెత్తారు. స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలని మనం డిమాండ్ ...