Visakhapatnam
స్మృతి మంధాన వరల్డ్ రికార్డు
టీమిండియా (Team India) స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) అరుదైన ప్రపంచ రికార్డును నెలకొల్పింది. ఒక క్యాలెండర్ ఏడాదిలో వన్డేల్లో వెయ్యి పరుగులను పూర్తి చేసిన తొలి మహిళా బ్యాటర్గా ...
ఛలో నర్సీపట్నం.. వైసీపీ ‘ప్లాన్-బీ’
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి నేడు ఉమ్మడి విశాఖ జిల్లాల్లో పర్యటించనున్నారు. తాడేపల్లి నుంచి మాజీ సీఎం బయల్దేరారు. జగన్ పర్యటనపై భారీ ఆసక్తి నెలకొంది. ప్రారంభంలో పర్యటనకు ...
ఏపీకి అతి భారీ వర్ష సూచన.. వాయుగుండం దిశగా తీవ్ర అల్పపీడనం
రానున్న మూడు రోజులు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతం (Bay of Bengal)లో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం (Low Pressure) వాయువ్య దిశగా కదులుతోంది. ...
ఏయూ ఘటనపై లోకేష్ స్పందన.. విద్యార్థి సంఘాల ఆగ్రహం
విశాఖ (Visakha)లోని ఆంధ్ర యూనివర్సిటీ (AU)లో విద్యార్థి (Student) మృతిచెందిన ఘటనపై మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) అసెంబ్లీ వేదికగా స్పందించారు. అయితే మంత్రి వ్యాఖ్యలపై ఏయూ విద్యార్థి సంఘాలు తీవ్రంగా ...
వీధి వ్యాపారులపై కూటమి కక్షసాధింపు – వైసీపీ ఆగ్రహం
వీధి వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్న నిరుపేద కుటుంబాలపై ప్రభుత్వం కక్షపూరిత చర్యలు తీసుకుంటోందని వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కెకె రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే ...
విశాఖ HPCLలో భారీ పేలుడు! (Videos)
విశాఖపట్నం (Visakhapatnam)లోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పీసీఎల్) (HPCL) రిఫైనరీ (Refinery)లో భారీ పేలుడు సంభవించింది. రఫ్సైట్ బ్లూషెడ్ (Roughsite Blueshed) వద్ద ఉన్న గ్యాస్ కంప్రెషర్ (Gas Compressor) పేలడంతో ...
81 North Andhra Tourists Stranded in Nepal Amid Riots
Political unrest and riots in Nepal have left 81 tourists from North Andhra Pradesh stranded inKathmandu. According to reports, the group—comprising 70 from Visakhapatnam ...
నేపాల్ అల్లర్లలో చిక్కుకున్న 81 మంది ఉత్తరాంధ్ర వాసులు
నేపాల్లో చెలరేగిన అల్లర్లు, ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఉత్తరాంధ్ర వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. నేపాల్ పర్యటనకు వెళ్లిన 81 మంది ఉత్తరాంధ్ర ప్రాంత వాసులు అక్కడి అల్లర్లలో చిక్కుకున్నారు. యాత్రికులు తీవ్ర ...
ఫ్రీ బస్ ఎఫెక్ట్.. విశాఖ ఆటో డ్రైవర్ వినూత్న నిరసన
ఉచిత బస్సు పథకం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖకు చెందిన ఓ ఆటో డ్రైవర్ తోటి ఆటోడ్రైవర్ల సమస్యను సీఎం ...
సింహాచలంలో ఉద్యోగుల చేతివాటం
ఉత్తరాంధ్ర (Uttarandhra)లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలం (Simhachalam) అప్పన్న ఆలయం (Appanna Temple)లో ఉద్యోగులు వారి చేతివాటాన్ని ప్రదర్శించారు. ఆలయ హుండీ (Hundi) లెక్కింపులో ఉద్యోగుల దొంగతనం వెలుగులోకి వచ్చింది. హుండీలో నుంచి ...














